#మార్కాపురంజిల్లా : ఈరోజు #మార్కాపురం పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ Nara Chandrababu Naidu గారి బహిరంగ సభకు Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌరవ శ్రీ Muthumula AshokReddy గారి ఆదేశాల మేరకు #గిద్దలూరు పట్టణంలోని #నల్లబండబజారు లోని 17 వార్డు ఇంచార్జ్ పిడతల రవి మరియు గిద్దలూరు మద్దిలేటి, బొంత లక్ష్మీదేవి, షేక్ ఫాతిమా, మల్లీశ్వరి, లలిత ఆధ్వర్యంలో 60 మంది మహిళలు తో బయలుదేరడం జరిగింది...
#MuthumulaAshokReddy #GiddalurMLA
#GiddalurTelugudesamparty
#జైతెలుగుదేశం #జైముత్తుముల
#🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్


