Telugu Desam Party (TDP)
ShareChat
click to see wallet page
@jaitelugudesam
jaitelugudesam
Telugu Desam Party (TDP)
@jaitelugudesam
ప్రజలకోసం..ప్రగతికోసం...తెలుగుదేశం...Dare to dream...Strive to achieve.
ఇది వైసీపీ హయాంలో జరిగిన ఒక దారుణఘటన. సోడాలు అమ్ముకునే నిరుపేద కుటుంబానికి చెందిన మిస్బా పలమనేరు పట్టణంలో పదో తరగతి చదివేది. అదే స్కూల్లో స్థానిక వైసీపీ నేత సునీల్‌ కూతురు కూడా చదివేది. చదువులో వీరిద్దరికీ పోటీ ఉండేది. కానీ ఈ విషయంలో వైసీపీ నేత తలదూర్చాడు. ప్రిన్సిపాల్ ను దారికి తెచ్చుకుని మిస్బాకు బలవంతంగా టీసీ ఇప్పించాడు. దాంతో మనస్తాపానికి గురైన మిస్బా ఆత్మహత్య చేసుకుంది. నిందితులను శిక్షించాల్సిన వైసీపీ పెద్దలు బాధితులనే బెదిరించడం మొదలు పెట్టారు. ఆ సమయంలో యువగళం పాదయాత్రలో ఉన్న లోకేష్ గారు ఈ ఘటన గురించి విని చలించి పోయారు. నాడు బాధిత కుటుంబానికి ఇచ్చిన హామీ ప్రకారం రూ.5 లక్షల ఆర్థిక సాయం... ఇంటి స్థలం ఇప్పించారు. #NaraLokeshForPeople #NaraLokesh #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
03:02
ఈ రాష్ట్ర భవిష్యత్తు తరంపై చంద్రబాబు గారి తాపత్రయం చూసిన తర్వాత, ఆయన సంకల్పానికి కొంచెమైనా ఉపయోగపడినా చాలు అని అనుకున్నాను. ఈ మాటలు నా నోట్లో నుంచి కాదు… నా గుండె నుంచి నుంచి చెప్తున్నా.. #ChagantiKoteswaraRao #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
02:11
తల్లి గురించి, తండ్రి గురించి, గురువుల గురించి, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాసిన వ్యాసం గురించి ప్రస్తావిస్తూ, తల్లి నేర్పించిన విలువలు, కష్టపడే తత్త్వం గురించి ప్రసంగించిన చాగంటి వారు #ChagantiKoteswaraRao #NaraLokesh #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
02:02
ఆ రోజు జరిగిన ఆ ఒక్క ఘటనతోనే నిర్ణయం తీసుకున్నాను. అధికారంలోకి రాగానే డ్రగ్స్‌పై కూటమి ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. #ChagantiKoteswaraRao #NaraLokesh #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
01:01
మహిళలను గౌరవించినప్పుడే సమాజం బాగుపడుతుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో మహిళలను కించపరచే విధంగా చూపించకూడదని సీఎం, డిప్యూటీ సీఎంతో నేను చర్చించాను. #ChagantiKoteswaraRao#NaraLokesh#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
01:00
విద్యార్థులను సరైన మార్గంలో నడిపించే బాధ్యత టీచర్లదే. విద్యార్థులంతా మహిళలను, పెద్దలను గౌరవించాలి. మనం సమాజానికి తోచిన సహాయం చేయాలి. మార్పు మన ఇంటి నుంచే మొదలు కావాలి. #ChagantiKoteswaraRao #NaraLokesh #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
01:04
ఆంధ్రప్రదేశ్ నైతిక విలువల సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు గారి నియామకం వెనుక చంద్రబాబు గారి ఆలోచన ఉంది. #ChagantiKoteswaraRao #NaraLokesh #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
00:49
ఈ రాష్ట్ర బంగారు భవిష్యత్తు చిట్టి చిన్నారులతో మంత్రి నారా లోకేష్#ChagantiKoteswaraRao#NaraLokesh#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
00:26
పెద్దల పట్ల గౌరవం… ఆంధ్రప్రదేశ్ నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావు గారి కాళ్లకు నమస్కరించి, వారి ఆశీర్వాదం తీసుకున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. #ChagantiKoteswaraRao #NaraLokesh #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
00:33
మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు ఆర్థిక అండను అందించేందుకు బార్ కౌన్సిల్ ఇచ్చే డబ్బులతో పాటు, మ్యాచింగ్ గ్రాంట్ గా ప్రభుత్వం మరో రూ.4 లక్షలు ఇవ్వడానికి 2019లో చంద్రబాబు గారి హయాంలో జీవో విడుదల చేసారు. అందులో భాగంగా ఈ మధ్యనే 1150 కుటుంబాలకు ఏపీ అడ్వొకేట్స్ వెల్ఫేర్ ఫండ్ మ్యాచింగ్ గ్రాంట్ గా రూ.46 కోట్లను విడుదల చేసారు. #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు. న్యాయం చేసిన్ ఆరెండు జీవరోలు. జీవో నెంబర్ 4 తేదీ 22- 01- 2019 మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు బార్ కౌన్సిల్ ఇచ్చే మరణ నిధితో పాటుగా ప్రభుత్వం కూడా 4 లక్షల  రూపాయలు ఇస్తుంది  भारकाय स्टेटबकत न CIEI Sv Can రగరికి  ~31/0 ~ma ORORDeR fou7 01L]  +0!_/ YCnc33 జీవో నెంబర్ 202, ,0 ~ಭr +000~11=1ப- T తేదీ 03-06-2025  0 0 న్యాయవాదుల కుటుంబాలకు 23 ಮಂದಿ ಏನಿಖಾಯನ ಲಕ್ಷಲ ಏೌಬ್ಸುನ ಝಾ. 92 ಲಕ್ಷಲು ಮಂಜಾರು   4 చెక్కుల మీద 22-11-2025 న సంతకాలు చేసిన ఏపీ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ కమిటీట్రెజరర్ ఈ మధ్యనే 1150 కుటుంబాల కోసం  కోట్లను విడుదల. రూ16 చేసిన ప్రభుత్వం మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు. న్యాయం చేసిన్ ఆరెండు జీవరోలు. జీవో నెంబర్ 4 తేదీ 22- 01- 2019 మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు బార్ కౌన్సిల్ ఇచ్చే మరణ నిధితో పాటుగా ప్రభుత్వం కూడా 4 లక్షల  రూపాయలు ఇస్తుంది  भारकाय स्टेटबकत न CIEI Sv Can రగరికి  ~31/0 ~ma ORORDeR fou7 01L]  +0!_/ YCnc33 జీవో నెంబర్ 202, ,0 ~ಭr +000~11=1ப- T తేదీ 03-06-2025  0 0 న్యాయవాదుల కుటుంబాలకు 23 ಮಂದಿ ಏನಿಖಾಯನ ಲಕ್ಷಲ ಏೌಬ್ಸುನ ಝಾ. 92 ಲಕ್ಷಲು ಮಂಜಾರು   4 చెక్కుల మీద 22-11-2025 న సంతకాలు చేసిన ఏపీ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ కమిటీట్రెజరర్ ఈ మధ్యనే 1150 కుటుంబాల కోసం  కోట్లను విడుదల. రూ16 చేసిన ప్రభుత్వం - ShareChat