
Telugu Desam Party (TDP)
@jaitelugudesam
ప్రజలకోసం..ప్రగతికోసం...తెలుగుదేశం...Dare to dream...Strive to achieve.
గాడిదకి రక్తం వచ్చేలా, గొడ్డలి పార్టీ అరాచకం.
రాజకీయ ప్రయోజనాల కోసం గొడ్డలి పార్టీ మరో ఘాతుకానికి ఒడిగట్టింది. పెట్రోల్ డీజిల్ సరఫరా పై ఇటీవల తిరుపతిలో అత్యంత దారుణంగా ఒక ఎద్దును హింసిస్తూ ప్రదర్శన జరిపిన వైకాపా, నేడు పెట్రోల్ డీజిల్ ధరల పేరుతో గాడిదలను హింసించింది. జగన్ రెడ్డి పుట్టిన రోజు పేరుతో మూగ జీవాలను బలి ఇచ్చి ఆ రక్తాన్ని అతని ఫొటోకు పూసిన రప్పా రప్పా బ్యాచ్ తరచూ జంతు హింసకు పాల్పడుతూనే ఉంది. విశాఖపట్నంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తన అనుచరులతో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. గాడిదలకు మోటారు సైకిల్ సీటు, హెడ్ లైటు కట్టి వాటి మెడ, శరీర భాగాలు తీవ్రంగా రక్త స్రావం అవుతున్నా కూడా కొడుతూ లాక్కెళ్లారు. దారుణమైన మానసిక ప్రవర్తన ఉన్నవారు మాత్రమే ఇలా చేయగలుగుతారు. ఈ వికృత చర్యలతో స్థానికులు వైకాపా ను చీదరించుకున్నారు.
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
ఈ రోజు పెట్రోల్, డీజిల్పై నువ్వు ఆడిన జగన్నాటకం చూసి, మీ గుడివాడ గుట్కా మీ గొడ్డలి పార్టీకి చేసిన జ్ఞానోదయం విను @ysjagan. #PsychoFekuJagan
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
వేట నిషేధ సమయంలో మత్య్సకారులకు రూ.20 వేలు ఆర్థికసాయం ఇస్తామన్న హామీ ప్రకారం... ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద గతేడాది 1,21,433 కుటుంబాలకు రూ.243 కోట్లు సాయం అందించగా... ఈ ఏడాది 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సాయాన్ని ఇస్తోంది కూటమి ప్రభుత్వం.
#MatsyakarulaSevalo
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
గొడ్డలి పార్టీ డబుల్ యాక్షన్
బాబాయ్ని గొడ్డలితో వేసేసి, గుండెపోటు అంటూ విగ్రహానికి దండేసి దండం పెట్టిన గొడ్డలి పార్టీ కంత్రి తెలివితేటలకు మరో ఉదాహరణ ఇది. ఐదేళ్ల పాలనలో రూ.45 వరకు పెట్రోల్ ధర పెంచి, ఇప్పుడు యుద్ధం కారణంగా రూ. 3 పెరిగితే ఏకంగా ధర్నాకే దిగింది గొడ్డలి పార్టీ. అధికారంలో ఉన్నప్పుడు కరెంటు చార్జీలు పెంచింది గొడ్డలి పార్టీయే.. కరెంటు చార్జీలు ఎక్కువగా ఉన్నాయని నిరసన తెలిపింది గొడ్డలి పార్టీయే.
#PsychoFekuJagan
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
బాబు మాటిచ్చారు.. నెరవేర్చారుగతేడాది అక్టోబరు 1న సామాజిక పింఛన్ల పంపిణీ నిమిత్తం విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా.. గ్రామంలో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న పొట్నూరు అప్పలరాజు ఇంటికి చంద్రబాబు వెళ్లి పరామర్శించారు. అప్పలరాజుకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ను సీఎం ఆదేశించారు. శరవేగంగా అధికారులు పూర్తిచేసిన త్రిబుల్ బెడ్ రూమ్ ఇంటిని MSME శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. #IdhiManchiPrabhutvam#ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
ఇన్నేళ్లకు రోడ్డు కల నెరవేరింది
తమ గ్రామానికి రోడ్డు కోసం వారు ఏకంగా ఎన్నికలను బహిష్కరించేంతవరకు వెళ్లారు. కూటమి నేతలు మాటిచ్చారు. ప్రభుత్వం ఏర్పడ్డాక మాట నిలబెట్టుకున్నారు. ఇన్నేళ్లకు రోడ్డు సౌకర్యం కలిగిన దత్తిరాజేరు మండలం బోజరాజుపురం గ్రామస్తుల సంతోషం వారి మాటల్లోనే వినండి..
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
గొడ్డలి పార్టీ అధినేత జగన్ నాటక సూత్రధారి ఐదేళ్ల పాలనలో పెట్రోల్ లీటరుకు విడతలుగా రూ. 45 పెంచారు. కూటమి పాలనలో యుద్ధం వలన దేశవ్యాప్తంగా పెరిగిన ఇంధన ధరలతో పెట్రోల్ పై రూ. 3 అదనం అయింది. గొడ్డలి పార్టీ ధర్నా చేయాలనుకుంటే .. ముందుగా తాడేపల్లి ప్యాలెస్ ముందు టెంట్ వేయాలి.
#PsychoFekuJagan
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
ఏపీలో ఈరోజు ఉన్న పెట్రోలు, డీజిల్ ధరలు జగన్ హయాంలో పెంచినవే. మొదటి 5 ఏళ్ళలో జగన్ రెడ్డి లీటర్ పెట్రోలుకు రూ.45 పెంచితే, అదే మొదటి రెండేళ్ల కూటమి పాలనలో పెరిగింది కేవలం రూ.3లు. అది కూడా పెంచింది రాష్ట్రం కాదు. యుద్ధం మూలంగా పెరిగింది.
కరోనా సమయంలో మిగిలిన రాష్ట్రాలన్నీ లీటరుపై 10 రూపాయల వరకు తగ్గించాయి. కానీ జగన్ మాత్రం పైసా తగ్గించలేదు. తగ్గించమని కేంద్రం సిఫారసు చేసినా ఏమాత్రం దయలేకుండా ప్రజలను బాదాడు.
#PsychoFekuJagan
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం తాజ్ సర్కిల్ నుండి మామిడికాయల మండి వరకు అస్తవ్యస్తంగా గుంతలమయంగా ఉన్న రోడ్డు సమస్యను పరిష్కరించారు ఎమ్మెల్యే పులివర్తి నాని. నూతనంగా సీసీ రోడ్డు వేసి, వర్షపు నీరు నిలవకుండా డ్రైనేజీ నిర్మించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
మంత్రి నారాయణ చొరవతో నెల్లూరు నగరంలో వేసవి ఎండల నుంచి ఉపశమనం లభించేలా, రోడ్లపై ధూళికణాలు తగ్గేలా నీటి తేమను గాలిలో స్ప్రే చేస్తున్నారు.
#Nellore
#IdhiManchiPrabhutvam
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్






