
Manakrishnatdp
@manakrishnatdp
మన లక్ష్యం మన గమ్యం 👉తెలుగుదేశం జెండా ఎగరడం
ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే భరోసా.. CBN అనే నేను ఇచ్చే భరోసా..
#ReNewComesToAP
#RenewChoosesAP
#ChooseSpeedChooseAP
#ChooseAP
#InvestInAP
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రెన్యూ సోలార్ ఎనర్జీ సంస్థ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.
#ReNewComesToAP
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే భరోసా.. CBN అనే నేను ఇచ్చే భరోసా..
#ReNewComesToAP
#RenewChoosesAP
#ChooseSpeedChooseAP
#ChooseAP
#InvestInAP
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
ఇక్కడ పెట్టుబడులు మాత్రమే కాదు, పీ4 ద్వారా మా రాష్ట్ర ప్రజలకు హ్యాండ్హోల్డింగ్ ఇవ్వాలని కోరుతున్నాను: రీన్యూ సీఈఓ సుమంత్ సిన్హా గారితో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు.
#ReNewComesToAP
#RenewChoosesAP
#ChooseSpeedChooseAP
#ChooseAP
#InvestInAP
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ,
మరో రోజు.. మరో ప్రాజెక్ట్.. మరో శంకుస్థాపన..
అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రీన్యూ ఎనర్జీ గ్లోబల్ ప్లాంట్కు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. రాంబిల్లిలో రూ.5,400 కోట్ల పెట్టుబడితో రీన్యూ ఎనర్జీ గ్లోబల్ ప్రాజెక్ట్. 6 గిగావాట్లకు పైగా ఉత్పత్తి సామర్థ్యంతో క్లీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు. సుమారు 2,100 మందికి ఉపాధి కల్పించేలా ఎనర్జీ ప్లాంట్.
#ReNewComesToAP
#RenewChoosesAP
#ChooseSpeedChooseAP
#ChooseAP
#InvestInAP
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రీన్యూ ఎనర్జీ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. రూ.5,400 కోట్లతో రీన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ పెట్టుబడులు. రెండేళ్లలో పూర్తికానున్న ప్రాజెక్ట్ నిర్మాణం. 2,100 మందికి ఉపాధి కల్పించనున్న ప్లాంట్.
#ReNewComesToAP
#RenewChoosesAP
#ChooseSpeedChooseAP
#ChooseAP
#InvestInAP
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
పసి పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మంత్రి లోకేష్ గారు "పునర్విక ప్రాజెక్ట్" తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు.
#punarvika
#NaraLokesh #🆕షేర్చాట్ అప్డేట్స్
రీన్యూ ఎనర్జీ గ్లోబల్ (ReNew) సంస్థ అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ. 5,400 కోట్ల పెట్టుబడితో నెలకొల్పుతున్న సోలార్ ఇంగోట్-వేఫర్ తయారీ కేంద్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు శంకుస్థాపన చేస్తున్నారు. మరో 24 నెలల్లో ఈ ప్లాంటు ఉత్పత్తిని ప్రారంభిస్తుంది.
#ReNewComesToAP
#ChooseSpeedChooseAP
#ChooseAP
#InvestInAP
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
భారతదేశం ఇప్పటివరకు సోలార్ ప్యానెల్స్ను అసెంబ్లీ చేసే దశలోనే ఉండిపోయింది. కానీ ఇప్పుడు రీన్యూ సంస్థ సోలార్ ఇంగాట్-వేఫర్ తయారీ కేంద్రాన్ని అనకాపల్లిలో నెలకొల్పుతోంది. మరో 24 నెలల్లో కార్యకలాపాలు మొదలై ‘ఇంగాట్స్’ మరియు ‘వేఫర్స్’ ఇక్కడే తయారవుతాయి. దీనివల్ల చైనాపై ఆధారపడటం తగ్గి, ఈ రంగంలో దేశం స్వయంసమృద్ధిని సాధిస్తుంది.
#RenewChoosesAP
#ChooseSpeedChooseAP
#ChooseAP
#InvestInAP
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్





