
Telugu Desam Party (TDP)
@jaitelugudesam
ప్రజలకోసం..ప్రగతికోసం...తెలుగుదేశం...Dare to dream...Strive to achieve.
బహిరంగ సభావేదిక పై ఒక ముఖ్యమంత్రి, ఒక పారిశుధ్య కార్మికురాలు పక్కపక్కనే కూర్చుని ముచ్చటించుకోవడం ఎప్పుడైనా చూసారా? సమసమాజం కోసం నిజాయితీగా, నిత్యం తపించే నారా చంద్రబాబు నాయుడు గారు నరసన్నపేటలో నిర్వహించిన 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర' వేదికపై పారిశుద్ధ్య మహిళా కార్మికురాలితో ఆత్మీయంగా మాట్లాడుతున్న కమనీయ దృశ్యం ఇది.
#SwarnaAndhraSwachhAndhra
#MyCleanAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
నరసన్నపేట తామ్రపల్లిలో నిర్వహించిన ''స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర'' కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు గారు.
#SwarnaAndhraSwachhAndhra
#MyCleanAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
బకింగ్ హామ్ కెనాల్పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి గడ్డర్లు ఒరిగిపోయాయంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని... బ్రిడ్జి నిర్మాణం అత్యంత భద్రతా ప్రమాణాలతో కొనసాగుతోందని... తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏడీసీఎల్) స్పష్టం చేసింది. కాబట్టి ప్రజలెవరూ వైసీపీ ఫేక్ ప్రచారాన్ని నమ్మకండి.
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, రాష్ట్ర మంత్రులు పాల్గొన్న శంకుస్థాపన కార్యక్రమం ఏపీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు చక్కనైన ఉదాహరణ. ప్రతిపాదన వచ్చిన వారాల్లోపే శంకుస్థాపన చేయడం విశేషం.
#RayalaseemaTakesOff
#AMCA
#ADA
#ChooseSpeedChooseAP
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
కాటన్ దొర జయంతి రోజున పోలవరం నిర్వాసితులకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వం.
కూటమి ప్రభుత్వం వచ్చాక నాలుగో విడతగా పోలవరం నిర్వాసితులకు రూ.306.61 కోట్ల పరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందజేత. 23 నెలల్లో రూ.2,250 కోట్లు నిర్వాసితులకు చెల్లించిన కూటమి ప్రభుత్వం. గత గొడ్డలి పార్టీ హయాంలో నిర్వాసితుల కోసం రూపాయి కూడా ఖర్చు చేయలేదు.
#PolavaramProject
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
పుట్టపర్తి సమీపంలో ఏఎంసీఏ ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా జరిగిన సభలో మంత్రి లోకేష్ గారి స్పీచ్ పవర్ ఫుల్ పంచులతో అదిరిపోయింది. "వాళ్ళది ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్, మనది ఫైటర్ జెట్ బ్యాక్ గ్రౌండ్...బోత్ ఆర్ నాట్ ద సేమ్... అర్థమైందా రాజా?" అన్న డైలాగుకు ప్రజలు భారీగా స్పందించారు.
#RayalaseemaTakesOff
#AMCA
#ADA
#ChooseSpeedChooseAP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
ఇదేదో మామూలు పరిశ్రమ కాదు. జాతీయ రక్షణ రంగ ప్రాజెక్టు. ఎన్నో వ్యూహాలు, ఎన్నో నిబంధనలతో ఏర్పాటయ్యే ప్రాజెక్టు ఇది. అటువంటి ప్రాజెక్టుకు చర్చల నుండి శంకుస్థాపన వరకు కేవలం 36 రోజులే పట్టింది అంటే ఎంత స్పీడ్ ఉండాలి, ఎంత పట్టుదల ఉండాలి! చంద్రబాబు గారు, లోకేష్ గారు అనే ఇద్దరు యువకుల జెట్ స్పీడ్ పనితోనే ఇది సాధ్యమైంది.
#RayalaseemaTakesOff
#AMCA
#ADA
#ChooseSpeedChooseAP
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
అనంతపురానికి కార్లే కాదు... ఫైటర్ జెట్లు కూడా రాబోతున్నాయి...
#LokeshWithCadre
#NaraLokesh
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
"Made in AP, Made for the World"
కియా పరిశ్రమ 18 లక్షల కార్లు తయారు చేసింది. కరవు సీమలో తయారైన కార్లు 80 దేశాల్లో పరుగులు పెడుతున్నాయి.
#RayalaseemaTakesOff
#AMCA
#ADA
#ChooseSpeedChooseAP
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
గతంలో గోల్డ్ అంటే KGF.. ఇప్పుడు గోల్డ్ అంటే JGF...
జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ కర్నూలులో వస్తోంది. JGFలో ఈ ఏడాది 600 కేజీల బంగారం ఉత్పత్తి అవుతుంది. రెండో ఏడాది 1,500 కిలోల బంగారం ఉత్పత్తి కానుంది. రానున్న రోజుల్లో బంగారం ఉత్పత్తిలో ఏపీ కీలకంగా మారనుంది.
#RayalaseemaTakesOff
#AMCA
#ADA
#ChooseSpeedChooseAP
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్




