ShareChat
click to see wallet page
search
#మీభూమి_మీహక్కు_కార్యక్రమంలో_పాల్గొన్న_ఎమ్మెల్యే_ముత్తుముల #మార్కాపురంజిల్లా : #గిద్దలూరు మండలం #పొదలకుంటపల్లి గ్రామంలో మీ భూమి – మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు పాల్గొని, ప్రభుత్వ రాజముద్ర పట్టాదారు పాసు పుస్తకములను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ భూమి హక్కు రైతుల భవిష్యత్తుకు పునాది అని, ప్రభుత్వం ప్రజల ఆస్తి హక్కులను పరిరక్షించేందుకు కట్టుబడి ఉందన్నారు. ప్రతి రైతు తన భూమిపై పూర్తి హక్కుతో సాగు చేసుకునేలా ప్రభుత్వం చట్టబద్ధమైన పత్రాలు అందజేస్తోందని తెలిపారు మన ప్రాంతంలో 70% రైతులు వ్యవసాయం మీద ఆధారపడి జీవనము సాగిస్తున్నారు అని వెలుగొండ ప్రాజెక్టు ద్వారా 56 నియోజకవర్గలకు నీరు అందించవచ్చు అని, హార్టికల్చర్ పెట్టడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని త్వరలో వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ప్రతీ ఎకరాకు పూర్తి స్థాయిలో నీరు అందించవచ్చు అని తెలిపారు... ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య, సర్పంచ్ ఆవుల వెంకట సుబ్బమ్మ, రాజ గోపాల్, గొంటు బ్రాహ్మణంద రెడ్డి, చేరెడ్డి జయరాం రెడ్డి, రామిరెడ్డి, పందనబోయిన రవి , గంటు పుల్లారెడ్డి, మాజీ సర్పంచ్ లు శీలం శివారెడ్డి, బోదనబోయిన గోపాల్, కడియం శేషగిరి, దప్పిలి శ్రీనివాస్ రెడ్డి, గూడపురెడ్డి రాఘరమ రెడ్డి స్థానిక నాయకులు, మండల రెవెన్యూ అధికారులు మరియు గ్రామస్తులు తదితరులు పట్టాదారు పాసు పుస్తకం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. #MuthumulaAshokReddy #GiddalurMLA #GiddalurTelugudesamparty #మనగిద్దలూరుమనముత్తుముల #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు
📰ఆంధ్రా వాయిస్ - ShareChat