#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు దేశంలో ఎక్కడా ట్రూ అప్ ఛార్జీలే తప్ప ట్రూడౌన్ లేదు. ఏపీలోనే 13పైసలు ట్రూ అప్ ఛార్జీలను తగ్గించి ట్రూ డౌన్ చేశాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ట్రూఅప్ ఛార్జీలతో ప్రజలపై రూ.30వేల కోట్ల భారం మోపారు. విద్యుత్ ఉత్పత్తి చేయకుండా, బయట నుండి కొనుగోలు చేసి ఆ భారాన్ని ప్రజల మీద వేశారు. కూటమి పాలనలో ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా చేస్తున్నాం. రానున్న కాలంలో రూ.1.19 వరకు ట్రూఅప్ ఛార్జీలు తగ్గించేందుకు కృషి చేస్తున్నాం.
#NaraChandrababuNaidu #NaraLokesh
#GottipatiRavikumar #MuthumulaAshokReddy
#EnergyMinister #AndhraPradesh #TrueDown #IdhiManchiPrabuthvam #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు
00:57

