5 ఏళ్లు అమరావతి పైన, విజయవాడ పైన, గుంటూరు పైన, అక్కడి ప్రజల పైన నిరంతరం విషం చిమ్ముతూనే ఉన్నాడు. ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నాడు @ysjagan.
రాజధానిలో భూములిచ్చిన రైతుల్లో 98.6 శాతం మందికి రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించారు. మొత్తం 31,158 మంది రైతులు భూములివ్వగా, 30,074 మందికి ప్లాట్ల కేటాయింపు పూర్తయింది. వివిధ కారణాలతో 651 మందికి ప్లాట్లు కేటాయించాల్సి ఉంది. భూములిచ్చిన రైతులకు 70,790 ప్లాట్లు కేటాయించగా, 62,942 ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయింది.
ఇంత స్పష్టంగా లెక్కలు ఉంటే, ఎందుకు జగన్ నీకు తెలిసిన ఫేక్ విద్యతో ఫేక్ చేస్తావ్?
#PsychoFekuJagan
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్