Sinivasu Karanki
533 views 1 days ago
ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో మోదీ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న డీప్‌టెక్ విప్లవం అమరావతి వేదికగా కొత్త రూపం దాల్చనుంది. ఏఐ, క్వాంటం టెక్నాలజీ, సెమీకండక్టర్లలో విద్య, పరిశోధన, ఆవిష్కరణలకు ఈ యూనివర్సిటీ వేదికగా నిలిచి, ఆంధ్రప్రదేశ్ యువతకు కొత్త అవకాశాలకు బాటలు వేయనుంది. #🤩మేడ్‌ ఇన్‌ ఇండియా🇮🇳 #🥳Celebrations Video🎆 #🙆 Feel Good Status #😇My Status #bjp
15 shares

More like this