
Telugu Desam Party (TDP)
@jaitelugudesam
ప్రజలకోసం..ప్రగతికోసం...తెలుగుదేశం...Dare to dream...Strive to achieve.
దసరా సందర్భంగా విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తున్నాం. దసరా అంటే విజయవాడ గుర్తుకు వచ్చేలా కార్యక్రమాలు చేపట్టాం.
#vijayawada
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
ప్రభుత్వం తరఫున దుర్గమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నాను. రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలు అందించాలని దుర్గమ్మను కోరుకున్నాను. #vijayawada
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
కూటమి ప్రభుత్వ సంస్కరణలతో విద్యుత్ కొనుగోళ్లలో రూ. 1000 కోట్లు ఆదా అయ్యాయి. దీంతో ట్రూ డౌన్ చేసి ప్రజలకు మేలు చేసేలా కరెంటు చార్జీలు తగ్గించారు.
వైసీపీ హయాంలో ట్రూ అప్ పేరుతో కరెంటు చార్జీలు పెంచుతూనే ఉండేవారు.
#PowerPayBackInAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
జగన్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను నాశనం చేసింది. ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోళ్లు చేపట్టింది. దీంతో 11 సార్లు విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడింది. చంద్రబాబు గారు విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టి.. తక్కువ ధరకు విద్యుత్ కొనుగోళ్లు చేయడం వల్ల రూ. 1000 కోట్లు ఆదా అయింది. దీంతో కరెంటు చార్జీలు తగ్గబోతున్నాయి. ట్రూ డౌన్ అనేది చరిత్రలో మొదటిసారి.
#PowerPayBackInAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
మూలా నక్షత్రం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు. అనంతరం సీఎం చంద్రబాబు గారికి వేదాశీర్వచనం అందించి, తీర్ధ ప్రసాదాలు అందచేసిన అర్చకులు.#vijayawada
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు. మూలా నక్షత్రం రోజున సరస్వతి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకున్న సీఎం దంపతులు.సీఎం పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న సమయంలో సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా చూసిన అధికారులు. ఎలాంటి ఆటంకం లేకుండా యథావిధిగా అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తులు. #vijayawada #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
బాబు వస్తేనే జాబు అని మరోసారి రుజువైంది..
"కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకూ 10 రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశాలు జరిగాయి. తద్వారా 125 ప్రాజెక్టుల్లో రూ.6.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ ఒప్పందాల వల్ల 6.29 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఏడాదిలోనే గత ప్రభుత్వం సాధించిన దానికంటే మూడు రెట్ల మేర పెట్టుబడులు సాధించాం."
#APAssembly
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
గుండె సమస్యతో బాధపడుతున్న రాజంపేటకు చెందిన చిన్నారి శ్యామ్ హర్ష వైద్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 3,50,000/- LOC ఇప్పించిన మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తోంది కుటుంబం.
#NaraLokeshForPeople
#LeaderLokesh
#NaraLokesh #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ కారిడార్లలో ఆయా రంగాలకు చెందిన పెట్టుబడులు రాబోతున్నాయి.
#APAssembly
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
తోట చంద్రయ్య త్యాగాన్ని మరువకుండా ఆ కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకున్న మానవతావాది లోకేష్ గారు.
గత రాక్షస ప్రభుత్వంలో రాజకీయ హత్యకు బలైన తోట చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులుకు చెప్పిన మాట ప్రకారం ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. మంత్రి మండలి చేసిన చట్ట సవరణను అసెంబ్లీ ఆమోదించింది. పార్టీ కోసం ప్రాణం పెట్టే కార్యకర్త సంక్షేమం పై మంత్రి లోకేష్ కి ఉన్న నిబద్ధత మరోసారి రుజువైంది.
#LokeshWithCadre
#IdhiManchiPrabhutvam
#NaraLokesh
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్