ShareChat
click to see wallet page
search
సిద్దప్ప గుడి ప్రాంగణం,హోసన్న చర్చి పక్కన ఉన్న మా స్వంత వ్యవసాయ క్షేత్రం నాగలిచెరువులో వరుసగా మూడవసారి దొంగతనం జరిగి 5 పళ్ళ మేర శనగకట్టను దొంగలు ఎత్తుకెళ్లారు.ఎక్కువగా చేన్లలో జరిగే దొంగతనాలకు ఎక్కువగా యువకులే పాలపడుతుండటం వారిని కన్న తల్లిదండ్రులకు మాయనిమచ్చ.రైతుసంఘానికి సంబందించిన పైకావలి వారి నిఘా బేతంచెర్ల నగరంలోని అన్ని పొలాల పై ఉన్నప్పటికీ వారి కళ్ళుగప్పి కొంతమంది యువకులు పదే పదే చేస్తున్న ఇలాంటి దొంగతనాలను రూపుమాపాలంటే ప్రతి ఒక్క రైతు సీసీ కెమెరాలు పెట్టుకుంటే రైతుల కష్టం విలువ ఏ మాత్రం తెలియని ఇలాంటి దొంగబుద్ది గల యువకుల ఆటలను శాశ్వతంగా అరికట్టవచ్చు! ( 6 - 2 - 2026), అన్నదాత సుఖీభవ,జై కిసాన్!👩‍🌾👩‍🌾👩‍🌾👩‍🌾 #raithu