ShareChat
click to see wallet page
search
#ఎమ్మెల్యే_ముత్తుముల_ను_మర్యాదపూర్వకంగా_కలిసిన_మైనారిటీ_ఫైనాన్స్_కార్పొరేషన్_ఛైర్మెన్ #మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణంలోని Telugu Desam Party (TDP) కార్యాలయంలో Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మెన్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులు శ్రీ Moulana Mushtaq Sahab గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా మైనారిటీల సంక్షేమ పథకాలు నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, వారి సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అనంతరం ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారు మైనారిటీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు ఈ సందర్బంగా ముస్తాక్ అహ్మద్ గారిని ఎమ్మెల్యే గారు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు... #IdhiManchiPrabhutvam #NDAGovernment #NDAkutami #MuthumulaAshokReddy #GiddalurTelugudesamparty #GiddalurMLA #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్
✊నారా లోకేష్ - ShareChat