*" #మహా భారతం సారాంశం"*
పాండవులు తప్పు చేసారు.. వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది..
కౌరవులు తప్పు చేసారు..
కృష్ణుడు ధర్మం. చెప్పాడు..
సరిదిద్దుకోమని..వినలేదు. యుద్ధం జరిగింది..
ధర్మం, అధర్మం మధ్య..
కృష్ణుడు ధర్మం వైపు ఉన్నాడు.. ధర్మం గెలిచింది.. అధర్మం ఓడింది..
*నీతి*:తప్పు జరుగుతుంది, అది మానవసహజం..
సరిదిద్దు కోవాలి.. అది ఉత్తమ లక్షణం. లేదంటే.. జరుగుతుంది వినాశనం..🤗


