మెట్రో టేకోవర్పై అసెంబ్లీ సాక్షిగా రేవంత్
సిగ్గులేకుండా అబద్ధాలు మాట్లాడిండు.
ఎల్&టీ కంపెనీకి లీజుకిచ్చిన రూ. 22 వేల కోట్ల విలువైన
280 ఎకరాల భూమిని దోచుకోవాలని
కాంగ్రెస్ దండుపాళ్యం బ్యాచ్ స్కెచ్ వేసింది.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
#🏛️రాజకీయాలు #👨💼కె. టీ. రామారావు #🔹కాంగ్రెస్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📰ఈరోజు అప్డేట్స్
01:19

