#శ్రీరామ_మొక్కజొన్న_సీడ్స్_ప్రాసెసింగ్_యూనిట్_ఫ్యాక్టరీ_ప్రారంభోస్తవంలో #ఉమ్మడి_ప్రకాశంజిల్లా_ఎమ్మెల్యేలు
#మార్కాపురంజిల్లా : #కొమరోలు మండలం #తాటిచర్ల పంచాయతీ నందు ప్రాంతీయ వ్యవసాయాభివృద్ధికి మరో ముందడుగుగా శ్రీరామ మొక్కజొన్న సీడ్స్ ప్రాసెసింగ్ యూనిట్ ఫ్యాక్టరీని #ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు, #కనిగిరి శాసనసభ్యులు గౌ శ్రీ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి గారు, #పర్చూరు శాసనసభ్యులు గౌ శ్రీ ఏలూరు సాంబశివరావు గారు, #మార్కాపురం శాసనసభ్యులు గౌ శ్రీ
కందుల నారాయణ రెడ్డి గారు, #ఎర్రగుండపాలెం టీడీపీ ఇంచార్జీ గూడూరి ఎరిక్షన్ బాబు గారితో కలిసి Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు రిబ్బన్ కట్ చేసి ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఈ సీడ్స్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా రైతులకు నాణ్యమైన మొక్కజొన్న విత్తనాలు అందుబాటులోకి రావడంతో పాటు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. వ్యవసాయ రంగానికి సాంకేతిక ఆధునికతను అందించడం ద్వారా ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. రైతు బలపడితేనే రాష్ట్రం బలపడుతుంది అని తెలిపారు అనంతరం శ్రీరామ మొక్కజొన్న సీడ్స్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీను పరిశీలించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీరామ కంపెనీ వారు శాలువ పూలమాలతో శాసనసభ్యులను ఘనంగా సన్మానించారు....
#GiddalurMLA #GiddalurTelugudesamparty
#✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్


