బినామీ కంపెనీతో
రూ. 6,000 కోట్ల బిగ్ స్కామ్ కు పాల్పడ్డ రేవంత్!
2023లోనే దివాళా తీసిన తన బినామీ కంపెనీ - కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాకు అక్రమంగా వేల కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టిన రేవంత్.. బినామీ కంపెనీపై సీబీఐ, ఈడీ విచారణకు ఆదేశించిన సుప్రీంకోర్టు.
విచ్చలవిడి అవినీతి, కబ్జాలు, కమీషన్లతో రాష్ట్రం మీద పడి దోచుకుంటున్న అనుముల దొంగలు.
#👨💼కె. టీ. రామారావు #🆕Current అప్డేట్స్📢 #💪పాజిటీవ్ స్టోరీస్ #🏛️రాజకీయాలు #🌨️వాతావరణ అప్డేట్స్


