ShareChat
click to see wallet page

చరిత్రలో మొట్టమొదటి సారి భారీగా ‘మత్స్యకారుల సేవలో’ నిధులు.. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో చేపల వేట నిషేధ సమయం. ఈ సమయంలో మత్స్యకారులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలనే లక్ష్యంతో ‘మత్స్యకారుల సేవలో’ పేరిట రూ.20 వేల చొప్పున చేయూత అందిస్తున్నాం. మొత్తం 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం. #MatsyakarulaSevalo #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

470 వీక్షించారు
3 గంటల క్రితం