@AppalaNaidu Kella-DIRECTOR APRDC
గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు పల్నాడు పర్యటనలో భాగంగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామివారి దివ్య క్షేత్రాన్ని దర్శించుకున్నారు . స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, మన రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు . ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలను అందజేశారు. #📰ఈరోజు అప్డేట్స్ #🏛️పొలిటికల్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #🆕Current అప్డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱