#గిద్దలూరు_పల్లె_దారులు_ఇక_పరుగే...
కొత్త రోడ్లు గా 19 కిలోమీటర్ల మేర అధ్వాన్నంగా ఉన్న రోడ్లు...
ఎమ్మెల్యే #ముత్తుముల కృషితో ఏడు రోడ్లుకు రూ.10.24 కోట్లు నిధులు మంజూరు...
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు నియోజకవర్గంలో రోడ్ల అభివృ ద్దికి నిధులు మంజూరయ్యాయి. Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారి కృషి ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ శాఖ ద్వారా 7 రోడ్ల నిర్మాణానికి 10.24 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో సుమారు 19 కిలోమీటర్ల మేర అధ్వాన్నంగా ఉన్న రోడ్లు కొత్త రోడ్లుగా మారనున్నాయి.
#అర్థవీడు నుంచి #అచ్చంపేట వరకు 3.5 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి 1.20 కోట్ల రూపాయలు...
#ఒంగోలు_నంద్యాల మెయిన్ రోడ్డు నుంచి #సలకలవీడు గ్రామం వరకు 2.5 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి 1.50 కోట్ల రూపాయలు...
#జగ్గంబొట్లక్రిష్ణాపురం నుంచి #గిద్దలూరు_కంభం ప్రధాన రోడ్డు వరకు 1.61 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి 99 లక్షల రూపాయలు...
#K_S_పల్లె నుంచి #దూరి_చింతలతాండా వరకు 5.94 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి 3.69 కోట్ల రూపాయలు...
#గోపానిపల్లె నుంచి #సూరవారిపల్లి గ్రామనికి 2.1 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి 1.17 కోట్ల రూపాయలు...
#ఒంగోలు_నంద్యాల రోడ్డు #మోటు నుంచి #తాటిచెర్ల గ్రామం వరకు 1.26 కిలోమీటర్ల మేర రోడ్డు కోసం 69 లక్షలు రూపాయలు...
#రంగారెడ్డిపల్లి_సోమిదేవిపల్లి రోడ్డు నుంచి #అచ్చంపల్లి గ్రామం వరకు 1.87 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించేందుకు కోటి రూపాయలు నిధులు మంజూరయ్యాయి.
పంచాయతీ రాజ్ శాఖ ద్వారా 7 రోడ్లకు 10.24 కోట్ల రూపాయల మేర నిధులు మంజూరయ్యాయి. ఇప్పటికే నిర్మాణ పనులు జరుగుతున్నాయని అధికారులు పేర్కొ నగా, అధ్వాన్నంగా ఉన్న రోడ్లను పునఃనిర్మించేందుకు కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే #ముత్తుముల_అశోక్_రెడ్డి గారికి ఆయా గ్రామాల ప్రజలు, వాహన చోదకులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు...
Nara Chandrababu Naidu Lokesh Nara
Telugu Desam Party (TDP)
#IdhiManchiPrabhutvam
#NDAGovernment #NDAkutami #GiddalurMLA
#GiddalurTelugudesamparty #TDP
#ThankYouCMsir
#ThankyouMlaMuthumulaAshokReddySir
#🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్


