ShareChat
click to see wallet page

మత్స్యకారులకు మొదటి నుంచి అండగా నిలిచింది టీడీపీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి మత్స్యకార కుటుంబానికి 50 కేజీల చొప్పున బియ్యం ఇచ్చి సాయం చేశాం. 2014లో వేట నిషేధ భృతి కింద రూ.2 వేలు ఇచ్చాం. 2016లో రూ.4 వేలకు పెంచాం. 2019లో రూ.10 వేలు చేశాం. గత 5 ఏళ్లలో అదే రూ.10 వేలు ఇచ్చారు కానీ, రూపాయి కూడా పెంచలేదు. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.20 వేలకు ఆర్థిక సాయాన్ని పెంచి ఇస్తున్నాం. #MatsyakarulaSevalo #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

536 ने देखा
8 घंटे पहले