ShareChat
click to see wallet page
search
నేడు సీఎం నివాసంలో కూటమి నేతల భేటీ తిరుమల లడ్డూ వివాదంపై చర్చించేందుకు కూటమి నేతలు కీలక సమావేశం నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఇవాళ భేటీ కానున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు గారి నివాసంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్‌డేట్స్📢 #📅 చరిత్రలో ఈ రోజు
📰ఈరోజు అప్‌డేట్స్ - ShareChat