ఆర్టీసీపై గొడ్డలి పార్టీ అబద్ధాలు..
కేంద్ర ప్రభుత్వం ‘పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్’ (PPP) విధానంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకూ కేటాయిస్తున్న పాలసీ ప్రకారమే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా 1050 ఎలక్ట్రిక్ (EV) బస్సులు మంజూరయ్యాయి. ఈ పద్ధతి ప్రకారం బస్సుల తయారీదారులు, సప్లయర్లే వాటి మెయింటెనెన్స్, చార్జింగ్, సిబ్బంది నిర్వహణను చూసుకుంటారు. ఇది కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరుగుతున్న ప్రక్రియ. దీనిపై కూడా ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా వైసీపీ వంకరబుద్ధితో ప్రచారం చేస్తోంది.
#PsychoFekuJagan
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్