సర్పంచ్ ఎన్నికల్లో దొంగ నోట్లు పంచి అడ్డంగా దొరికిన కాంగ్రెస్ అభ్యర్థులు
నిజామాబాద్ జిల్లా, వర్ని మండలం, జలాల్ పూర్ లో జోరుగా దొంగ నోట్లను పంచి గెలిచిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్న సర్పంచ్ అభ్యర్థి మమతా బాలు
ఒకవైపు ఢిల్లీలో ఓటు చోరీ అంటూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ రాహుల్ గాంధీ బిల్డప్ ఇస్తూ..
మరోవైపు తెలంగాణలో దొంగ నోట్లతో ఓట్లు కొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న రేవంత్!
#📰ఈరోజు అప్డేట్స్ #🏛️పొలిటికల్ అప్డేట్స్ #👨రేవంత్ రెడ్డి #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️రాజకీయాలు


