రాష్ట్రంలోని విద్యార్థులకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసింది. రూ. 1200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేస్తూ… ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
#NaraLokesh
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్