#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #రథ సప్తమి శుభాకాంక్షలు💐 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕
ఓం నమో వేంకటేశాయ 🙏🙏
భూలోక స్వర్గం మరియు కలియుగ వైకుంఠం క్షేత్రమైన తిరుమల మహా క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో నేడు (25.01.2026) రథ సప్తమి పర్వదినం సందర్భంగా శ్రీవారి సప్తవాహన సేవలో మొదటిగా తెల్లవారుజామున 5.30 గంటలకు బంగారు సూర్య ప్రభ వాహనంపై విశేష అలంకరణలో శ్రీ మలయప్ప స్వామి వారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తర మాడ వీధిలో సూర్యోదయం అనంతరం తొలి బాలసూర్యకిరిణాలు శ్రీ మలయప్పను తాకియి.
సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా


