భోజనం చేస్తూ ఫోన్ చూస్తున్నారా..? ఆ రోగాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయ్ జాగ్రత్త..
పూర్వం మన పెద్దలు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పేవారు. భోజనం చేసేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉండాలని, ఆహారాన్ని ఆస్వాదించాలని అనేవారు. కానీ నేటి బిజీ లైఫ్, సోషల్ మీడియా పిచ్చిలో.. ప్లేటు ముందు ఉన్నా, మన దృష్టి మాత్రం మొబైల్ ఫోన్ స్క్రీన్ పైనే ఉంటోంది. రీల్స్ స్క్రోల్ చేస్తూనో, టీవీ చూస్తూనో తినడం ఇప్పుడు ఒక ఫ్యాషన్గా మారింది. అయితే ఈ అలవాటు మీ శరీరానికి ఎంతటి హాని చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు..