#😲కేసు నమోదు..విచారణకు నటి నిధి అగర్వాల్‌ HYDలో విచారణకు రానున్న హీరోయిన్...! బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో నటి నిధి అగర్వాల్ను విచారించేందుకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఆమె ఇవాళ HYDలోని ఈడీ అధికారుల ముందు హాజరుకానున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను అధికారులు విచారించారు. బెట్టింగ్ యాప్స్ ప్రచారం, అందుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై నిధి నుంచి వివరాలు సేకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో పలువురు సెలబ్రిటీలపై దర్యాప్తు కొనసాగుతోంది.
10 shares

More like this