ShareChat
click to see wallet page
search
*" #మహా భారతం సారాంశం"* పాండవులు తప్పు చేసారు.. వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది.. కౌరవులు తప్పు చేసారు.. కృష్ణుడు ధర్మం. చెప్పాడు.. సరిదిద్దుకోమని..వినలేదు. యుద్ధం జరిగింది.. ధర్మం, అధర్మం మధ్య.. కృష్ణుడు ధర్మం వైపు ఉన్నాడు.. ధర్మం గెలిచింది.. అధర్మం ఓడింది.. *నీతి*:తప్పు జరుగుతుంది, అది మానవసహజం.. సరిదిద్దు కోవాలి.. అది ఉత్తమ లక్షణం. లేదంటే.. జరుగుతుంది వినాశనం..🤗
మహా భారతం - 6 6 - ShareChat