BRS.Yugendar
604 views 1 days ago
#📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు కమిషనర్ రంగనాథ్‌కు మరోసారి కోర్టు ధిక్కరణ నోటీసులు ఒవైసీ కాలేజ్ అక్రమ నిర్మాణాల కేసులో జయేష్ రంజన్‌తో పాటు, మరికొంత మంది అధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు సల్కం చెరువులో అక్రమంగా ఒవైసీ కాలేజ్ నిర్మించారని ఆధారాలున్నా, చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినా, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు పిటిషన్ విచారిస్తూ పురపాలక ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో పాటు, విద్య, రెవెన్యూ, నీటిపారుదల శాఖల ఉన్నతాధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసిన న్యాయమూర్తి
11 likes
6 shares

More like this