#ముత్తుముల_అశోక్_రెడ్డి_కృషితో_ఆయుష్_ఆసుపత్రి_మంజూరు...
#50_పడకల_ఆసుపత్రికి_15కోట్లు_రూపాయలు_మంజూరు...
#ప్రస్తుతం_రెండు_కోట్ల_నిధులు_విడుదల...
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలనే సంకల్పంతో చేసిన ప్రయత్నాలకు ఫలితంగా గిద్దలూరులో 50 పడకల సమగ్ర ఆయుష్ ఆసుపత్రి నిర్మాణానికి రూ.15 కోట్ల పరిపాలనా అనుమతి ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.2 కోట్ల నిధులు విడుదల చేయడం జరిగింది. నియోజకవర్గం ప్రాంత ప్రజలు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ ఆసుపత్రి మంజూరు కోసం Giddalur Telugudesam పార్టీ గౌ శ్రీ Muthumula AshokReddy గారు ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లడంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ ఆసుపత్రిని మంజూరు చేయడం జరిగింది.
ఈ సమగ్ర ఆయుష్ ఆసుపత్రి ఏర్పాటుతో గిద్దలూరు మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి వైద్య సేవలు ఒకే చోట అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం గా, ప్రజలకు అవసరమైన వైద్య, విద్య మరియు మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న అశోక్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్న నియోజకవర్గ ప్రజలు...
#IdhiManchiPrabhutvam
#NaraChandrababuNaidu #NaraLokesh
#NDAGovernment #NDAkutami #iTDPforTDP
#MuthumulaAshokReddy #GiddalurMLA
#GiddalurTelugudesamparty
#మనగిద్దలూరుమనముత్తుముల #ThankYouCMsir
#📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్


