ShareChat
click to see wallet page
search
#💪పాజిటీవ్ స్టోరీస్ రూ.7.5 కోట్ల స్కాం కేసులో IAS అధికారిణి Rohini Sindhuriకి హైకోర్టులో షాక్! హైకోర్టు కీలక ఆదేశాలు: Karnataka High Court సంచలన నిర్ణయం. ప్రాసిక్యూషన్‌కు వెంటనే అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం. అవినీతి ఆరోపణలపై లోతైన విచారణ తప్పనిసరి. 2021లో Mysore జిల్లాలో ‘ఎకో ఫ్రెండ్లీ బ్యాగుల’ కొనుగోలు. మార్కెట్ ధర ₹13 ఉండగా… ₹52కు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు. ప్రభుత్వానికి సుమారు ₹7.5 కోట్ల నష్టం. కోర్టు వ్యాఖ్యలు హాట్ టాపిక్: “శాఖా విచారణలో క్లీన్ చిట్ వచ్చినా… క్రిమినల్ విచారణ ఆగదు”. అవినీతి కేసుల్లో నిజాలు వెలికితీయాలంటే పూర్తి దర్యాప్తు అవసరం. చట్టం కింద చర్యలు: Prevention of Corruption Act సెక్షన్ 17A కింద విచారణకు గ్రీన్ సిగ్నల్. ప్రభుత్వానికి కోర్టు గట్టిగా మందలింపు. అధికారికంగా దర్యాప్తు ప్రారంభం కానుంది. రోహిణి సింధూరి విచారణను ఎదుర్కొనాల్సి ఉంటుంది.
💪పాజిటీవ్ స్టోరీస్ - ShareChat