మనం ఫిల్టర్ వాటర్ అని మినరల్ వాటర్ అని కొనుక్కుని తాగే వాటర్ వల్ల ఏం జరుగుతుందో తెలుసుకోండి.RO*water తాగడం వల్ల బొక్కలు అరిగిపోతాయి కీళ్ల నొప్పులు వస్తాయి.
మనదేశంలో చాలా వరకు RO వాటర్ ఎటువంటి మినరల్స్ కలపకుండా తీసుకుంటాం,తద్వారా అందులో ఎటువంటి శక్తి ఉండదు పూర్వం నీళ్లు తాగి అయినా రోజంతా తినకుండా ఉండేవాళ్ళు ఎందుకంటే నీళ్లే అమృతం అప్పుడు.
మన బాడీలో జీర్ణాశయంలో విడుదలయ్యే ఆమ్లాలను న్యూట్రల్ చేయడానికి కాల్షియం మెగ్నీషియం హైడ్రాక్సైడ్లుగా మారి ఆమ్లాలను న్యూట్రల్ చేస్తుంటాయి. ఈ రెండూ మనకు ఎముకల నుండి తయారు అయ్యి రక్తం ద్వారా ప్రయాణించి జీర్ణాశయంలో స్రవించబడుతాయి.ఎప్పుడైతే శక్తి రహిత నీళ్ళు మనం తాగుతామో అది ఆమ్ల లక్షణముగా ఉండి దాన్ని న్యూట్రల్ చేయడానికి పదే పదే calcium ఎముకల నుండి విడుదలవుతూ ఉంటుంది,దాంతో ఎముకల్లో కాల్షియం తగ్గిపోతుంది ఇది క్రమం తప్పకుండా జరగడం వల్ల ఎముకలు అరిగిపోయి కాళ్లలో చేతుల్లో బలం కోల్పోవడం నొప్పులు,ఇతర వ్యాధులు వస్తూ ఉంటాయి!
మెగ్నీషియం అనే ఖనిజం మన రోగనిరోధక వ్యవస్థకు చాలా అవసరం కాబట్టి మనం ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా నీళ్ళు మన బాడీకి అవసరం అయ్యే ఖనిజ రహితంగా ఉండటం వల్ల మనం ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండలేము.మనం తాగాల్సిన నీటి TDS total dissolved solids 100-500 ఉంటే చాలా మంచిది.ఈ మధ్య నీళ్లకు కూడా టేస్ట్ చూస్తున్నారు అంటే మీకు పోయే కాలం దగ్గర పడింది అని అర్థం.కనుక సాధ్యమైనంత వరకు నది నీటిని కాలువల ద్వారా వచ్చే నీటిని తీసుకోవడం మంచిది.లేదా బావి నీటిని కానీ చెరువు నీటిని కానీ తీసుకోండి.అయితే ఈ నీటిని తప్పనిసరిగా వడకట్టి ,కాగపెట్టి త్రాగాలి.బోర్ నీళ్ళు అయితే 50 అడుగుల లోపు ఉన్న నీరు కొంతవరకు మంచిది.అంతకు మించి అడుగుల ఉన్న బోర్ నీరు అయితే ఆ నీటిలో ఫ్లోరిన్ ఉండే అవకాశం ఉంది
water essential for life.💦💦💦💦💦💦
#తెలుసుకుందాం


