ఏపీ ప్రభుత్వం చేపట్టిన రూఫ్టాప్ విద్యుత్ ప్రాజెక్టు కింద ప్రయోజనం పొందనున్న 27.59 లక్షల బీసీలకు, 21 లక్షల మంది ఎస్టీ, ఎస్సీలకు కేంద్ర బడ్జెట్ కేటాయింపులతో భారీ ప్రయోజనం కలగనుంది. అలాగే 4 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు కూడా లబ్ది చేకూరుతుంది.
#UnionBudget2026
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్


