#ధనుర్మాసం శుభాకాంక్షలు #🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🙏🏻గోవిందా గోవిందా🛕
ఓం నమో వేంకటేశాయ 🙏🙏
భూలోక స్వర్గం మరియు కలియుగ వైకుంఠం క్షేత్రమైన తిరుమల మహా క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ధనుర్మాసం మరియు వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరుగుతున్న శ్రీవారి అధ్యయనోత్సవాలు నేటితో (12.01.2026) ఘనంగా ముగిసినవి. ఈ సందర్భంగా సాయంత్రం తిరుమలనంబీ తన్నీరముదు ఉత్సవంను జీయంగార్లు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం బంగారు తిరుచ్చి వాహనంపై విశేష అలంకరణలో శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా


