అమరావతి :
*గుంటూరు మిర్చి యార్డుకు కొత్త పాలకవర్గ నియామకం..!*
అధ్యక్షులతో పాటు 14మందిని నియమించారు...
కమ్మ - 1
ముస్లిమ్ -2
కాపులు - 4
తెలగ - 1
వైశ్యస్ - 1
వడ్డెర. - 2
యాదవ - 1
మాల. - 1
మాదిగ. -1
లంబాడి - 1 గా ఉత్తర్వులు జారీ చేశారు. #🏛️పొలిటికల్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #🆕Current అప్డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్డేట్స్


