sahasra
433 views • 1 days ago
వడ్డెర సామాజిక వర్గానికి చెందిన సాధారణ కార్యకర్త దళవాయి రమాదేవి గారికి ఎమ్మెల్సీ పదవిని ఖరారు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. యువగళం పాదయాత్రలో వడ్డెరలకు మంత్రి లోకేష్ గారు ఇచ్చిన హామీలు నెరవేరుతున్నాయని వడ్డెరలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕Current అప్డేట్స్📢
11 shares