Telugu Desam Party (TDP)
ShareChat
click to see wallet page
@jaitelugudesam
jaitelugudesam
Telugu Desam Party (TDP)
@jaitelugudesam
ప్రజలకోసం..ప్రగతికోసం...తెలుగుదేశం...Dare to dream...Strive to achieve.
ప్రాంతాల మధ్య, కులాల మధ్య తగువులు పెట్టడం జగన్ నైజం. అప్పుడు మూడు ప్రాంతాల మధ్య తగువులు పెట్టారు… ఇప్పుడు జిల్లాల మధ్య తగువులు పెడుతున్నారు. వైసీపీలో ఉన్న వాళ్లు కూడా మావిగన్ ప్రతిపాదనపై ఎగతాళి చేస్తున్నారు… జోకర్‌లా చూస్తున్నారు. #YcpCriminalPolitics #PsychoFekuJagan #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
01:27
వైఎస్ చనిపోయినప్పుడు… వివేకా చనిపోయినప్పుడు లాభం పొందిన వ్యక్తి జగన్ ఒక్కరే… 2014లో తండ్రి మరణంతో సానుభూతి పొంది ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించాడు. 2019లో అధికారం కోసం సొంత బాబాయిని చంపారు. అధికారం దక్కించుకున్నారు. వివేకాను ఎవరు చంపారంటే రాష్ట్రంలో ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారు. తండ్రి మరణంతో సానుభూతితో పార్టీ పెట్టారు… వివేకా మరణంతో సీఎం అయ్యారు. తండ్రి, బాబాయి చావులతో జగనే లబ్ధి పొందారు. ఇప్పుడు తల్లి, చెల్లి కూడా జగన్ అసలు నైజం గురించి చెబుతున్నారు. తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టాలని తల్లి అడిగితే, తల్లిని కూడా బయటకు పంపిన నైజం జగన్ మోహన్ రెడ్డిది. #PsychoFekuJagan #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
02:12
2015 నుంచే CRDA ఏర్పాటు చేసి, అమరావతి, విజయవాడ, గుంటూరు కలుపుకుని పని చేస్తున్నాం… ఇప్పుడు అమరావతి అనే పేరు పలకటం ఇష్టం లేక కథలు చెబుతున్నాడు. #PsychoFekuJagan #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
01:06
వైఎస్ మరణం వెనుక కూడా ఉన్నది జగనే? వైఎస్ మరణంపై చాలా మంది నాడే అనుమానాలు వ్యక్తం చేశారు. వైఎస్ మరణం వెనుక జగన్ హస్తం ఉందని ప్రస్తుతం వైసీపీలో ముఖ్య నేతగా ఉన్న బొత్స కామెంట్ చేశారు. ఆ రోజు మేము నమ్మలేదు… సభ్య సమాజంలో ఇలా ఎందుకు చేస్తారని అనుకున్నాం. సైకోకు పదవీ వ్యామోహం ఉంటే తండ్రిని, తల్లిని, చెల్లిని, బాబాయినైనా వదలరని ఇప్పుడు జగన్ ప్రవర్తన చూస్తుంటే అర్థమవుతోంది. #PsychoFekuJagan #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
01:28
వైఎస్‌ఆర్ మరణానికి జగన్ మోహన్ రెడ్డి కారణమనే నాడు వ్యక్తమైన అనుమానాలు నేడు నిజమని నమ్మే పరిస్థితులు వచ్చాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన సమయంలో జగన్ ఎక్కడున్నారు? వైఎస్ ఆచూకీపై అందరూ ఆందోళన చెందుతుంటే, సీఎం పదవి కోసం నువ్వు పాకులాడలేదా? ఏం జరిగిందో నిర్ధారణ కాకముందే సీఎం పదవి కోసం సంతకాలు సేకరిస్తావా? #PsychoFekuJagan  #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
01:16
నీ లాంటి వాడిని భరించలేక, నువ్వు పెట్టే మానసిక క్షోభ, ఇంట్లో నువ్వు చేసిన గోల తట్టుకోలేక, మీ నాన్న నిన్ను బెంగళూరుకు పంపించిన విషయం నిజం కాదా @ysjagan? రోశయ్య గారి మాటలు కాదనగలవా? #PsychoFekuJagan #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
01:08
రాష్ట్రంపై నీకు పగ ఎందుకు? రాష్ట్ర ప్రజలపై నీకు కక్ష ఎందుకు @ysjagan? #MavigunMavayya #PsychoFekuJagan #AchamNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
00:45
తల్లిని కోర్టుకు ఈడ్చిన @YS Jagan Mohan Reddy లాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోకండి… #FamilyVillainJagan #PsychoFekuJagan #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
00:43
#AmaravatiFacts రాష్ట్రంలో ఏ పని చేయకుండా, మొత్తం అమరావతికి దోచిపెడుతున్నారు అంటూ "ఫేక్ జగన్" ప్రజల్లో ప్రాంతాల మధ్య విద్వేషం చిమ్ముతున్నాడు. అమరావతి అనేది సెల్ఫ్-ఫైనాన్స్ సిటీ. రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా నిర్మాణం కోసం ఖర్చు చేయదు. వివిధ ఆర్థిక సంస్థల నుంచి డబ్బు సమకూర్చుకుని, CRDA తిరిగి చెల్లిస్తుంది. దీని కోసం ప్రభుత్వం దగ్గర ఇప్పటికిప్పుడు 2,300 ఎకరాల భూమి ఉంది. ఇప్పటికిప్పుడు ఆ భూమి అమ్మినా రూ.27,600 కోట్లు వస్తాయి. ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలు సమకూర్చిన తరువాత, తన వద్ద ఉన్న భూములను అమ్మడం కానీ, లీజుకు ఇవ్వడం కానీ చేయాలనే ఆలోచనలో ఉంది. అప్పుడు ఆ భూములకు మరింత విలువ వస్తుంది. అందుకే అమరావతి సెల్ఫ్-ఫైనాన్స్ సిటీ. #Amaravati #ChandrababuNaidu #PsychoFekuJagan #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ఏవీ రాజధానిపై ఫేక్ ప్రచారం ఖైసీరీ ఫేక్మరా ఒక పక్కసెల్ప ఫైనాన్స్ . 38 &05"| ಮಾಡಲ ಅಂಲಾರು ఫేక్ ఆరోపణ మరో పక్కప్రభుత్వ హామీతో ರುಣಾಲು ತಮ್ಪುತುಂಲುನ್ನಾರು. వాస్తవం అమరావతి అనేది సెల్ప ఫైనాన్స్ మోడల్ సుమారు 2,300 ఎకరాల భూమి ప్రభుత్వం చేతిలో ఉంది: ఇప్పటికిప్పుడు ఈ భూమి అమ్యినా రూ.27,600 కోట్ల రాష్ర్టానికి వస్తుంది: ಆದಾಯಂ కానీ మొత్తం ఇన్ర్రా డెవలప్ చేసిన తరువాత ఈ భూమి విలువ మరింత ఎక్కువ ఉంటుంది: రూపాయి కూడా ఏపీ ప్రభుత్వం ఖర్జు చేయదుః ಮುತ್ತಿಂ APCRDAನ ಶಿರ್ದುತುಂಬುಂಐ. ఏవీ రాజధానిపై ఫేక్ ప్రచారం ఖైసీరీ ఫేక్మరా ఒక పక్కసెల్ప ఫైనాన్స్ . 38 &05"| ಮಾಡಲ ಅಂಲಾರು ఫేక్ ఆరోపణ మరో పక్కప్రభుత్వ హామీతో ರುಣಾಲು ತಮ್ಪುತುಂಲುನ್ನಾರು. వాస్తవం అమరావతి అనేది సెల్ప ఫైనాన్స్ మోడల్ సుమారు 2,300 ఎకరాల భూమి ప్రభుత్వం చేతిలో ఉంది: ఇప్పటికిప్పుడు ఈ భూమి అమ్యినా రూ.27,600 కోట్ల రాష్ర్టానికి వస్తుంది: ಆದಾಯಂ కానీ మొత్తం ఇన్ర్రా డెవలప్ చేసిన తరువాత ఈ భూమి విలువ మరింత ఎక్కువ ఉంటుంది: రూపాయి కూడా ఏపీ ప్రభుత్వం ఖర్జు చేయదుః ಮುತ್ತಿಂ APCRDAನ ಶಿರ್ದುತುಂಬುಂಐ. - ShareChat
రాష్ట్రంలో అందరి సంక్షేమం, అన్ని ప్రాంతాల అభివృద్ధి, సుపరిపాలన అందిస్తామని హామీ ఇచ్చి ఆ దిశగానే ముందుకు వెళ్తున్నాం. #PattadarPassbooks #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
00:28