ShareChat
click to see wallet page
search
ఏపీకి భారీగా కేంద్ర నిధులు... #🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్‌డేట్స్ #💪పాజిటీవ్ స్టోరీస్ #🗞ప్రభుత్వ సమాచారం📻
🆕Current అప్‌డేట్స్📢 - NEWS UPDATE LIVE TPG BREAKING NEWS Tegipoinagalipatam ఏపీకి భారీగా కేంద్ర నిధులు ప్రభుత్వం ఆంధ్రప్రదేశీకు భారీ ఊరటనిస్తూ విపత్తు సహాయక నిధులను విడుదల కేంద్ర చేసింది. గతేడాది అక్టోబర్లో సంభవించిన మొంథా తుపాను; దానివల్ల ఏర్పడిన ఆకస్మిక వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం అదనపు ఆర్థిక సాయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు జరిగిన ఉన్నత మంజూరు చేసింది: స్థాయి కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశీకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (NDRF) నుంచి అదనపు సహాయంగా రూ. 341.48 కోట్లు మంజూరు చేశారు: ఏపీతో పాటు ఛత్తీస్గధ్; గుజరాత్; హిమాచల్ ప్రదేశ్; నాగాలాండ్; కేంద్రం జమ్మయూకశ్శీర్ వంటి మొత్తం 6 రాష్ట్రాలకు కలిపి రూః 1,912.99 కోట్ల నిధులను ఆమోదించింది. గత ఏదాది సంభవించిన వరదలు; క్లౌడ్ బరస్టలు; భూపాతాలు మరియు ముఖ్యంగా ఆంధ్రప్రదేశీ వణికించిన 'మొంథా' తుపాను వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ ಶರಾನ೩ చేయదానికి ఈ నిధులు కేటాయించారు: మొంథా తుపాను వల్ల ఏపీలో సుమారు రూః 6,300 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసి; తక్షణ సాయం 'కేంద్రాన్ని కోరింది: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో అందించాలని గతంలోనే ఇప్పటికే రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (SDRF) కింద వివిధ రాష్ట్రాలకు నిధులు కేంద్రం; ఇప్పుడు అదనపు సాయం అందించడం ద్వారా విపత్తు ప్రభావిత విడుదల చేసిన తోద్పాః ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు టునందించింది: NEWS UPDATE LIVE TPG BREAKING NEWS Tegipoinagalipatam ఏపీకి భారీగా కేంద్ర నిధులు ప్రభుత్వం ఆంధ్రప్రదేశీకు భారీ ఊరటనిస్తూ విపత్తు సహాయక నిధులను విడుదల కేంద్ర చేసింది. గతేడాది అక్టోబర్లో సంభవించిన మొంథా తుపాను; దానివల్ల ఏర్పడిన ఆకస్మిక వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం అదనపు ఆర్థిక సాయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు జరిగిన ఉన్నత మంజూరు చేసింది: స్థాయి కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశీకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (NDRF) నుంచి అదనపు సహాయంగా రూ. 341.48 కోట్లు మంజూరు చేశారు: ఏపీతో పాటు ఛత్తీస్గధ్; గుజరాత్; హిమాచల్ ప్రదేశ్; నాగాలాండ్; కేంద్రం జమ్మయూకశ్శీర్ వంటి మొత్తం 6 రాష్ట్రాలకు కలిపి రూః 1,912.99 కోట్ల నిధులను ఆమోదించింది. గత ఏదాది సంభవించిన వరదలు; క్లౌడ్ బరస్టలు; భూపాతాలు మరియు ముఖ్యంగా ఆంధ్రప్రదేశీ వణికించిన 'మొంథా' తుపాను వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ ಶರಾನ೩ చేయదానికి ఈ నిధులు కేటాయించారు: మొంథా తుపాను వల్ల ఏపీలో సుమారు రూః 6,300 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసి; తక్షణ సాయం 'కేంద్రాన్ని కోరింది: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో అందించాలని గతంలోనే ఇప్పటికే రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (SDRF) కింద వివిధ రాష్ట్రాలకు నిధులు కేంద్రం; ఇప్పుడు అదనపు సాయం అందించడం ద్వారా విపత్తు ప్రభావిత విడుదల చేసిన తోద్పాః ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు టునందించింది: - ShareChat