ShareChat
click to see wallet page
search
#🚨వీరికి గ్యాస్ సిలిండర్ల డెలివరీ బంద్..కేంద్రం సంచలన ప్రకటన #🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్‌డేట్స్ #💪పాజిటీవ్ స్టోరీస్
🚨వీరికి గ్యాస్ సిలిండర్ల డెలివరీ బంద్..కేంద్రం సంచలన ప్రకటన - NEWS UPDATE LIVE TPG BREAKING NEWS Tegipoinagalipatam కేంద్రం కీలక నిర్ణయం . వారికి ఎలపీజీ సిలిండర్ల సరఫరా బంద్ ఎలపీజీ సిలిందర్ల ఆందోళన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది: ఐల్పీజీ Sog సిలిందర్ల సరఫరా నిబంధనలను సవరించింది. ఈ మేరకు ಏಲ್ಾಖಿಯಂ, సహజ వాయువు మంత్రిత్వ శాఖ శనివారం ఒక కీలక ప్రకటన చేసింది. సవరించిన పైష్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఉన్న సరఫరా నిబంధనల ప్రకారం ా వినియోగదారులు ఇకపై డొమెస్టిక్ ఎలపీజీ సిలిందర్లను కలిగి ఉండటం, పొందడం; రీఫిల్ చేయడంపై నిషేధం విధించింది ఈ సవరణ ప్రకారం  . ఇప్పటికే పీఎన్జీ కనెక్షన్ ఉన్న వారికి కొత్త ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వకూడదని లేదా సిలిందర్లను రీఫిల్ కేంద్రం చేయకూడదని ప్రభుత్వ రంగ చమురు సంస్థలను ఆదేశించింది ఇదిలాఉంటే; ప్రపంచంలో రెండో అతిపెద్ద ఎల్పీజీ వినియోగదారుగా ఉన్న భారత్ః.. తన అవసరాల కోసం సుమారు 90 శాతం దిగుమతులపైనే ఇరాన్ల యుద్దంతో పశ్చిమాసియాలో ఆధారపడుతోంది. అమెరికా; ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు పెరగడం; కీలకమైన హార్శుజ్ జలసంధి మూసివేతతో మధ్యప్రాచ్యం నుంచి సరఫరా నిలిచిపోయింది: Kpler నుంచి వచ్చిన డేటా ప్రకారం " మార్చి 9 నుండి ప్రారంభమయ్యే వారానికి షిప్మెంట్లు 270,000 టన్నులుగా అంచనా వేయబడ్డాయి: ఇది 2023 ఏప్రిల్ తర్వాత అత్యల్ప స్థాయి: NEWS UPDATE LIVE TPG BREAKING NEWS Tegipoinagalipatam కేంద్రం కీలక నిర్ణయం . వారికి ఎలపీజీ సిలిండర్ల సరఫరా బంద్ ఎలపీజీ సిలిందర్ల ఆందోళన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది: ఐల్పీజీ Sog సిలిందర్ల సరఫరా నిబంధనలను సవరించింది. ఈ మేరకు ಏಲ್ಾಖಿಯಂ, సహజ వాయువు మంత్రిత్వ శాఖ శనివారం ఒక కీలక ప్రకటన చేసింది. సవరించిన పైష్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఉన్న సరఫరా నిబంధనల ప్రకారం ా వినియోగదారులు ఇకపై డొమెస్టిక్ ఎలపీజీ సిలిందర్లను కలిగి ఉండటం, పొందడం; రీఫిల్ చేయడంపై నిషేధం విధించింది ఈ సవరణ ప్రకారం  . ఇప్పటికే పీఎన్జీ కనెక్షన్ ఉన్న వారికి కొత్త ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వకూడదని లేదా సిలిందర్లను రీఫిల్ కేంద్రం చేయకూడదని ప్రభుత్వ రంగ చమురు సంస్థలను ఆదేశించింది ఇదిలాఉంటే; ప్రపంచంలో రెండో అతిపెద్ద ఎల్పీజీ వినియోగదారుగా ఉన్న భారత్ః.. తన అవసరాల కోసం సుమారు 90 శాతం దిగుమతులపైనే ఇరాన్ల యుద్దంతో పశ్చిమాసియాలో ఆధారపడుతోంది. అమెరికా; ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు పెరగడం; కీలకమైన హార్శుజ్ జలసంధి మూసివేతతో మధ్యప్రాచ్యం నుంచి సరఫరా నిలిచిపోయింది: Kpler నుంచి వచ్చిన డేటా ప్రకారం " మార్చి 9 నుండి ప్రారంభమయ్యే వారానికి షిప్మెంట్లు 270,000 టన్నులుగా అంచనా వేయబడ్డాయి: ఇది 2023 ఏప్రిల్ తర్వాత అత్యల్ప స్థాయి: - ShareChat