#తిరుమల వెయ్యి కాళ్ల మండపం 🙏 #🕉️ సనాతన హిందూ ధర్మం 🚩
హిందూ ధర్మ పరిరక్షణ గురించి నీతులు చెప్పే చంద్రబాబు నాయుడు, అసలు స్వరూపం తెలియాలంటే 2003లో తిరుమల కొండపై ఆయన చేసిన 'చారిత్రక విధ్వంసాన్ని' గుర్తు చేసుకోవాలి. మీలో చాలా మంది ఈ విషయం మరిచిపోయారు.
తిరుమల లో వెంకటేశ్వర స్వామి కి విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు, మహా భక్తులైన సాళువ నరసింహరాయలు నిర్మించిన అద్భుత కట్టడం, 1000 కాళ్ల మండపాన్ని నేలమట్టం చేసిన ఘనత చంద్రబాబుదే. ఇది కేవలం రాళ్లను కూల్చడం కాదు, ఐదు శతాబ్దాల హిందూ వారసత్వాన్ని కూల్చివేసాడు.
నాడు ఏం జరిగింది అంటే
1472లో నిర్మితమైన ఈ వేయి కాళ్ల మండపం శిల్పకళా వైభవానికి ప్రతిరూపం. కానీ చంద్రబాబు తన మాస్టర్ ప్లాన్ అనే పైశాచికత్వం తో పిచ్చి ఆలోచనతో ఈ అపురూప కట్టడాన్ని కూల్చివేయ్యాలని ప్రకటించాడు.
వెంటనే పండితుల హెచ్చరికల చెసారు ఆ మండపం ఆలయ మర్యాదల్లో భాగమని, దాన్ని కూల్చడం ఆగమ శాస్త్ర విరుద్ధమని పీఠాధిపతులు, వేద పండితులు మొత్తుకున్నా చంద్రబాబు వినలేదు. అంతేకాదు భక్తుల మనోభావాలపై దాడి: భక్తులు రోడ్లపైకి వచ్చి కన్నీరు మున్నీరైనా, పోలీసు బలగాలతో భయభ్రాంతులకు గురిచేసి మరీ ఆ పురాతన కట్టడాన్ని ధ్వంసం చేయించాడు .
కూల్చిన రాళ్లను భద్రపరిచి తిరిగి నిర్మిస్తామని అప్పట్లో కల్లిబొల్లి మాటలు చెప్పారు. కానీ ఆ పవిత్రమైన రాళ్లను ఏళ్ల తరబడి ఎండకు, వానకు వదిలేసి చెత్తకుప్పలా మార్చిన చరిత్ర ఇ చంద్రబాబుది.
జగన్మోహన్ రెడ్డి ని క్రిష్టియన్ గా చూపించి తన రాజకీయ స్వార్థం తో విమర్శించే చంద్రబాబు, తాను హిందువునని చెప్పుకుంటూనే హిందు దేవాలయాలు విషయం లో చాలా తప్పు చెసాడు..
ఇదే వెయ్యి కాళ్ళ మండపం, రాజశేఖరరెడ్డి, జగన్మోహన్ రెడ్డి లు ముఖ్యమంత్రి లు గా ఉన్నప్పుడు ఈ మండపాన్ని కూల్చి ఉంటే ఈ చంద్రబాబు పరమతస్థుడని హిందు దేవాలయాలు అంటే ద్వేషం అని ఎంత రచ్చ చేసేవాడో.. అయనకి తోడు అవకాశ వాద సనాతని ఏంత రచ్చ చెసే వారో..
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి, హిందూ శిల్పకళా సంపదను డోజర్లతో పడగొట్టించడం హిందూ వ్యతిరేకత కాదా.
ఈ 1000 కాళ్ళ మండపం కూల్చివేత వెనుక ఉన్న ఉద్దేశం భద్రత కాదు, తన అహంకారాన్ని ప్రదర్శించుకోవడమేనని ఆనాడే విమర్శలు వచ్చాయి.
నేడు లడ్డూ రాజకీయం.. నాడు మండపం కూల్చివేత.
అధికారం కోసం చంద్రబాబు ఎంతటి నీచానికైనా దిగుతారనడానికి ఈ వేయి కాళ్ల మండపమే నిదర్శనం. నాడు భౌతికమైన కట్టడాన్ని కూల్చారు, నేడు లడ్డూ వివాదం పేరుతో భక్తుల విశ్వాసాన్ని కూల్చాలని చూస్తున్నారు.
ఐదు వందల ఏళ్ల చరిత్రను పిండి చేసిన చంద్రబాబుకు, తిరుమల పవిత్రత గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుంది. చారిత్రక కట్టడాన్ని కూల్చిన పాపం ఆయన వెంటే ఉంటుంది..
తిరుమల వేయి కాళ్ల మండపం కూల్చివేత అనేది హిందూ సమాజంపై చంద్రబాబు చేసిన ఒక మాయని ద్రోహం. ఆనాడు ఆయన చేసిన ఆ తప్పిదాన్ని ఏ ప్రాయశ్చిత్తమూ కడిగివేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారిపై బురద జల్లడం మానేసి, మొదట తాను చేసిన ఈ చారిత్రక పాపానికి సమాధానం చెప్పాలి. హిందూ ధర్మం అంటే చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కు కేవలం ఒక రాజకీయ ఓటు బ్యాంకు మాత్రమే..వెయ్యి కాళ్ల మండపం కూల్చివేత అనేది చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో ఎన్నటికీ తుడిచిపెట్టుకుపోని ఒక మాయని మచ్చ.
జగన్ పై విషప్రచారం కేవలం రాజకీయ లబ్ధి కోసం, భక్తుల మనోభావాలను రెచ్చగొట్టి, జగన్మోహన్ రెడ్డి పై మతపరమైన ముద్ర వేయడానికి చంద్రబాబు పడుతున్న తాపత్రయం చూస్తుంటే అసహ్యం వేస్తోంది.
లడ్డూ వివాదం ఒక డ్రామా తిరుమల లడ్డూపై లేనిపోని కట్టుకథలు అల్లి, కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ, అంతర్జాతీయ స్థాయిలో తిరుమల ప్రతిష్టను గంగలో కలిపేందుకు కూడా ఈయన వెనకాడటం లేదు.
హిందూ ధర్మాన్ని తన రాజకీయం కోసం వాడుకునే చంద్రబాబు తిరుమలను అప్రదిష్ట పాలు చేస్తున్న మీ కుట్రలను ఈ సమాజం గమనిస్తూనే ఉంది. వేయి కాళ్ల మండపం కూల్చిన పాపం, ఇప్పుడు పవిత్రమైన లడ్డు విషయం లో చెసిన వివాదం భక్తుల ఉసురు మిమ్మల్ని వదిలిపెట్టదు. అధికారం వస్తుంది పోతుంది,
మాటలు కాలంతో మారిపోతాయి, కానీ చేసిన పనులు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి. వెయ్యి కాళ్ల మండపం కూల్చిన చరిత్రను ఏ రాజకీయ నినాదాలు, ఏ ఆరోపణలు దాచలేవు.కానీ మీరు చేసిన దైవ ద్రోహం కాలగర్భంలో ఎప్పటికీ మాసిపోదు..
భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ, దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్న ఆయనకు కాలమే సమాధానం చెబుతుంది...
...
Post by:- పోనకా శివకుమార్ రెడ్డి..
.
.
.
#TirumalaHeritageDestruction #1000PillarMandapamDemolition #ChandrababuAntiHindu #TirumalaHistory
#SaveHinduTemples #CBN_Destroyed_History
#TirumalaPurity #CBN_AntiHinduPolitics
#VeyiKallaMandapam#TDP_Against_Hinduism
#TirumalaTemple#AndhraPradeshPolitics
#TCBN_Exposed#HinduDharma
#HinduSentimentsHurǰt#TirumalaTemple
#CBN_AntiHinduPolitics#MandapamDemolitionVsLadduPolitics#


