జగన్ రెడ్డి 5 ఏళ్లలో పెట్రోల్, డీజిల్ రేట్లను 61% పెంచాడు. దాదాపు లీటర్కు రూ.45 వరకు పెంచేశాడు. వ్యాట్, సెస్ పేరుతో ప్రజలను బాదేశాడు..
కూటమి ప్రభుత్వం వచ్చాక రెండేళ్ల వరకు రూపాయి కూడా పెంచలేదు. యుద్ధం కారణంగా మొన్నే పెట్రోల్పై రూ.3, డీజిల్పై రూ.2 పెరిగింది.
#PsychoFekuJagan
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్