భూగర్భ పైపులైన్ల ద్వారా పొలాలకు సాగునీరు అందించే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని పెద్దగెడ్డ జలాశయం నుంచి పైప్లైన్ల ద్వారా 7,500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ₹73.55 కోట్లు మంజూరు చేసింది. @BJP Andhra Pradesh @BJP Uttar Pradesh @Bharatiya Janata Party #😴శుభరాత్రి #✌️💛CBN ARMY 💛✌️ #🧡💚NDA alliance✌️ #🧡భారతీయ జనతా పార్టీ🪷 #🟧నరేంద్ర దామోదర దాస్ మోడీ🪷


