ShareChat
click to see wallet page
search
భారతీయ జనతా పార్టీ - నంద్యాల జిల్లా, బండిఆత్మకూరు మండలం. జనతా వారధి కార్యక్రమం - ప్రజల సమస్యలకు బీజేపీ బలమైన గొంతు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ గారి ఆదేశాల మేరకు, మన జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు గారి సూచన మేరకు. తేదీ: 2.03.2026 (సోమవారం) 🕤 సమయం: ఉదయం 10:30 గంటలకు కార్యక్రమం: జనతా వారధి - సమస్యలపై, బండి ఆత్మకూరు మండలం లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) మండల ప్రజా పరిషత్ అధికారి (MPDO) గాయత్రి గారికి పింఛన్లకు సంబంధించిన, ఇంటి నిర్మాణం కోసం సంబంధించి. పొజిషన్ సర్టిఫికెట్ కోసం, అర్జిదారులతో కలిసి, పేద ప్రజలకు న్యాయం చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో. బీజేపీ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ చింతా నాగేశ్వరరావు, జిల్లా , బిజెపి సీనియర్ నాయకులు మీనిగ శ్రీనివాసరెడ్డి , నాగరత్నం, మల్లేష్ , రంగల పకీరయ్య, మిద్దె శివకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🙏🏻అమ్మ భవాని #🎨హోలీ త్వరలోనే రానుంది🌈 #🇮🇳టీమ్ ఇండియా😍 #🇮🇳 మన దేశ సంస్కృతి
📽ట్రెండింగ్ వీడియోస్📱 - వ్రేవిక )) 0 ~ వ్రేవిక )) 0 ~ - ShareChat