కుటుంబ సమేతంగా వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ముత్తుముల
#తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానంలో Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న అనంతరం అశోక్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధి , ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారన్నారు...
ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ దప్పిలి భాస్కర్ రెడ్డి , దుగ్గా రమేష్ రెడ్డి, చలిచీమల శ్రీనివాస్ చౌదరి తదితరులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు... #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్


