ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సచివాలయంలో మంత్రి మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, సీఎస్ విజయానంద్ గారు, మంత్రులు, అధికారులు హాజరయ్యారు.
#APCabinetMeeting
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్