#💪పాజిటీవ్ స్టోరీస్ •ఆలయాల పవిత్రత, భక్తుల విశ్వాసం పెంచేలా చర్యలు తీసుకుంటాం ..మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా "శివోహం" కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
• 30వ,వసంతంలోకి అడుగు పెట్టిన "ఎన్టీఆర్ ట్రస్ట్ "సేవలు అనన్యం ,అసామాన్యం.. మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి మరియు బృందానికి సీఎం చంద్రబాబు, ఐటీ ,విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు
• అభివృద్ధి ,సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లకు దిశానిర్దేశం చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు
• నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్న బిల్ గేట్స్ .సంజీవని సహా సాంకేతిక సాగు ప్రాజెక్టుల పరిశీలన
• పేదరిక నిర్మూలనకు భారీగా నిధులు కేటాయించడంతోపాటు గ్రామీణ పురోగతికి పెద్దపీట వేశారు ..2026-27 ఆర్థిక సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ పై స్పందించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/L5WWu
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper


