ShareChat
click to see wallet page
search
#అసెంబ్లీ : వైసీపీ ప్రభుత్వంలో #వెలుగొండ ప్రాజెక్టు పూర్తయింది అని కల్లబోల్లి మాటలు చెప్పి, ఒక్క సెట్టింగ్ వేసి జాతికి అంకితం అంటూ రైతులను మోసగించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం... #ముత్తుముల మా #గిద్దలూరు ప్రాంతంలో రైతులు 65% పైగా వ్యవసాయం పై ఆధారపడుతారు, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక రైతంగం ఆకాంక్ష నెరవేర్చదానికోసం మా ప్రాంత జీవనాడి వెలుగొండ ప్రాజెక్ట్ కి గడిచిన రెండు బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించి త్వరగా ప్రాజెక్టు పూర్తిచేసి మా ప్రాంత ప్రజలకు నీరు అందించాలని ధృడసంకల్పంలో ముందుకు వెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ Nara Chandrababu Naidu గారికి మరియు నీటిపారుదల శాఖ మంత్రివర్యులు గౌ శ్రీ #నిమ్మలరామనాయుడు గారికి మా ప్రాంత ప్రజల తరుపున ధన్యవాదములు తెలిపిన Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు...💛💛💛 #AssemblySession #APLegislativeCouncil #AssemblySession #AndhraPradesh #GiddalurMla #Muthumulaashokreddy #GiddalurTelugudesamparty #మనగిద్దలూరుమనముత్తుముల #IdhiManchiPrabhutvam #NDAGovernment #NDAkutami #PawanKalyan #NaraLokesh #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు
🏛️రాజకీయాలు - ShareChat
01:14