ShareChat
click to see wallet page
search
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నియోజకవర్గ నాయకులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే ముత్తుముల #మార్కాపురంజిల్లా : మార్కాపురం తర్లుపాడు రోడ్ లో ఈనెల 25-02-2026 అనగా బుధవారం రోజు ఏర్పాటు చేసిన గౌ " ముఖ్యమంత్రి వర్యులు శ్రీ #నారాచంద్రబాబునాయుడు గారి పర్యటన సందర్భంగా Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు శ్రీ Muthumula AshokReddy గారు నియోజకవర్గ నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు... ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్కాపురం జిల్లా విభజన జరిగిన తరువాత ముఖ్యమంత్రి శ్రీ Nara Chandrababu Naidu గారు మొట్టమొదటి సారిగా పర్యటన సందర్బంగా సభను విజయవంతం చేయడానికి చేపట్టాల్సిన ఏర్పాట్లు, ప్రజల సమీకరణ మరియు బాధ్యతల పంపిణీపై సవివరంగా చర్చించారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు నాయకులు సమన్వయంతో పనిచేసి #Ndakutami సభ్యులు అందరూ భారీగా తరలిరావాలి అని, అలాగే పార్టీ శ్రేణులు ఐక్యంగా పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు... #NDAGovernment #GiddalurMLA #GiddalurTelugudesamparty #MuthumulaAshokReddy #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్
🏛️రాజకీయాలు - ShareChat