వైకుంఠ ఏకాదశిని ముక్తికి ఉపమానంగా వాడతారు. ఏడాదిలోనే అత్యంత ముఖ్యమైన ఏకాదశిగా వైకుంఠ ఏకాదశిని భావిస్తారు. ప్రతి ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడి, మనకు సకల శ్రేయస్సు చేకూర్చడంలో అద్భుతాలు జరుగుతున్నప్పటికీ, ఈ ఏకాదశి రోజున రోజంతా ఉపవాసం చేయడం, ఆధ్యాత్మికంగా ఎంతో గొప్ప ప్రాముఖ్యత కలిగి ఉంది.
ఈ వైకుంఠ ఏకాదశిన మీరు ఉపవాసం చేస్తున్నారా?
🔗 http://youtube.com/post/Ugkx8ktqcP2w8c_2lVEfDtbNAlZA-XuCejy7?si=JR6o2LXuZbQir8FQ
#sadhguru #SadhguruTelugu #sadhana #spiritual #ekadashi


