తిరుమలపై జగనే కాదు, నాడు వైఎస్ఆర్ కూడా ఒక పద్ధతి ప్రకారం కుట్ర చేసి అపవిత్రం చేశారు.
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ వీసీగా దేవసంగీతం అనే వ్యక్తిని నియమించారు. యూనివర్సిటీలో ఉన్న వేంకటేశ్వర స్వామి వారి ఫోటోలను కూడా దేవసంగీతం తొలగించారు.
టీటీడీ గ్రాంట్స్తో నడిచే పద్మావతి యూనివర్సిటీకి వీణా నోబుల్ దాస్ అనే క్రైస్తవ మహిళను కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి వీసీగా నియమించారు. ఆమె వేంకటేశ్వర స్వామి ఫోటోలు తీసి జీసస్ ఫోటోలు పెట్టుకున్నారు.
#YCPinsultsLordBalaji
#AntiHinduJagan
#TirumalaLaddooKalteeNijam
#JaganMahaPapamNijam
#PsychoFekuJagan
#ChandrababuNaidu
#APAssembly
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్