#బండలాగు_పందెంను_ప్రారంభించిన_ముత్తుముల_క్రిష్ణ_కిశోర్
#మార్కాపురంజిల్లా: #గిద్దలూరు మండలం #ముండ్లపాడు గ్రామంలో శ్రీ భవానీ శంకర స్వామి తిరునాళ్ల సందర్భంగా నిర్వహించిన సాంప్రదాయ బండలాగు పందెంను Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారి సోదరుడు శ్రీ Krishna Kishore Muthumula గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొని, భక్తులు మరియు ప్రజలు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని వీక్షించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలెడుకు బాలయ్య, సర్పంచ్ కడియం శేషగిరి, గ్రామ కమిటీ అధ్యక్షుడు వీర నారాయణ, అలాగే శ్రీపతి అల్లూరయ్య, వినుకొండ చిన్న, మహేష్, శీలం క్రిష్ణ, బుజ్జీ తదితరులు పాల్గొన్నారు.
#GiddalurMLA
#📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు


