#ఉరుసు_మహోత్సవంలో_పాల్గొన్న_ముత్తుములక్రిష్ణకిశోర్*
#మార్కాపురంజిల్లా : #రాచర్ల మండలం #చోళ్ళవీడు గ్రామంలో నిర్వహించిన #శ్రీమస్తాన్_స్వామి దర్గా ఉరుసు మహోత్సవంలో Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారి సోదరుడు శ్రీ Krishna Kishore Muthumula గారు పాల్గొని దువా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మతసామరస్యం మరియు సౌభ్రాతృత్వం మన సమాజానికి బలం అని పేర్కొన్నారు. అన్ని మతాల పండుగలు ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. ఈసందర్బంగా దర్గా కమిటీ సభ్యులు, గ్రామస్థులు క్రిష్ణ కిశోర్ గారికి శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు మరియు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#GiddalurMLA #GiddalurTelugudesamparty
#మనగిద్దలూరుమనముత్తుముల #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు


