Vijay-Rashmika Wedding: ఒక్కో గెస్ట్కు రూ.లక్ష.. అవాక్కవ్వకండి.. ఇంకా చాలా...
ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లిపై ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి. ఉదయపూర్లోని ITC మెమెంటోస్ హోటల్లో జరగనున్న ఈ వివాహానికి కేవలం 100 మంది అతిథులను ఆహ్వానిస్తున్నారట. వీరందరి వసతి కోసం సుమారు కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక్కో సూట్ రూమ్ లక్ష రూపాయలు కావడం, ఈ భారీ వ్యయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ పెళ్లి వివరాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి.