రాజమహేంద్రవరం, నర్సాపురం పార్లమెంటు సెగ్మెంట్ల కూటమి ప్రజాప్రతినిధులు, కుటుంబసభ్యులకు ఉండవల్లి నివాసంలో శుక్రవారం రాత్రి విందు ఏర్పాటు చేశాను. కృష్ణా నది ఒడ్డున గోదావరి జిల్లా అతిథులతో ఈ ఆత్మీయ కలయిక ఆహ్లాదకరంగా సాగింది. ఆడపడుచులకు మా మంగళగిరి పట్టుచీరలు కానుకగా ఇచ్చాను. #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
00:44

