Telugu Desam Party (TDP)
1K views 1 days ago
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరాన్ని శాపంగా మార్చేసింది వైసీపీ ఐదేళ్ల విధ్వంస పాలన. సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అకుంఠిత దీక్షతో పోలవరాన్ని పూర్తి చేస్తోంది. ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలించింది. #WaterToUttarandhra #PolavaramLeftMainCanal #WaterManOfIndiaCBN #UttarandhraKalalakuRekkalu #ఉత్తరాంధ్రసుజలస్రవంతి #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
26 shares

More like this