Wallet Install
Home
Explore
Wallet
Video
Profile
Trends
English
vinnu♥️ - Author on ShareChat
vinnu♥️
7K views • 8 hours ago
#sports
sports
54 likes
99 shares

More like this

  • Kalam Daily - Author on ShareChat
    Kalam Daily
    -పెళ్లి చేసుకున్న రొనాల్డో..! -Cristiano Ronaldo Marries Longtime Partner Georgina Rodriguez in Portugal #CristianoRonaldo #GeorginaRodriguez #Kalam #Kalamdaily #Kalamtelugu #ronaldo #cristiano ronaldo🌟🔥 #sports #sports news
    కలం సతం గెరెగా Kalamdailycom స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో పెళ్లి చేసుకున్నారు: తన చిరకాల ప్రేయసి జార్జినా రోడ్రిగెజీతో కలిసి వివాహ అడుగు పెట్టినట్లు బంధంలోకి రొనాల్డో తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు పోర్టుగలిలోని ,పదేళ్లుగా i కాస్కిస్ రిసార్ట్ నగరంలో ఈ వివాహ వేడుక జరిగింది సహ చేస్తున్న | జీవనం రొనాలో; జారినాలకు ఐదుగురు పిలలు కూదా ல%( @. 8 kalamdaom పెళ్లిచేసుకున్నరనార్డరే ! @kalamtelugu Follow us కలం సతం గెరెగా Kalamdailycom స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో పెళ్లి చేసుకున్నారు: తన చిరకాల ప్రేయసి జార్జినా రోడ్రిగెజీతో కలిసి వివాహ అడుగు పెట్టినట్లు బంధంలోకి రొనాల్డో తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు పోర్టుగలిలోని ,పదేళ్లుగా i కాస్కిస్ రిసార్ట్ నగరంలో ఈ వివాహ వేడుక జరిగింది సహ చేస్తున్న | జీవనం రొనాలో; జారినాలకు ఐదుగురు పిలలు కూదా ல%( @. 8 kalamdaom పెళ్లిచేసుకున్నరనార్డరే ! @kalamtelugu Follow us
    13
    13
  • katamaraju - Author on ShareChat
    katamaraju
    #👩‍🎓GK & కరెంట్ అఫైర్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #sports #education #teachers
    GK & కరెంట్ అఫైర్స్, ఈరోజు అప్‌డేట్స్
    7
    6
  • katamaraju - Author on ShareChat
    katamaraju
    #👩‍🎓GK & కరెంట్ అఫైర్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #sports #education #teachers
    స్పోర్ట్స్ సాక్షి ప్లస్ బుధవారం 12-8-2026 శ్రీలంక క్రికెట్ ఎలెవన్తో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో తన పేస్తో ఆకట్టు కున్న గుర్నూర్ ... తుది జట్టులో మంచి వైవిధ్యం తీసుకొస్తాడని విశ్లేషకులు భావిస్తున్నారు . ప్రాక్టీస్ మ్యాచ్లో గుర్నూర్ కొన్నిసార్లు బాడీలైన్ బౌలింగ్ కూడా చేశాడని మహరూఫ్ గుర్తు చేశాడు . ' మీరు ప్రాక్టీస్ మ్యాచు సరిగ్గా గమనిస్తే ... బ్రార్ విభిన్న బంతులు వేశారు . అవసరమైన సమ యంలో ప్రత్యర్థుల శరీరాన్ని లక్ష్యంగా చేసుకొని కూడా బంతులు విసిరాడు . నేను భారత జట్టు గుర్నూర్ uranc బాడీలైన్ బౌలింగ్ ... సహాయక బృందంలో ఉంటే అతడికి తప్పక అవ కాశం కల్పించే దిశగా ప్రయత్నించేవాడిని . అతడు కేవలం పరిమిత ఓవర్లలోనే ఆడాడని నాక్కూడా తెలుసు . అయితే సుదీర్ఘ ఫార్మాట్కు అవసరమైన నైపుణ్యం బ్రార్లో మెండుగా ఉంది . బ్యాటర్ లయను దెబ్బతీయాల్సిన సందర్భాల్లో అతడు వేసే చిన్నపాటి స్పెల్స్ అత్యంత ప్రమాద ' ఆ క్యాచ్ నాకు చిరస్మరణీయం ' 2024 20 వరల్డ్ కప్ ఫైనల్పై భారత ఫీల్డింగ్ మాజీ కోచ్ దిలీప్ న్యూఢిల్లీ : రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు 2024 టీ 20 వరల్డ్ కప్ గెలుచుకుంది . ఫైనల్ పోరులో బౌండరీ వద్ద సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ అన్నింటికంటే హైలైట్గా నిలిచింది . జట్టు విజయంలో కీలకమైన ఈ ఉత్కంఠభరిత క్షణాన్ని అభిమానులెవరూ మర్చిపోలేరు . మరి అలాంటి సమయంలో భారత ఫీల్డింగ్ కోచ్గా ఉన్న టి . దిలీప్ పరిస్థితి ఎలా ఉండి ఉంటుంది . అతను ఆ సమయంలో ఎలా ఆలోచిస్తూ ఉం టాడు . ఈ విషయంలో తన మానసిక స్థితిని దిలీప్ గుర్తు చేసుకున్నాడు . తాను భారత జట్టుతో పని చేసిన దాదాపు ఐదేళ్ల వ్యవధిలో అదే అన్నింటికం టి గొప్ప ఘట్టమని అతను చెప్పాడు . దాదాపు ఐదేళ్ల పాటు భారత జట్టుకు ఫీల్డింగ్ కోచ్ గా పని చేశాను . వీటిలో 2004 లో టి 20 వరల్డ్ కప్ విజయం అత్యుత్తమ క్షణంగా భావిస్తా . ట్రోఫీ గెల వడం మాత్రమే కాదు . గెలుపు తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో వాతావరణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను . ప్లేయర్లు ఆ విజయం కోసం ఎంత కష్టపడ్డారో నాకు బాగా తెలుసు , ఇక మిల్లర్ క్యాచ్లు సూర్యకు మార్ అందుకున్న తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే . బంతి గాల్లోకి లేచిన క్షణాన నా మన సులో ఎన్నో ఆలోచనలు వచ్చాయి . సూర్య క్యాచ్ పడతాడా లేదా ... కాలు బౌండరీ లోపల ఉంటుం దా . బంతిని సరైన సమయంలోకి లోపలికి విసి రేసాడా అని దగ్గరి నుంచి చూస్తూ నా గుండె అమిత వేగంతో కొట్టుకుంది . చివరకు అది సరైం దని తేలగానే నాలో భావోద్వేగాలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి . ఆ క్యాచ్ నాకు చిరస్మరణీ యం ' అని హైదరాబాదుకు చెందిన దిలీప్ అన్నాడు . మంచి ఫీల్డింగ్కు మెడల్ ఇవ్వాలంటూ తాను తీసుకొచ్చిన కొత్త పద్ధతి వల్ల సహచరుల్లో ఫీల్డింగ్ విషయంలో కూడా పోటీతత్వం పెరిగిం దని అతను పేర్కొన్నాడు . ఇక భారత జట్టులో ఫీల్డింగ్ విషయంలో కూడా విరాట్ కోహ్లి కర ఆయుధాలుగా మారవచ్చు ' అని మహరూఫ్ అన్నాడు . ఈ ఏడాది ఆఫ్గానిస్తాన్ పై వన్డేల ద్వారా అంతర్జాతీయ ఆరంగేట్రం చేసిన బ్రార్ ... ఇప్పటి వరకు టీమిండియా తరఫున 6 వన్డేలు ఆడి 11 వికెట్లు పడగొట్టాడు . 26 ఏళ్ల గుర్నూర్ ర్కు ఐపీఎల్లో పెద్దగా అనుభవం లేకపోయినా . ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మాత్రం మెరుగైన ప్రదర్శన కనబర్చాడు . గత నెలలో భారత ' ఎ ' జట్టు తర పున శ్రీలంక ' ఎ ' జట్టుతో మ్యాచ్లో గుర్నూర్ 10 వికెట్లు పడగొట్టాడు . గొప్పతనం గురించి దిలీప్ వెల్లడించాడు . కోహ్లి మైదానంలో చూపించే ఉత్సాహంతో మరో ఐదు గురు ఆటగాళ్లపై అదే తరహాలో ప్రభావం పడు తుందని , వారంతా తమ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తారని దిలీల్ అభిప్రాయపడ్డాడు . ' కోహ్లి మైదా నంలో చూపించే తీవ్రత ఎవరి వల్లా సాధ్యం కాదు . బ్యాటర్ గా అతని గురించి అందరికీ తెలుసు , కానీ మైదానంలో డైవ్ చేస్తూ చురుకైన కద లికలు ప్రదర్శించడంలో అతనికి అతనే సాటి . ఇటీవలి సిరీస్లో కూడా అతను ఇదే తరహాలో డైవ్లు చేస్తూ బంతులు ఆపాడంటే అతని అంకి తభావం ఏమిటో తెలుస్తుంది . కెరీర్లో ఈ దశలో కూడా డెత్ ఓవర్లలో లాంగాన్ నుంచి మరో వైపు లాంగానకు వెళ్లడం , సర్కిల్ బయట ఫీల్డింగ్ చేసేం దుకు ఉత్సాహం చూపించడం నిజంగా మెచ్చుకో దగ్గ అంశం . అతని ఫీల్డింగ్ ప్రభావం సహచరు లపై కూడా కనిపిస్తుంది . కోహ్లిని చూసి మరో ఐదుగురు అంతే ఉత్సాహంతో ఫీల్డింగ్ చేస్తారు ' అని దిలీప్ విశ్లేషించాడు . గుర్నూర్ ... గేమ్ చేంజర్ ! శ్రీలంక మాజీ క్రికెటర్ మహరూఫ్ వ్యాఖ్య • సిరీస్ 1-1తో సమం కావొచ్చని జోస్యం కోల్కతా : స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గైర్హాణ రీలో ... శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత కొత్త పేసర్ గుర్నూర్ బ్రార్ కీలకం అవుతాడని శ్రీలంక మాజీ ఆల్రౌం డర్ ఫర్వేజ్ మహరూఫ్ అభిప్రా యపడ్డాడు . భారత్ , శ్రీలంక మధ్య ఈ నెల 15 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది . దానికి ముందు జరిగిన ప్రాకీస్ట్ మ్యాచ్లో గుర్నూర్ తన వేగంతో అంద రినీ ఆకట్టుకున్నాడు . ఇప్పటి వరకు పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రమే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన బ్రార్ ... బుమ్రా అందుబాటులో లేకపో వడంతో లంకతో టెస్టు సిరీస్లో చోటు దక్కించు కునే అవకాశాలున్నాయి . ఇటీవల స్వదేశంలో దక్షి ణాఫ్రికా , న్యూజిలాండ్ తో టెస్టు ఓడిన టీమిండియా ... ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ( డబ్ల్యూటీసీ ) ఫైనల్కు చేరాలంటే లంకపై సత్తా చాటాల్సిన అవసరముంది . ఈ నేపథ్యంలో మహ రూఫ్ మాట్లాడుతూ ... ' బుమ్రా అద్భుతమైన బౌ లర్ . అతడు బంతిని రివర్స్ స్వింగ్ చేయగలడు . ముఖ్యంగా పాత బంతితో అయితే అతడు మరింత ప్రమాదకరం , కానీ గాయం కారణంగా అతడు ఈ సిరీస్ కు అందుబాటులో లేడు . అది భారత జట్టుకు అతి పెద్ద లోటు . మొహమ్మద్ సిరాజ్ మంచి బౌల రే ... కానీ బుమ్రాతో పోల్చుకుంటే మాత్రం ఇద్దరి మధ్య చాలా అంతరం ఉంది . పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లు కూడా గాయాలతో ఇబ్బంది పడుతుండటంతో గుర్నూర్ బ్రార్కు తుది జట్టులో చోటు దక్కుతుంది అనుకుంటున్నా . ఈ సిరీస్లో బ్రార్ ' ఎక్స్ ' ఫ్యాక్టర్ కావొచ్చు . అతడి బౌలింగ్లో మంచి వేగంతో పాటు అదనపు బౌన్స్ ఉంది . దానితో ఫలితాలు రాబట్టవచ్చు . అతడిలో పోరాట పటిమ ఉంది .... అవసరమైతే దూకుడు ప్రదర్శించే స్వభావం గుర్నూర్ది ' అని వెల్లడించాడు . పంత్ కు అరగంట చాలు .. ఆఫీస్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆటకు వీడ్కోలు పలకగా ... వాషింగ్టన్ సుందర్ గాయంతో అందుబాటులో లేకపోవడంతో భారత జట్టు మానవ్ సుతార్ను మూడో స్పిన్నర్ బరిలోకి దింపే అవకాశం ఉందని మహరూఫ్ అన్నాడు . ' రవీంద్ర జడేజా , కుల్దీప్ యాదవ్ తో పాటు మూడో స్పిన్నర్ గా మానవ్ సుతారు ఆవకాశం దక్కొచ్చు , గాలె పిచ్ కుల్దీపక్కు బాగా అనుకూలిస్తుంది . ఇక్కడి పిచ్లు కేవలం స్పిన్ మాత్రమే కావు ... కాస్త బౌన్స్ కూడా అవు తాయి . ఈ నేపథ్యంలో మానవ్కు ఈ తరహా పిచ్ బాగా ఉపయోగపడుతుంది . రెండు జట్లు కూడా ఇద్దరు పేసర్లు , ముగ్గురు స్పిన్నర్లతోనే బరిలోకి దిగొచ్చు . భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ లంక జట్టు జాగ్రత్తగా ఉండాలి . అతడు అరగంటలో ఆట స్వరూపాన్ని మార్చేయగలడు . గతంలో అతడి బ్యాట్ నుంచి అలాంటి ఎన్నో ప్రదర్శనలు వచ్చాయి . స్పిన్ను మెరుగ్గా ఎదుర్కొన్న వారే సిరీ స్లోలో విజేతగా నిలుస్తారు . లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య నుంచి టీమిండియా బ్యాటర్లకు ఇబ్బందులు ఎదురవొచ్చు . నా అంచనా ప్రకారం రెండు మ్యాచ్ సిరీస్ 1-1తో ' డ్రా ' అవుతుంది ' అని మహరూఫ్ వివరించాడు . ఆసియా క్రీడల పతకమే లక్ష్యంగా .... భారత స్కేట్ షూటర్ | మహేశ్వరి ప్రాక్టీస్ న్యూఢిల్లీ : పారిస్ ఒలింపిక్స్లో త్రుటిలో పతకం కోల్పోయిన భారత స్కీట్ షూటర్ మహేశ్వరి చౌహాన్ ఆసియా క్రీడల్లో పతకం గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోం ది . సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ వేదికగా ఆసియా గేమ్స్ జరగనుండగా .. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకున్న మహేశ్వరి మెరుగైన ఫలితం సాధించాలని భావిస్తోంది . 2024 పారిస్ ఒలింపిక్స్ స్కీట్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మహేశ్వరి - అనంత్ జీత్ సింగ్ నరూకా జోడీ ఒక్క పాయింట్ తేడాతో కాంస్య పతకం కోల్పోయి నాలుగో స్థానానికి పరిమితమైంది . ఒలింపిక్స్లో స్కీట్ విభాగంలో ఫైనలక్కు చేరిన తొలి భారత జంటగా వీరు రికార్డు సృష్టించారు . ప్రస్తుతం మహేశ్వరి ఢిల్లీలోని కర్జీ సింగ్ షూటింగ్ రేంజ్ లో ఆసియా క్రీడల కోసం ప్రాక్టీస్ చేస్తోంది . ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ .. ' పారిస్ ఒలింపిక్స్ ఫలితం నుంచి ఎంతో నేర్చుకున్నా . అలాంటి పొరబాట్లు పునరావృత్తం కాకుండా మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చడమే లక్ష్యం గా సాధన సాగిస్తున్నా . ఇవే నాకు తొలి ఆసియా శ్రీజకు షాక్ సై అంటే సై ... మాల్మో ( స్వీడన్ ) : వరల్డ్ టేబుల్ టెన్నిస్ ( డబ్ల్యూటీటీ ) యూరోప్ స్మాష్ లెవెల్ టోర్నమెంట్లో భారత నంబర్ వన్ , ప్రపంచ 54 వ ర్యాంకర్ ఆకుల శ్రీజకు నిరాశ ఎదురైంది . మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో తెలంగాణ అమ్మాయి శ్రీజ 8-11 , 6-11 , 9-11తో భారత్ కే చెందిన 78 వ ర్యాంకర్ , క్వాలిఫయర్ దియా చిటాలె చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది . 21 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో దియా తన సర్వీ స్లో 18 పాయింట్లు , ప్రత్యర్థి సర్వీస్లో 15 పాయింట్లు స్కోరు చేసింది . తొలి రౌండ్లో ఓడిన శ్రీజకు 4,000 డాలర్ల ( రూ .3 లక్షల 81 వేలు ) ప్రైజ్ మనీతోపాటు 20 ర్యాంకింగ్ తొలి రౌండ్లోనే ఓడిన భారత నంబర్వన్ పాయింట్లు లభించాయి . పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్ వన్ , ప్రపంచ 40 వ ర్యాంకర్ మనుశ్ షా కూడా తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు . మనుశ్ షా 11-3 , 7-11 , 6-11 , 11-5 , 8-11తో ఫెంగ్ యి సిన్ ( చైనీస్ తైపీ ) చేతిలో పోరాడి ఓడిపోయాడు . భారత్ చెందిన హర్మీత్ దేశాయ్ మెయిన్ ' ' డ్రా'కు అర్హత పొందలేకపోయాడు . క్వాలిఫయింగ్ చివరి రౌం డ్ మ్యాచ్లో హర్మీత్ దేశాయ్ 11-6 , 7-11 , 6-11 , 9-11తో సెడ్రిక్ నుటింక్ ( బెల్జియం ) చేతిలో పరాజయం పాలయ్యాడు . పురుషుల సింగిల్స్ మెయిన్ ' డ్రా'లో భారత్ కే చెందిన మానవ్ ఠక్కర్ , సత్యన్ జ్ఞానశేఖరన్ నేడు తమ తొలి రౌండ్ మ్యాచ్లను ఆడతారు . నేటి నుంచి జాతీయ జూనియర్ హాకీ చాంపియన్షిప్ న్యూఢిల్లీ : హాకీ ఇండియా జూనియర్ మహిళల జాతీయ చాంపియన్షిప్ 30 జట్లు పాల్గొంటున్నాయి . పుణే వేదికగా నేడు ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్ ఈ నెల 23 తో ముగి యనుంది . మొత్తం జట్లను మూడు డివిజన్లుగా విభజించారు . ' ఎ ' డివిజన్లో 12 జట్లు ఉండగా ... వాటిని తిరిగి నాలుగు పూల్స్ గా విభజించారు . జార్ఖండ్ , పంజాబ్ , చండీగఢ్ పూల్ ' ఎ'లో ఉండగా ... హరియాణా , ఒడిశా , బెంగాల్ పూల్ ' బి'లో ఉన్నాయి . పూల్ ' సి ' నుంచి ఉత్తర ప్రదేశ్ , మహారాష్ట్ర , మణిపూర్ పోటీపడుతుండగా ... ఛత్తీస్గర్ , మధ్యప్రదేశ్ , హిమాచల్ ప్రదేశ్ పూల్ ' డి'లో ఉన్నాయి . ' ఏ ' డివిజన్ పోటీలు ఈ నెల 16 న ప్రారంభం కానున్నాయి . పూల్లోని ప్రతి జట్టు మిగిలిన రెండు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది . మెరుగైన ప్రదర్శన కనబర్చిన రెండు జట్లు క్వార్టర్ ఫైనల్క అర్హత సాధిస్తాయి . ఈ నెల 20 న క్వార్టర్స్ . 21 న సెమీస్ , 23 న ఫైనల్ జరగనున్నాయి . ఈ డివిజ న్లో పేలవ ప్రదర్శన కనబర్చిన చివరి రెండు జట్లు డివిజన్ ' బి'కి డిమోట్ అవుతాయి . ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ , అస్సాం , ఢిల్లీ , కేరళ , మిజోరం , కర్ణాటక , ఉత్తరాఖండ్ , తమిళనాడు , బిహార్ , గోవా ' బి ' డివిజన్లో ఉన్నాయి . ఇందులో మెరుగైన ప్రదర్శన కనబర్చిన రెండు జట్లు వచ్చే ఏడాది డివిజన్ ' ఎ'లో పోటీ పడ నున్నాయి . ఆరుణాచల్ ప్రదేశ్ , దాద్రా నగర్ హవేలీ , రాజస్తాన్ , త్రిపుర , పుదుచ్చేరి , గుజరాత్ , జమ్మూకశ్మీర్తో కలిసి తెలంగాణ జట్టు ' సి ' డివిజన్ నుంచి పోటీ పడనుంది . ఇందులో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన రెండు జట్లు వచ్చే ఏడాది ' బి ' డివిజను చేరనున్నాయి . క్రీడలు . ప్రస్తుతానికి దీన్ని ఆస్వాదిస్తున్నా . టోర్నమెంట్ ఏదైనా సన్నద్ధతలో ఎలాంటి మార్పు ఉండదు . 2024 పారిస్ క్రీడల అనుభవం అంత త్వరగా మరచిపోలేని ది . ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కోసం ప్రయత్నిస్తా ' అని పేర్కొంది . స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ( ఎస్ఎఐ ) ఆధ్వర్యం లో జరుగుతున్న శిక్షణలో ఆరుగురు సీట్ , అరుగురు ట్రాప్ షూటర్లు పాల్గొంటున్నారు . ఈ నెల 18 వరకు కొనసాగనున్న ఈ శిక్షణకు సాయ్ నిధులు కేటాయిస్తోంది . రెజ్లర్ ఈటీపీఎల్లో జేసన్ రాయ్ గ్లాస్గో కాస్మిక్ జట్టుకు ఆడనున్న ఇంగ్లండ్ ఓపెనర్ గ్లాస్గో : ఇంగ్లండ్ వెటరన్ ప్లేయర్ జేసన్ రాయ్ ... యూరోపియన్ టి 30 ప్రీమియర్ లీగ్ ( ఈటీపీఎల్ ) లో గ్లాస్గో కాస్మిక్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు . 2023 లో చివరగా ఇంగ్లండ్ జాతీయ రాయ్ .... నిధ్యం వహించిన 36 ఏళ్ల జేసుకు ప్రాతి ప్రస్తుతం ఫస్ట్ క్లాస్ క్రికెట్ , 620 లీగ్ లో ఆడుతున్నాడు . దూకుడుకు మారుపేరైన రాయ్ ఇంగ్లండ్ తరఫున 116 వన్డేల్లో 4271 పరుగులు , 64 టి 20 ల్లో 1522 పరుగులు చేశాడు . వన్డేల్లో 105.53 స్ట్రయిట్ .... 20 137.81 చేశాడు . ఫ్రాంచైజీ సీఈవో రషీద్ అలీ ఖాన్ మాట్లాడుతూ ... ' జేసన్ రాయ్క అపార అనుభవం ఉంది . అతడు కేవలం ఇంగ్లండ్ తరఫునే కాకుండా ప్రపంచంలోనే వేర్వేరు లీగ్ ల్లో వేర్వేరు జట్ల తరఫున ఆడాడు . అంత ర్జాతీయ స్థాయిలో ఎన్నో ఘనతలు సాధిం చాడు . పెద్ద మ్యాచ్ ఆడిన అతడి అను భవం మా జట్టుకు మరింత బలాన్నిస్తుంది ' అని పేర్కొన్నాడు . ఈటీపీఎల్ తొలి సీజన్లో ఐర్లాండ్ , నెదర్లాండ్స్ , స్కాట్లాండ్లకు ప్రాతి నిధ్యం వహిస్తున్న ఆరు ఫ్రాంచైజీలు పాల్గొంటున్నాయి . ఈటీపీఎల్ ఈనెల 20 నుంచి సెప్టెంబర్ 20 వరకు జరుగుతుంది . CASTELIN శిక్షణలో ఉన్న షూటర్లు స్కీట్ : అనంత్ జీత్ సింగ్ నరూకా , పరినాజ్ ధాలి వాల్ , భవతేజ్ సింగ్ గిల్ , మేరాజ్ అహ్మద్ ఖాన్ , రైజా ఢీల్లాన్ , మహేశ్వరి చౌహాన్ , ట్రాప్ : కైనన్ షెనాయ్ , నీరు థండా , ఆహవర్ రిజ్వీ , మనీషా కీర్ , శపధ్ భరద్వాజ్ , ఆశిమా ఆహ్లావత్ , సుశీల  ్కు బెయిల్ నిరాకరణ న్యూఢిల్లీ : హత్య కేసులో నిందితుడిగా ఉన్న భారత మేటి రెజ్లర్ సుశీల్ కుమా రక్కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది . సాక్షులను ప్రభావితం చేసే అవ కాశం ఉన్న ఆందోళనల దృష్ట్యా జస్టిస్ పురుషైంద్ర కుమార్ ... సుశీల్ బెయిల్ పిటిషన్ను కొట్టివేశారు , 2008 బీజింగ్ ఒలింపిక్స్లో కాంస్య పతకం ... 2012 లండన్ ఒలింపిక్స్లో రజతం నెగ్గిన సుశీల్ కుమార్ను 2001 లో యువ రెజ్లర్ సాగర్ హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు . ఛత్రశాల్ స్టేడియం హత్య కేసులో ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడి చేసినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని న్యాయస్థానం స్పష్టం చేసింది . సుశీల్ కుమార్ నుంచి తుపాకీ స్వాధీనం చేసుకోవడం , వీడియో ఆధారాలు ఉండటం ఆరోపణలను బలవ రుస్తున్నాయని తెలిపింది . సుశీల్ కుమార్కు సమాజంలో ఉన్న పలుకుబడితో గతంలో అతడికి బెయిల్ లభించిన ప్రతిసారీ సాక్షులను ప్రభావితం చేశారని సుప్రీంకోర్టు కూడా గుర్తించినట్లు హైకోర్టు పేర్కొంది . వివాదాల నేపథ్యంలో జూనియర్ నేషనల్ రెజ్లింగ్ చాంపియన్ సాగర్ థన్క ర్ను 2021 లో సుశీల్ కుమార్ తన అనుచరులతో కలిసి కిడ్నాప్ చేశాడు . అనం తరం అతడిని ఛత్రశాల్ స్టేడియంకు తీసుకువచ్చి బేస్బల్ బ్యాట్లు , హాకీ స్టిక్స్ దారుణంగా కొట్టారు . దీంతో సాగర్ అక్కడికక్కడే మృతి చెందాడు . ఈ దాడికి సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా సంచలనం గా మారింది . ఘటన అనంతరం కొన్ని రోజులు పరారీలో ఉన్న సుశీల్ కుమా ర్ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు . గతేడాది బెయిల్ మీద బయటకు వచి ఎన సుశీల్ కుమార్ సాక్షులను ప్రభావితం చేసి విచారణను ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని గుర్తించిన సుప్రీంకోర్టు బెయిల్ను రద్దుచేసింది . Taisar
    2
    12
  • katamaraju - Author on ShareChat
    katamaraju
    #📰ఈరోజు అప్‌డేట్స్ #👩‍🎓GK & కరెంట్ అఫైర్స్ #education #sports #finance
    ఈరోజు అప్‌డేట్స్, GK & కరెంట్ అఫైర్స్
    10
    4
  • vinnu♥️ - Author on ShareChat
    vinnu♥️
    My new bat kashmir Willow #sports
    Shot on OnePlus Hyderabad Telangana vk18
    0
    11
  • katamaraju - Author on ShareChat
    katamaraju
    #👩‍🎓GK & కరెంట్ అఫైర్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #sports #education
    ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఎందరో కుర్రాళ్లు భారత జట్టులో స్టార్లుగా ఎదిగారు . 2020 లో తన అరంగేట్ర ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున మెరుపులు మెరిపించిన కర్ణాటక యువ బ్యాటర్ దేవ్ దత్ పడిక్కల్ కూడా టీమ్ ఇండియాలో సుస్థిర స్థానం సంపాదిస్తాడని అంచనా వేశారు విశ్లేషకులు . అంతర్జాతీయ క్రికెట్లో రాణించగల టెక్నిక్ , దూకుడు రెండూ ఉన్న కుర్రాడతను . అయితే ఆరేళ్లు గడిచాక చూస్తే .. టీమ్ ఇండియా తరఫున 2 టెస్టులు , 2 టీ 20 లు మాత్రమే ఆడాడు పడక్కిల్ . ఇప్పుడు కెరీర్ను చక్కదిద్దుకోవడానికి శ్రీలంక పర్యటన రూపంలో అతడికో అద్బుత అవకాశం దక్కింది . ఐపీఎల్లో మొదట్నుంచి పడిక్కల్ నిలక డగానే రాణిస్తున్నప్పటికీ .. టీమ్ ఇండ్ యాలో ఎక్కువ అవకాశాలు దక్కించుకో లేకపోయాడు . 2030 ఐపిఎల్ లో వెలుగు లోకి వచ్చిన అతడు తర్వాతి ఏడాది టీ 20 జట్టులోకి వచ్చాడు . కానీ రెండు మ్యాచ్లో 38 పరుగులే చేయడంతో వేటు పడింది . మళ్లీ పొట్టి క్రికెట్లో ఇంకో ఛాన్స్ అందుకోలేకపోయాడు . మూడేళ్ల తర్వాత , 2024 లో టెస్టు జట్టు నుంచి పిలుపొచ్చింది . రెండు మ్యాచ్ ల్లో ఓ ఆర్థ శతకం సహా 50 పరుగులతో పర్వాలేద నిపించాడు . కానీ మళ్లీ అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు . కొన్ని సిరీస్లకు జట్టులో ఉన్నా మైదా నంలోకి దిగే అవకాశం రాలేదు . అయితే ఇప్పుడు శ్రీలంక పర్యటనలో పడిక్కల్ తుది జట్టులో ఆడడం ఖాయం . పరిస్థితులు అతడికి అంత అనుకూలంగా ఉన్నాయి . గత రంజీ సీజర్లో 60 కి పైగా సగ టుతో అతను 54 పరుగులు చేశాడు . వన్డే టోర్నీ విజయ్ హజారే అయితే 8 మ్యాచ్ ఏడుగా 80 కి పైగా సగటుతో 725 పరుగులు రాబట్టాడు . ఈ ఏడాది ఐపీ ఎల్లోనూ అతను ఆకట్టుకు న్నాడు . దీంతో బంకతో టెస్టు సిరేస్కి జట్టులో చోటు దక్కింది . అయితే కొన్ని రోజుల ముందు వరు పడిక్కల్ తుది జట్టులో అడడం . సందేహంగానే ఉంది . కానీ జట్టులోకి ఎంపికైనప్పటికీ , గాయం నుంచి కోలుకోక పోవడంతో సాయి సుదర్శన్ ఈ సిరీస్ కు అందుబాటులో లేకుండా పోయాడు . అదే సమయంలో శ్రీలంక క్రికెట్ ఎలెవన్తో చాంపియన్ . మూడులో మురిపిస్తాడా ? సన్నద్ధత గట్టిగానే .. : శ్రీలంక సిరీస్ కోసం పడిక్కల్ గట్టి సన్నద్ధతతోనే వచ్చాడు . ఈ సిరీస్లు తాను ఎంపిక కాగానే .. బెంగళూరులో అతను తన వ్యక్తిగత కోచ్ మహ్మద్ నసీరుద్దీన్తో కలిసి ప్రత్యేక ప్రాక్టీసీ ఏర్పాట్లు వేసుకు న్నాడు . లంకలో ఉపయోగించే కూఠా బుర్రా బంతుల్ని తెప్పించుకుని , అక్కడి పిచ్లకు దగ్గరగా ఉండేలా స్పిన్ బాగా తిరిగే వికెట్ల మీద ప్రాక్టీస్ చేశాడు . జూనియర్ స్థాయిలో స్పిన్నర్లతో వందల కొద్దీ బంతులు వేయించుకుని సాధన సాగించాడు . మరోవైపు భారత్ - ఎ తర పున శ్రీలంక పర్యటనకు వెళ్లడమూ అతడికి కలిసొచ్చింది . ఆ ప్రభావం ఇటీ కేఎస్ సీఏ మహారాజా టీ 20 ట్రోఫీ జరుగు తున్నపుడు దేవ్త్ నన్ను కలిశాడు . శ్రీలంక పర్యటనకు సాధన మొదలు పెట్టాలని చెప్పాడు . అప్పటికి తుది జట్టులో తనకు చోటుంటుందా లేదా అన్నదానిపై దేవతక్కు పట్టింపు లేదు . ఈ పర్యటనకు ఉత్తమంగా సన్నద్ధం కావాలనుకున్నాడు . ముందు సాధారణ ఎర్రబంతులతోనే సాధన చేశాం . తర్వాత శ్రీలం శలో టెస్టులకు ఉపయోగించే కూకబుర్రా బంతులతో ప్రాక్టీస్ సాగించాడు . సాధనకు రకర కాల పిచ్లను , భిన్నమైన స్పిన్నర్లను ఉపయో గించుకున్నాం . టెస్టుల్లో విజయవంతమయ్యే టెక్నిక్ , ఓపిక పడిక్కర్కు ఉన్నాయి సన్నాహక మ్యాచ్లో మూడో స్థానంలో జడుతూ సూపర్ సెంచరీ ( 142 నాటౌట్ ) సాధించాడు దేవదత్ . దీంతో టెస్టు సిరీస్ లో అతనే మూడో నంబర్ బ్యాటర్ అని తేలిపోయింది . రెండు మ్యాచ్లోనూ తుది జట్టులో ఆడడు ఖాయమైంది . పైగా ఫామ్లో ఉన్నాడు . కాబట్టి నిలకడగా ఆడి తన సత్తాను రుజువు చేసుకోవడానికి పడిక్క లక్కు ఇంతకంటే మంచి అవ కాశం మరొకటి ఉండదు . - నసీరుద్దీన్ , పడిక్కల్ కోట్ వలి ఎస్ఎల్నీ ఎలెవన్ సన్నాహక మ్యాచ్లో బాగానే కనిపించింది . లంక స్పిన్నర్లను అతను సమర్థంగా ఎదు ర్కొని శతకం సాధించాడు . మరి ఇదే జోరు టెస్టు సిరీస్లోనూ కొనసాగించి టెస్టు జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటాడేమో - ఈనాడు క్రీడావిభాగం దేవ్ త్ $ 5 పడిక్కల్ పంత్ ఇంటి పనులు మొదలు సిథోరాగఢ్ ( ఉత్తరాఖండ్ ) : టీమ్ ఇండియా క్రికెటర్ రిషబ్ పంత్ ఇంటి పనులు మొదల య్యాయి . ఉత్తరాఖండ్ పీథోరాగఢ్ లోని పంత్ స్వగ్రామంలో పూర్వీకుల నుంచి వస్తున్న ఇంటిని కూల్చేసి నూతనంగా నిర్మించనున్నారు . తన సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్లో స్థిరపడాలనుకుం టున్నానని , ఇల్లు నిర్మించుకునేందుకు అనువైన స్థలం చూపించాలని సామాజిక మాధ్యమం ' ఎక్స్ ' వేదికగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామికి పంత్ తెలియజేశాడు . ఇందుకు సహక ' రిస్తామని సీఎం కూడా హామీ ఇచ్చారు . కానీ ఆ స్థలం సంగతేంటో తేలకముందే పిథోరాగఢ్లోని పాలి అమ్మాలి గ్రామంలో పంత్ పాత్ర ఇంటి పునర్మిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి . రిషబ్ తల్లి సరోజ్ పంత్ ఇటీవలే ఇక్కడికి వచ్చి , పాత ఇంటిని కూల్చి కొత్తగా నిర్మించేందుకు కాంట్రాక్టు అప్ప గించారని గ్రామస్తులు తెలిపారు . ప్రధాన రహదారి నుంచి తమ గ్రామానికి వచ్చే రోడ్డు సరిగా లేదని , 11 కిలో మీటర్ల మేర నూతనంగా నిర్మించాలని ఈ సందర్భంగా స్థానికులు కోరారు . 2027 వన్డే ప్రపంచకప్లో అఫ్గానిస్థాన్ బెల్ఫాస్ట్ : 2027 వన్డే ప్రపంచకప్ నకు అఫ్గానిస్థాన్ అర్హత సాధించింది . సోమవారం ఐర్లాండ్ పై విజయంతో ఈ ప్రతి ష్టాత్మక టోర్నీలో బెర్తు ఖాయం చేసుకుంది ఆఫ్ఘాన్ . ఐసీసీ నిబంధనల ప్రకారం సెప్టెంబర్ వరకు టాప్ -8 లో ఉన్న జట్లు ఈ టోర్నీకి అర్హత సాధిస్తాయి . ఈ గెలుపుతో ఆఫ్ఘాన్ వన్డే ర్యాంకింగ్స్లో 8 వ స్థానాన్ని పదిలం చేసు కుంది . తుది గడువు వరకూ ఆ జట్టు ఎనిమిదో స్థానం కోల్పోడు . కాబట్టి ప్రపంచకప్లో అఫ్గాన్ స్థానం ఖాయ _మైంది . ఐర్లాండ్ పర్యటనలో ఉన్న ఆఫ్గానిస్థాన్ మూడో వన్డేలో అతిథ్య జట్టుపై 3 వికె తేడాతో గెలిచి , అయిదు మ్యాచ్ సిరీస్లో 2-0 ఆధిక్యం దక్కించుకుంది . మొదట ఘజస్ఫర్ ( 3/29 ) , రషీద్ ఖాన్ ( 3/44 ) , యామిన్ అహ్మద్ జాయ్ ( 2/15 ) బంతితో విజృంభించడంతో ఆతిధ్య జట్టు 46.3 ఓవర్లలో 206 పరుగులకే కుప్పకూలింది . మార్చ్ అడైర్ ( 38 ) , జేడ్ కార్యికేల్ ( 32 ) , జై ముంద్రా ( 31 ) పోరా చటంతో ఆ జట్టు 200 మార్పును అందుకుంది . ఛేదనలో గవిన్ హోయ్ ( 4/34 ) ధాటికి ఆఫ్ఘానిస్థాన్ కూడా తడబ డింది . అయితే రహ్మానుల్లా గుర్బాజ్ ( i ) కీలక ఇన్నింగ్స్ ఆడడంతో అఫ్గాన్ 44.5 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది . అతడికి తోడు రషీద్ ( 37 నాటౌట్ ) రాణించాడు . తొలి వన్డే రద్దు కాగా .. నాలుగో వన్డే బుధవారం జరగనుంది . రషీద్ ఖాన్ 3/44 uletud రమ్మంటే .. వద్దంటానా ? ముంబయి : టీమ్ండియాలో ఒకప్పుడు కీలక బౌలర్ గా ఉన్న భువనేశ్వర్ జట్టుకు దూరమై చాలా కాలమే అయింది . చివరగా 2022 లో అంత ర్జాతీయ మ్యాచ్ ఆడాడు . కానీ గత కొన్ని వారా లుగా అతడి గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది . 2027 వన్డే ప్రపంచకప్ కోసం అతణ్ని తిరిగి భారత జట్టులోకి తీసుకోవాలని చాలా మంది క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు . భువి 2028 ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున విశేషంగా రాణించడం , భారత పేసర్లు భువనేశ్వర్ పూజ పూజ విఫలం ప్రపంచ అండర్ -20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ -యూజీన్ ( అమెరికా ) : ప్రపంచ అండర్ -20 అథ్లెటిక్స్ ఆఐరి రోజు భారత ప్లేయర్లు నిరాశపరిచారు . సోమవారం హైజంప్ ఫైనల్లో పూజ సింగ్ అంచనాలను అందుకోలేకపో యింది . ఈ 19 ఏళ్ల అమ్మాయి ఉత్తమంగా 184 మీటర్లు ఎత్తు ఎగిరి ఏడో స్థానంతో సరిపెట్టుకుంది . ఈ ఏడాది మేలో ఆసియా అండర్ -20 అథ్లెటిక్స్ 193 మీటర్లు దూకే జాతీయ రికార్డు నెలకొల్పిన పూజ , యుఎస్లో తన స్థాయి ప్రదర్శన చేయలేకపోయింది . 1.87 మీటర్లు ఎగరడంలో మూడు ప్రయత్నాల్లోనూ విఫలమైంది . ఇజోబెల్ లూయిసన్ ( 1.82 మీ . ఆస్ట్రేలియా ) స్వర్ధం ఎగరేసుకుపోయింది . లియానా బటోరి ( 100 , హంగేరి ) , ఐటానా ఆలోన్సో ( 1.80 , స్పెయిన్ ) వరుసగా రజత , కాంస్య పతకాలు దక్కించుకున్నారు . మహిళల 4-400 మీటర్ల రిలే జుట్టు పోటీ భారత్కు పతకం లేదు . భూమిక సహాతె , తహురా ఖాతున్ , తను చౌదరి , థియ ఆరుముగ మ్ల టీమ్ 3 నిమిషాల 45.28 సెకన్లలో లక్ష్యాన్నందుకుని తొమ్బిడో స్థానంలో నిలిచింది . అమెరికా అమ్మాయిలు ( 3 : 28.15 ని ) అగ్రస్థానం సాధించారు . ఆస్ట్రేలియా ( 3 : 31.39 ని ) , గ్రేట్ బ్రిటన్ ( 3:32 . 08 ని ) వరుసగా రెండు , మూడు స్థానాల్లో నిలిచాయి . భారత్ మొత్తం 3 పతకాలతో ఈ టోర్నీని ముగించింది . జావెలిన్ త్రోలో ఆశిష్ యాదవ్ ( రజతం ) , హైజంప్లో బసంత్ కుమార్ ( రజతం ) , లాంగ్హాంప్లో షానవాజ్ ( కాంస్యం ) పతకాలు గెలిచారు . భారత్కు మూడు పతకాలే వచ్చినప్పటికీ ఇది గొప్ప ప్రదర్శనే . 2002 నుంచి 2018 వరకు ఈ టోర్నీలో భారత్ పతకాలే రాగా , ఈ ఒక్కసారే 3 మెడల్స్ రావడం గమనార్హం . భారత డేవీస్కప్ జట్టులో మానస్ STA కొరియాతో పోరుకు టీమ్ ఎంపిక దిల్లీ : యువ టెన్నిస్ ఆట గాడు మానస్ ధామ్నో తొలి సారి భారత డేవిస్ కప్ జట్టుకు ఎంపికయ్యాడు . దక్షిణ కొరి వచ్చే నెల 18 , 19 వ తేదీల్లో జరిగే క్వాలిఫయర్స్ మానస్ రౌండ్ 2 పోరుకు ప్రకటించిన జట్టులో అతడికి చోటు లభించింది . 19 ఏళ్ల మానస్ .. ప్రపంచ సింగిల్స్ ర్యాంకింగ్స్లో ప్రస్తుతం 3022 వ స్థానంలో ఉన్నాడు . భారత్లో అతడు నంబర్ 2 ప్లేయర్ . సుమిత్ నగాల్ ( 2015 ) , దక్షిణేశ్వర్ సురేశ్ ( 393 ) లు జట్టులోని ఇతర సింగిల్స్ ఆటగాళ్లు , యుకి బాంబ్రి , శ్రీరామ్ బాలాజి డబుల్స్లో బరిలోకి దిగుతారు . సిద్ధార్థ్ రావత్ , అర్థవ్ పపాకర్ రిజర్వ్ ఆటగా ళ్లుగా ఎంపికయ్యారు . ఎక్కువ మంది ఆటగాళ్లు చాలా తేలికగా ఎంపికయ్యారు . మానస్ గత మ్యాచ్కు అందుబాటులో లేదు . ఈసారి అందుబాటులోకి వచ్చాడు . అతడు ప్రధాన జట్టులోనే ఉన్నప్పటికీ .. అతణ్ని ఆడించడంపై కెప్టెన్ నిర్ణయం తీసుకుంటాడు . పరిస్థితులు అతడికి సరిపోతాయా లేదా అన్నదాని ఆధారంగా నిర్ణయం ఉంటుంది . భవిష్యత్తు తరాన్ని తీర్చిదిద్దాలి కాబట్టి .. ఆర్థవు తీసుకున్నాం అని ఓ సెలక్షన్ కమిటీ సభ్యుడు చెప్పాడు . తన గత మ్యాచ్లో భారత జట్టు ఫిబ్రవరిలో 3-2లో నెదర్లాండ్స్న ఓడించిన సంగతి తెలి సిండే . ఇప్పుడు ఆ జట్టులో జరిగిన మార్పు మానస్ ను చేర్చడం మాత్రమే . భారత్ , కొరియా మధ్య మ్యాచ్ విజేత డేవిస్ ఫైనల్ కు అర్హత సాధిస్తుంది . భారత జట్టు : సింగిల్స్ : సుమిత్ నగాల్ , దక్షిణేశ్వర్ సురేశ్ , మానస్ దామె డబుల్స్ : యుక్తి బాంద్రి , శ్రీరామ్ బాలాజీ రిజర్వ్  ు ఆరవ్ పపాకర్ , సిద్ధార్థ్ రావత్ ఐసీసీపై ఆగ్రహం వన్డే ప్రపంచకప్ ఫార్మాట్లో మార్పులపై స్కాట్లాండ్ , నెదర్లాండ్స్ అభ్యంతరం | దుబాయ్ : వన్డే ప్రపంచకప్ ఫార్మాట్లో మార్పులు చేసిన ఐసీసీపై స్కాట్లాండ్ , నెదర్లాండ్స్ మండిపడ్డాయి . మార్పులపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి . ఈ ప్రకటన ప్రకారం .. ఇతర ఆసోసియేట్ సభ్యులతో కలిసి ఈ రెండు బోర్డులు ఐసీసీని రెండు సార్లు కలిశాయి . మార్పులకు సంబంధించి లిఖిత పూర్వకంగా సమాచారం ఇవ్వాలని కోరాయి . ప్రక్రియపై స్పష్టత ఇవ్వాలని అభ్యర్ధించాయి . కానీ రెండు వారాలైనా ఐసీసీ నుంచి స్పందన రాలేదు . బసీసీ ఇలా చేయడం తమకు నిరాశ కలిగించిందని , ఇది తమను ఆవమానించడమేనని లేఖలో ఆ రెండు బోర్డులు పేర్కొ న్నాయి . వన్డే ప్రపంచకప్ ఫార్మాట్లో ఐసీసీ చేసిన మార్పులు , అసోసియేట్ దేశాలకు పెద్ద ఎదురుదెబ్బని చెప్పాయి . కొత్త ఫార్మాట్ వల్ల ఆ దేశాల్లో క్రికెట్ పురోగతి ఉంటువ డుతుందని పేర్కొన్నాయి . అనుబంధ దేశాల పై నేరుగా ప్రభావం చూపించే నిర్ణయాలను వాటిని సంప్రదించి , తగినంత సమయమిచ్చి తీసుకోవాలని స్కాట్లాండ్ , నెదర్లాండ్స్ బోర్డులు లేఖలో పేర్కొన్నాయి . ప్రపం చకప్ కోసం బోర్డులు , ఆటగాళ్ల సన్నద్ధత చాలా ఏళ్ల నుంచి సాగుతుంటుంది . తక్కువ వ్యవ దిలో పార్మాట్లో మార్పులు చేయడం వల్ల అయోమయం నెలకొంటుంది . ప్రణాళిక దెబ్బ తింటుంది . ఇప్పటికే తక్కువ వన గాయాల బారిన పడుతుండడం అందరి దృష్టి అతడివైపు మళ్లడానికి ప్రధాన కార ణాలు . తనపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో భువనేశ్వర్ స్పందించాడు . సెలక్టర్ల నుంచి పిలుపు అందితే టీమిండియాతో చేరడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు . సెలక్టర్ల నుంచి పిలుపు అందితే నేనెందుకు కాదంటా టీమ్ ఇండియాకు ఆడేందుకు నేను పూర్తి సిద్ధంగా ఉన్నా . నిజాయితీగా చెప్పాలంటే .. నేను ఎంత సిద్ధంగా ఉన్నానో . చెప్పలేను . నా పని క్రికెట్ ఆడడం . అందుకే ఇప్పుడు యూపీ టీ 20 లీగ్ ఆడడానికి వచ్చా . ఏదో స్థాయికి వెళ్లడానికి ఇక్కడికి రాలేదు . దేనికో ఎంపిక కావాలని లేదా ఎవరో ఏదో అన్నారని లీగ్ ఆడేందుకు రాలేదు . ఎంత సన్నద్ధంగా ఉన్నానన్నది చెప్పాల్సింది . నేను కాదు . నిర్ణయం తీసుకోవాల్సింది సెలక్టర్లు అని భువనేశ్వర్ చెప్పాడు . 36 ఏళ్ల భువి .. ఈ నెల 14 న మొదలయ్యే ఉత్తర్ ప్రదేశ్ టీ 20 లీగ్లో లఖ్ నవూ ఫాల్కన్స్క నాయకత్వం వహించనున్నాడు . ' నరేంద్ర అంటే పాక్కు భయం ' దిల్లీ : నరేంద్ర అనే పేరంటేనే పాకిస్థాను భయమని బార్బర్ నరేందర్ బెర్వాల్ వ్యాఖ్యానించాడు . _ రామన్వెల్త్ గేమ్స్ లో పత కాలు గెలిచిన భారత ప్లేయర్లు ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిసిన సందర్భంగా నరేం గతంలో జరిగిన ఓ ఆసక్తికర ఉదంతాన్ని పంచుకున్న వీడియో వైరల్ అయింది . 2015 లో ప్రపంచ మిలిటరీ క్రీడల్లో పాకిస్థా మోదీతో నరేందర్ ఎస్ కు చెందిన ప్రత్యర్థిపై నరేందర్ విజయం సాధించాడు . అనంతరం పాక్ బాక్చర్ మాట్లాడుతూ .. నరేంద్ర అంటేనే నాకు నచ్చదు అన్నట్లు మోదీకి బెర్వాల్ వివరించాడు . ఇది ప్రధానిని నవ్వించింది . ఆ పోటీల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ కాగా , బెర్వాల్ కోచ్ పేరు కూడా నరేందకే . అందుకే పాక్ బాక్సర్ ఆలా వ్యాఖ్యానించాడని బెర్వాల్ తెలిపాడు . ఈ సంభాషణంతా క్రీడల మంత్రి మనసుఖ్ మాండవీయ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశాడు . A ICC నెట్టుకొస్తున్న బోర్డులపై నిర్వహణ , ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది అని వివరిం చాయి . ఐసీసీ వన్డే ప్రపంచ కప్ కోసం ఇటీవలే కొత్త పార్మాట్ను ప్రకటించింది . జట్ల సంఖ్యను 10 నుంచి 14 కు పెంచింది . ఇందులో 10 అట్లు నేరుగా టోర్నీకి అర్హత సాధిస్తాయి . మరో నాలుగు జట్లు క్వాలిఫయర్స్ ద్వారా వస్తాయి . 11 వ స్థానంలో ప్రపంచకప్ నకు వచ్చే జట్టు .. నేరుగా గ్రూప్ దశలో తలప డుతుంది . 12 , 13 , 14 వ స్థానాలతో టోర్నీకి అర్హత సాధించిన జట్లు ' సూపర్ సిరీస్ రౌండ్ ఆడతాయి . ఇందులో అగ్ర స్థానం దక్కించుకున్న టీమ్ గ్రూప్ దశకు అర్హత సాధిస్తుంది . గ్రూప్ దశలో 12 జట్లు రెండు గ్రూప్లుగా విడిపోయి తలప డతాయి . ప్రతి గ్రూప్ నుంచి 3 జట్లు . మొత్తంగా నాలుగో ఉత్తమ టీమ్ సూపర్- 7 దశకు అర్హత సాధిస్తాయి . అక్కడ రౌండ్ రాబిన్ పద్ధతిలో పోటీ ఉంటుంది . టాప్ -4 లో నిలిచిన జట్లు సెమీస్లో ప్రవేశ స్తాయి . నెదర్లాండ్స్ , స్కాట్లాండ్ జట్లు రెండూ 20CT వన్డే ప్రపంచక ప్కు అర్హత సాధిం చాయి . బ్రిజ్భూషణ్ పై కుట్ర జరిగింది ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమేనన్న దిల్లీ కోర్టు భూషణ్ ఢిల్లీ : భారత రెజ్లింగ్ సమాఖ్య ( డబ్ల్యూఎస్ ఐ ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు భారీ కుట్రలో భాగమేనని ఢిల్లీ కోర్టు పేర్కొంది . ఆయ నపై నిందలు మోపిన అయిదుగురు మహిళా రెజ్లర్లలో ఇద్దరు ... ఒత్తిడి వల్లే అసత్య ఆరోపణలు చేసినట్లు లల్లో తెలిపారని ఈ నెల 8 న వెలువరించిన తీర్పులో కోర్టు వెల్లడం చింది . ఆ తీర్పు పూర్తి పాఠం సోమ వారం అందుబాటులోకి వచ్చింది . అందులోని వివరాల ప్రకారం ...... ' లైంగిక వేధింపులకు గురైనట్లు ఫిర్యాదు చేసిన మహిళా రెజ్లర్లు మొదట ఆ ఘటన చోటు చేసుకున్న దేశం . సంవ త్సరం వివరాలను పరస్పర విరుద్ధంగా పేర్కొన్నారు . అసాధారణ ఘటన జరి గిన ప్రాంతాన్ని గుర్తు పెట్టుకోవడం అంత కష్టమైన విషయమేమీ కాదు . తమ కెరీర్లు నష్టం జరుగుతుందనే భయంతో వెంటనే ఫిర్యాదు చేయలేదని చెప్పిన బాధితులు ... ప్రధాన నిందితు డితో కొన్నేళ్ల పాటు సన్నిహితంగా ఎలా మెలిగారో అర్థం కావడం లేదు . తమ కుటుంబ వేడుకలకు వివాహాలకు ఆయ నను ఎలా ఆహ్వానించారు అని ఆడిష నల్ చీప్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అశ్వినీ పన్వర్ తన 230 పేజీల తీర్పులో పేర్కొన్నారు . ఓ అకాడమీ కోచ్ల ప్రభా వంతో , రాజకీయ ప్రేరేపితంగా జరిగిన భారీ కుట్రలో భాగంగానే నిందితులపై మహిళా రెజ్లర్లు ఆరోపణలు చేసినట్లుగా భావిస్తున్నట్లు జడ్జి తెలిపారు . మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో డబ్ల్యూఎఫ్ఎస్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ూ షణ్ శరణ్ సింగ్ , సహాయ కార్యదర్శి వినోద్ తోమర్లను నిర్దోషులుగా పేర్కొంటూ ఈ నెల 3 న తీర్పు వెలువ డిన విషయం తెలిసిందే . | పతకాలే కాదు .. సిన్సినాటి ఓపెన్ నుంచి అనుభవమూ గొప్ప ఢిల్లీ : భారత అథ్లెట్లు అంతర్జాతీయ వేదికలపై పతకాలు చేజిక్కించుకోవడం ఎప్పటికీ గొప్పగా ఉంటుందని జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా వ్యాఖ్యానించాడు . తాజాగా ముగిసిన ప్రపంచ అండర్ -201 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పతకాలు గెలిచిన ఆటగాళ్లకు అతడు అభి నందనలు తెలిపాడు . ఉత్తమ ప్రదర్శనతో పతకాలు సాధించిన ఆ ట్లందరికీ అభినందనలు . మెడల్స్ గెలవడమే కాదు .. ఎంతో అను భవం , అంతర్జాతీయ పోటీలపై అవగాహన పొందారు . ఇదే జోరు కొనసాగించండి . విశ్వవేదికలపై పతకాలు అందుకోవడం ఎప్పుడూ గొప్పగా ఉంటుంది . ఒక జావెలిన్ త్రోయర్ ఆశిష్ యాదవ్ ప్రద ర్శన గర్వంగా ఉంది . బసంత్ కుమార్ , పానవాజ్ విజయం వెనుక ఉన్న ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు అని నీరజ్ అన్నాడు . రెండు సార్లు ఒలింపిక్ పతకం దక్కించుకున్న అతడు .. జూనియర్ స్థాయిలో 2016 ప్రపంచ అండర్ -20 అథ్లెటిక్స్లో 86,48 మీటర్లు ఈబెను విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు . ఇప్పటికీ అది చెక్కుచెదరలేదు . సీనర్ ఔట్ సిన్సినాటి : ప్రపంచ నంబర్ వన్ యానిక్ సినర్ , మోరాలి గాయం కారణంగా సిన్సినాటి ఓపెన్ నుంచి వైదొలిగాడు . గత నెలలో వింబుల్డన్ టైటిల్ గెలిచాక . అతడు ఇప్పటివరకు పోటీపడ లేదు . ఇప్పటికే మొదలైన బొరం టో టోర్నీకి కూడా అతడు దూర నర్ మయ్యాడు . నా వైద్యులు , జట్టును సంప్రదించాక సిన్సినాటి ఓపెన్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నా . నా వైద్య బృందంతో కలిసి శ్రమిస్తున్నప్పటికీ కుడి కాలి గాయం ఇంకా బాధపెడుతూనే ఉంది . పోటీపడడానికి నేను సిద్ధంగా లేనన్న వాస్తవాన్ని నేను అంగీకరించక తప్పదు . ఇప్పుడు నేను యుఎస్ ఓపెన్ కు సిద్ధం కావడంపై దృష్టి పెట్టా అని సీనర్ ఓ ప్రకటనలో తెలిపాడు . 24 ఏళ్ల సినర్ ఇప్పటి వరకు అయిదు గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచాడు . కార్లోస్ ఆక్కరాస్ ఇప్పటికే సిన్సినాటి ఈవెంట్ నుంచి తప్పుకొన్నాడు . అతడు మణి కట్టు గాయంతో బాధపడుతున్నాడు .
    8
    15
  • katamaraju - Author on ShareChat
    katamaraju
    #👩‍🎓GK & కరెంట్ అఫైర్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #education #finance #sports
    GK & కరెంట్ అఫైర్స్, ఈరోజు అప్‌డేట్స్
    7
    9
  • vinnu♥️ - Author on ShareChat
    vinnu♥️
    #sports news #sports
    Mratakohl 120 @anusukashame  Mratakohl 120 @anusukashame
    12
    14
  • katamaraju - Author on ShareChat
    katamaraju
    #👩‍🎓GK & కరెంట్ అఫైర్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #sports #education #teachers
    ఈసారి ప్రపంచ అండర్ -20 అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ టోర్నీ చిరస్మరణీయమే . ఆశిష్ జావెలిన్ త్రోలో పదేళ్ల తర్వాత భారత్ కు పతకం తీసుకురాగా .. ఇప్పుడు బసంత్ కుమార్ మేఘ్వాల్ టోర్నీ చరిత్రలోనే హైజంట్లో తొలి పతకం సాధించి పెట్టాడు . భారత నౌకాదళంలో పనిచేస్తున్న మేఘ్వాల్ చరిత్రాత్మక ప్రదర్శన చేశాడు . బసంత్ రికార్డు జంప్ • ప్రపంచ అండర్ -20 అథ్లెటిక్స్ హైజంప్లో భారత్కు తొలి పతకం • లాంగ్లింప్లో షానవాజ్కు కాంస్యం యూజీన్ ( అమెరికా ) D ప్రపంచ అండర్ -20 అథ్లెటిక్స్ భారత్ చరిత్రాత్మక ఫలితాలు సాధిస్తోంది . శనివారం ఆశిష్ యాదవ్ పదేళ్ల తర్వాత భారత్ తరఫున పతకం సాధిస్తే ఆదివారం బసంత్ కుమార్ మేఘ్వాల్ చరిత్ర సృష్టించాడు . అతడు హైజయ్ రజతం చేజిక్కించుకుని , ఈ టోర్నీలో ఈ విభా గంలో పతకం గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డుల కెక్కాడు . 19 ఏళ్ల బసంత్ ఉత్తమంగా 2.21 మీటర్ల ఎత్తు దూకి , రెండో స్థానంలో నిలిచాడు . యూన్స్ ఆయాచి ( అల్జీరియా ) , ఓటిస్ పూల్ ( బ్రిటన్ ) కూడా 2.21 మీటర్లే భూకి వరుసగా స్వర్ణం , కంచు పత కాలు నెగ్గారు . ఈ ముగ్గురూ 2.24 మీటర్లు దూకడంలో విఫలము య్యారు . అయితే అంతకుముందు ఉత్తమ జంప్ ను నమోదు చేయడానికి తీసుకున్న ప్రయత్నాల ఆధారంగా వారి స్థానాలు నిర్ణయించారు . మహిళల సైజుల్లో గతంలో జాతీయ రికార్డ సహానా కుమారి బసంత్కు కోచింగ్ ఇవ్వడం విశేషం . అతడి గత ఉత్తమ ప్రదర్శన 2.11 మీటర్లు కాగా .. సహానా నేతృత్వంలో రాటు చేలిన అతడు పది సెంటీమీటర్లు అధికంగా దూకాడు . ్క కాంస్యం లాంగ్ జంప్డ్ షానవాజ్ ఖాన్ కాంస్యంతో మెరిశాడు . అతడు తన మూడో జంప్ లో 7.84 మీటర్ల ఉత్తమ ప్రదర్శనతో మూడోస్థానం సాధించాడు . 18 ఏళ్ల షానవాజ్ పై కామన్వెల్త్ క్రీడల్లో రజతం నెగ్గిన మురళీ శ్రీశంకర్ ప్రశంసలు కురిపించాడు . ప్రస్తుతం అండర్ -210 జాతీయ రికార్డు , ఆసియా ఛాంపియషిప్ షానవాజ్ పేరిటే ఉన్నాయి . డానియెల్ ఇంజోలి ( 7.91 , ఇటలీ ) పసిడి దక్కించుకోగా .. మెక్ గ్రాడర్ ( 7.90 , ఆస్ట్రేలియా ) రజతం అందుకున్నాడు . మరో భారత లాంగ్ జంపర్ జితిన్ నన్ ( 750 ) ఎనిమిదో స్థానంతో ముగించాడు . చాంపియన్ అస్మిత INDIA బసంత్ అతడి వెనుక వాళ్లిద్దరూ .. ఎవ్వరూ సాధించనిది సాధించడం , అసాధ్యం అనుకున్నది అందుకోవడం గొప్ప ఘనత బసంత్ కుమార్ అదే చేశాడు . ప్రతిష్టాత్మక ప్రపంచ అండర్ -20 అథ్లెటిక్స్ హైజంప్ ఇన్నేళ్లలో ఎంతోమంది భారత అథ్లెట్లు ప్రయత్నించినా ఒక్క పతకమూ తీసుకురాలేకపోయారు . ఇప్పుడు బసంత్ కుమార్ నేరుగా రజతం గెలిచేశాడు . అదరహో అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో భారత యువ తారలు అదరగొడుతున్నారు . వారం క్రితమే తన్వి శర్మ తైపీ ఓపెన్లో విజేతగా నిలిస్తే .. తాజాగా అస్మిత చాలిహా కొరియా మాస్టర్ను చేజిక్కించుకుంది . ఈ టోర్నీలో సంచలన విజయాలతో ఫైనలక్కు దూసుకొచ్చిన అస్మిత .. ఫైనల్లోనూ అది ప్రదర్శనతో టైటిల్ పట్టేసింది . బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ 26 ఏళ్ల అస్మితకు ఇదే తొలిసారి . ఆపాన్ ( కొరియా ) కొరియా మాస్టర్స్ టైటిల్ కైవసం భారత యువ షట్లర్ అస్మిత చాలిహా సత్తా చాటింది . స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఆమె కొరియా మాస్టర్స్ సూపర్ ( 200 ) బ్యాడ్మింటన్ టైటిల్ను కైవసం చేసుకుంది . ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ తుది పోరులో అసిత 14-21 , 21-14 , 21-14తో నాలుగో సీడ్ తన గా స్వర్ణ ప్రదర్శనే చేశాడు . పసిడి గెలిచిన అథ్లెట్ కూడా అత సంత ఎత్తే ( 2.21 మీటర్లు ) ఎగిరాడు . కానీ ఉత్తమ ప్రదర్శన కోసం ఉపయోగించుకున్న అవకాశాల ఆధారంగా కాస్త వెనుకబడి బసంత్ రజతానికి పరిమితం అయ్యాడు . ఈ చరిత్రా త్మక ప్రదర్శన చేసిన బసంన్ది రాజస్థాన్ శ్రీ గంగానగర్లోని అనుస్గఢ్ గ్రామం . అతడి స్థాయికి రావడం వెనుక ఇద్దరు వ్యక్తుల కృషి ప్రస్తావించదగినది . అందులో మొదటి వ్యక్తి బసంత్ నాన్న . ఆయన డ్రైవర్ గా , కూలీగా కష్టపడుతూ కుమారుడిని క్రీడల్లో ప్రోత్సహిం చారు . తర్వాత గతంలో జాతీయ రికార్డు నెలకొల్పిన మహిళా హైజంపర్ సహానా కుమారి మేఘ్వాల్ను తీర్చిదిద్దింది . ఆటలో మెలకువలు నేర్పించింది . ఆమె నేతృ త్వంలో ఈ ఏడాది ఆరంభంలో బసంత్ కర్ణాటకలోని తుమకూరులో జరిగిన ' జూనియర్ ఫెడరేషన్ కప్లో 2.21 మీటర్లతో కెరీర్ ఉత్తమం నమోదు చేశాడు . ఈ చరిత్రాత్మక విజయంతో అతడు తల్లిదండ్రుల్లో , కోట్లో సంతోషాన్ని నింపాడు . ఈ విజయం ఇచ్చిన ప్రేరణతో అతడు మునుందు సీనియర్ పోటీల్లోనూ తనదైన ముద్ర వేయాలని ఉత్సాహంగా ఉన్నాడు . KN ఫైనల్లో మహిళల రిలే జట్టు : భారత మహిళల 4-100 మీటర్ల రిలే జట్టు ఫైనల్ రౌండ్ కు అర్హత సాధించింది . హీట్ భూమిక నెహళె , తాహుదా ఖాతున్ , తను చౌదరి . థియ అరుము గమల బృందం 3 నిమిషాల 39.53 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని మూడో స్థానంలో నిలిచింది . అయితే రుజులా అమోల్ , జి . భావన , అత్తి , అనన్య సురేష్ లతో కూడిన మహిళల 4-1000 మీటర్ల రిలో జట్టు ( 45.91 సెకన్లు ) ఆరో స్థానంతో ముందంజ వేయడంలో విఫలమైంది . సయ్యద్ సబీర్ , రంజిత్ కుమార్ , పియూష్ రాజ్ , మహ్మద్ అష్ఫాకు పురుషుల 4-100 మీటర్ల దిలే టీమ్ ( 8 : 08.56 ని ) అయిదో స్థానం టోర్నీ నుంచి నిష్క్రమించింది . పురుషులు 5 వేల మీటర్ల రేస్ వాక్ లో నితిన్ గుప్తా ( 1932.30 ని ) ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు . సుదర్శన్ 9 సర్పరాజ్ ముంబయి : శ్రీలంకతో టెస్టు సిరీస్కు పాదం గాయంతో ఓపెనర్ సుదర్శన్ స్థానంలో ముంబయి : భారత జట్టులోకి వచ్చాడు . పూర్తి పిటినెస్ సాధిస్తేనే సుదర్శన్ను లంకతో సిరీస్లో ఆడించే షరతుతో సెలక్టర్లు జట్టుకు ఎంపిక చేశారు . కానీ అతను సమయానికి కోలుకోకపోవడంతో జట్టు నుంచి తప్పించి , సర్పరాజ్కు అవకాశమిచ్చారు . శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ కు సెలక్షన్ కమిటీ సుదర్శన్ స్థానంలో సర్ఫరాజ్ బాన్ని ఎంపికే చేసింది . కొలంబోలో అతడు జట్టును కలవ నున్నాడు అని బీసీసీఐ తెలిపింది . సర్పరాజ్ ఇప్పటిదాకా 6 టెస్టులు ఆడాడు . అతను 11 ఇన్నింగ్స్లో 371 పేరు గులు చేశాడు . ఇందులో ఒక సెంచరీ , 3 అర్ధసెంచరీబు ఉన్నాయి . చివరగా ఈ కుడి చేతి వాటం బ్యాటర్ 2024 లో సొంతగడ్డపై న్యూజిలాండ్లో టెస్టు మ్యాచ్ ఆడాడు . కులీప్ అందుకే .. కొలంబో : శ్రీలంక ఎలెవన్ రెండో ఇన్నింగ్స్ కుర్తీస్ యాదవ్ బౌలింగ్ చేయకపోవడానికి ఫిట్నెస్ సమస్య కారణం కాదని టీమ్ ఇండియా స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహు తులే అన్నాడు . మ్యాచ్లో పల్టిప్ 18 ఓవర్లు బౌలింగ్ చేశాడు . అతడికి ఈ మ్యాచ్ మంచి అనుభవాన్నిచ్చింది . కుల్దీప్ కేవలం విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు . తన శరీర పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్నాడు అని వార్మప్ మ్యాచ్ ముగిసిన అనంతరం అతడు చెప్పాడు . సన్నాహక మ్యాచ్ స్పిన్నర్లకు ఎంతో ఉపకరించిందని .. రవీంద్ర జడేజా , మానవ సుతార్ , సారాంశ్ జైన్ సరిపడా ఓవర్లు వేసి , పిచ్పై అవగాహన తెచ్చుకున్నారని బహుతులే అన్నాడు . ఆ వాల్పేపర్ పెట్టుకుని .. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన షానవాజ్ ఖాన్ కుంగిపోలేదు . ఆయన కష్టానికి విలువ చేకూర్చాలని శ్రమించాడు . ఇవాళ ప్రపంచ AP ప్రదర్శన చేశాడు . పానవాజ్ యాన్ ను ఓడించింది . ఫైనల్లో ఆరంభం నుంచి అస్మిత దూకుడుగా ఆడింది . తొలి గేమ్ 3-0తో మొదలు పెట్టిన ఆమె . ఆపై 9-5 ఆధిక్యంలోకి వెళ్లింది . అక్కడ నుంచి హన్ పుంజుకుని 11-11తో స్కోరు సమం చేసింది . ఆపై మరింత విజృంభించిన హన్ .. గేమ్ను గెలుచుకుని ఆధిక్యంలో నిలిచింది . రెండో గేమ్ ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురైనా విరామ సమయానికి అన్నిత 11-8తో ఆధిక్యంలో నిలిచింది . హన్ నుంచి పోటీ ఎదురైనా .. ఈ గేమ్ నెగ్గిన అస్మిత .. మ్యాచ్లో నిలిచింది . నిర్ణయాత్మక మూడో గేమ్ లో బ్రేక్ సమయానికి భారత షట్లర్ 9-11తో కాస్త ఉత్తరప్రదేశ్ ప్రతాస్గర్లోని మానైపర్ గ్రామం . అతడికి 10 ఏళ్లు ఉన్నప్పుడే నాన్న నసీముద్దీన్ క్యాన్సర్ బారిన పడి మరణించారు . తన బంధువుల్లో ఆర్మీ జవాను , మాజీ జాతీయ జావెలిన్ త్రోయర్ అయిన మహ్మద్ హదీస్ .. జాతీయ స్థాయి స్టీపుల్చేజర్ అయిన షారుఖ్ బాన్ అతడికి తోడుగా నిలిచారు . ఆటలో శిక్షణ ఇప్పించారు . వారి సహకా రంతో నవాజ్ కఠోర సాధన చేశాడు . నవాజ్ 2028 లాస్ ఏంజెలెస్ ఒలిం పిచ్సే కలగా ముందుకెళ్తున్నాడు . ఈ క్రీడలకు సంబంధించిన ఫోటోను తన పోన్లో వాల్పేపర్ పెట్టుకోవడం గమనార్హం . నా ప్రదర్శనతో సంతృప్తిగా లేను . తొలి రెండు ప్రయత్నాల్లో బాగానే దూకినప్పటికీ , తర్వాత శరీరం సహకరించకపోవడంతో లయ దెబ్బతింది . త్వరలో 8 మీటర్లు దాటగలనని విశ్వాసంతో ఉన్నా అని ఈ పోటీల అనంతరం షానవాజ్ పేర్కొన్నాడు . గిల్ రెడీ శ్రీలంకతో తొలి టెస్టు ముంగిట కెప్టెన్ శుభ్ మన్ గిల్ ఫిట్నెస్ పై నెలకొన్న సందిగ్ధత తొలగి పోయింది . మూడు రోజుల కిందట ప్రాక్టీస్లో చేతి వేలికి గాయం కారణంతో .. శ్రీలంక క్రికెట్ ఎలెవెన్తో సన్నాహక మ్యాచ్లో తొలి రెండు రోజులు మైదానంలోకి రాని శుఫ్మన్ .. ఆదివారం బ్యాటింగ్ చేయడమే కాక జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు . ఓపెనర్ యశస్వీ జైస్వాల్ ( 61 రిటైర్ హర్ట్ , 46 బంతుల్లో 9.4 , 2.6 ) తో కలిసి శుభ్ర్మన్ గిల్ ( 44 54 బంతుల్లో 74 ) కీలక భాగస్వామ్యం నెలకొల్పడం .. • సన్నాహక మ్యాచ్లో సత్తా చాటిన కెప్టెన్ • శ్రీలంక ఎలెవన్పై భారత్ విజయం గిల్ , యశస్వి ఆఖర్లో మహ్మద్ సిరాజ్ ( 12 నాటౌట్ , 15 బంతుల్లో 14,4-6 ) మెరు పులు మెరిపించడంతో మూడు రోజులు సన్నాహక మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది . 207 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది . జైస్వాల్ తొలి ఇన్నింగ్స్లో డకౌటైన సంగతి తెలిసిందే . భారత్ , శ్రీలంక మధ్య రెండు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ ఈ నెల 15 న గాలిలో మొదలవుతుంది . ఆఖరి రోజు ఇలా .. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 351 / 6 లో నిలిచిన భారత్ .. అదే స్కోరు వద్ద డిక్లేర్ చేసింది . ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించిన శ్రీలంక ( తొలి ఇన్నింగ్స్ 368/8 డిక్లేర్ ... మూడో రోజు 200/6 వద్ద రెండో ఇన్నింగ్స్న డిక్లేర్ చేసింది . ఓపెనర్ నిషాన్ ఫెర్నాండో ( 63 రిటైన్డ్ హర్ట్ , 78 బంతుల్లో 104 ) టాప్ స్కోరర్ గా నిలిచాడు . నిపున్ ధనంజయ ( 46 ) , అంజలా బండారు ( 35 ) రాణించారు . గుర్నూర్ బ్రార్ , జడేజా వెరో రెండు కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన అథ్లెట్లతో ప్రధాని మోదీ 64 వెనుకబడింది . కానీ అక్కడ నుంచి అస్మిత దూకుడు పెంచింది . 15-11తో ఆధిక్యంలోకి వెళ్లిన ఆమె .. ఆదే జోరుతో గేమ్ తో పాటు మ్యాచ్ను కైవసం చేసుకుంది . కొరియా ఓపెన్లోనే గాయపడి .. : 2024 ఆగస్టులో జరిగిన కొరియా ఓపెన్లో కుడి మోకాలిలో చీలిక రావడంతో శస్త్ర చికిత్స చేయించుకుంది . ఆ తర్వాత 2025 ఫిబ్రవరిలో పునరాగమనం చేసిన అస్మిత .. వరుసగా 14 టోర్నీలు ఆడింది . ఈ సీజన్లో చైనా మాస్టర్స్ , మలేసియా మాస్ట ర్స్లో క్వార్టర్స్ చేరింది . మకావు ఓపెన్లో సెమీఫైనల్ వరకు వెళ్లింది . స్థిరంగానే రాణించినా .. కీలక సమయాల్లో తప్పిదాలతో టైటిళ్లు చేజా రుకున్న ఈ అసోం అమ్మాయి .. కొరియా మాస్టర్స్ టోర్నీలో సత్తా వాటింది . అనవసర తప్పిదాలను దిద్దుకుని తొలి టైటిల్ సొంతం చేసు కుంది . ఈ క్రమంలో క్వార్టర్స్లో టాప్ సీడ్ అకౌచి ( జపాన్ ) కు షాకి చ్చింది . ఈ విజయం నమ్మశక్యంగా అనిపించట్లేదు . మరిన్ని టైటిళ్లు సాదించాలనే లక్ష్యంతో ఉన్నా ఫైనల్లో తొలి గేమ్ కాస్త తడబడ్డాను . పరిస్థితులను సరిగా అర్ధం చేసుకోలేకపోయాను . తర్వాత పుంజుకుని విజయాన్ని అస్మిత తెలిపింది . CAGELI ఓలో బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాన్ , కార్యదర్శి దేవ్ జిత్ సైకియా తదితరులతో లక్ష్మణ్ ఆటగాళ్లు యంత్రాలు కాదు వికెట్లు పడగొట్టారు . ఛేదనలో గిల్తో కలిసి భారత్ ఇన్నింగ్స్ ఆరంభించిన యశస్వి జైస్వాల్ , చక్కని షాట్లతో అలరించాడు . గిట్ కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా బ్యాటింగ్ చేశాడు . లంక బౌలర్లను ఆలవోకగా ఎదుర్కొన్న జైస్వాల్ .. ఇతరులకు అవకాశం కల్పించడం కోసం జట్టు స్కోరు 1000 వద్ద రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు . కాసేపటికే గిల్ కూడా నిష్క్రమించాడు . ధ్రువ్ జురెల్ 17 పరుగులు చేసి ఔట్ కాగా .. రిషబ్ పంత్ ( 28 , 68 బంతుల్లో 14. 3.8 ) ఓపికగా ఆడి వెనుదిరిగాడు . బెంగళూరు క్రికెటర్లు యంత్రాలు కాని , గాయాల నుంచి వాళ్ళు త్వరగా కోలుకో కపోవడానికి సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ( సీఓఈ ) కారణమని నిందిందకూ డదని దాని అధిపతి వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు . ఆటగాళ్లు పదేపదే గాయాల బారిన పడుతుండడంతో సీఓఈ విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే . ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు మిదున్ దేవత్ సైకియా సహా బోర్డు బృందం అది మస్ దీంతో భారత్ 15 తో నిలిచింది . తర్వాత జడేజా ( 22 32 బంతుల్లో 34 ) కాసేపు నిలిచి రిటైర్డ్ హర్ట్ BVP .. తొలి ఇన్నింగ్స్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన గుర్నూర్ బ్రార్ ( 2 ) త్వరగానే వెనుదిరిగాడు . ఆ తర్వాత మానవ్ సుతార్ ( 24 బంతుల్లో 4 ) రిటైర్డ్ హర్టయ్యాడు . ఆఖరి ఓవర్ మిగిలి ఉండగా భారత్ 191 / 4 తో నిలవడం , టెయిలెండర్లే ఉండడంతో మ్యాచ్ డ్రాగా ముగుస్తుందను కున్నారంతా ! కానీ సిరాజ్ అనూహ్యంగా బ్యాటుతో విరుచుకు పడ్డాడు . నువంత బౌలింగ్లో అతడు వరుసగా మూడు సిక్స్ లు బాదడంతో విజయానికి అవసరమైన 16 పరుగులను మూడు బంతుల్లోనే సాధించి , భారత్ మ్యాచ్ను ముగించింది . శ్రీ లంక ఎలెవన్ తొలి ఇన్నింగ్స్ : 363/8 డిక్లేర్డ్ భారత్ తొలి ఇన్నింగ్స్ : 357/6 డిక్లేర్స్ : శ్రీలంక ఎలెవన్ రెండో ఇన్నింగ్స్ : 2006 డిక్లేర్డ్ భారత్ రెండో ఇన్నింగ్స్ : 214/4 ( యశస్వి జైస్వాల్ 61 , శుభ్ర్మన్ 44 , సిరాజ్ 12 నాటౌట్ , పంత్ 28 , జడేజా 22 : నువంత 2/573 నాతో .. ఈ విజేతలు దేశానికి గర్వకారణం : మోదీ విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు . ఈ సందర్భంగా అతను సీఓఈని వెనకేసుకొచ్చాడు . సీఓఈ కేవలం పునరావాస కేంద్రం కాదు . క్రికెటర్లు అత్యున్నత స్థాయికి చేరడానికి అది చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది . కాబట్టి గాయాలకు మమ్మల్ని నిందించడం సరికాదు . ఎందుకంటే .. మీరు నిందిస్తున్నారు అంటే ఒకరిని బలిపశువును చేయడానికి ప్రయత్నిస్తున్నారని అర్ధం అని లక్ష్మణ్ చెప్పాడు . సీఓఈ , రెండు జట్ల ( పురుషులు , మహి కలు ) మేనేజ్మెంట్ , ఎస్ఎస్ఎమ్ సిబ్బంది మధ్య మంచి సమన్వయం ఉంది . ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటాం అని అతడు వివరించాడు . కేబౌలర్ బుమ్రా , ఆల్ రౌండర్లు హర్షిత్ రాణా , హార్దిక్ పాండ్య , వాషింగ్టన్ సుందర్ , టాప్ ఆర్డర్ బ్యాటర్ సాయి సుదర్శన్ ప్రస్తుతం సీఓఈలో వివిధ గాయాల నుంచి కోలుకుంటున్నారు . సీఓఈ వెలుపల దులీప్ ట్రోఫీ ఫైనల్ ! వీవీఎస్ లక్ష్మణ్ ఎలా ఉంటుందంటే .. సైకియా భారత జట్టు సెల క్షన్ ప్రక్రియను వివరిం చాడు . జట్టు సిరీస్ కోసం మించడానికి మూడు లేదా నాలుగు వారాల ముందు ఎంపిక సమావేశం నిర్వహిస్తాం . అప్పటికి ఆట గాడి స్థితి గురించిన కచ్చిత మైన సమాచారం మా వద్ద ఉండదు . అందుకే ఫిట్ నెస్ ' ' పరీక్షలో నెగ్గితే ' అన్న షరతు పెడతాం . ఆటగాడు సమయానికి ఫిట్నెస్ సాధిస్తే జట్టులోకి తీసు కుంటాం . ఫిట్నెస్ సాధించ దానికి సమయం ఉన్నప్పుడు పూర్తిగా తిరస్కృ రించకూడదన్నది మా ఉద్దేశం అని చెప్పాడు . అది చాలా కష్టం .. : టైమ్న్ ప్రకారం ఆటగాడు . పూర్తి ఫిట్నెస్ అందుకోవడం కష్టమని లక్ష్మణ్ చెప్పాడు . మన అశల ఆధారంగా మార్గదర్శకాలు , టైమ్న్లు ఉంటాయన్న విషయాన్ని మనం అర్ధం చేసుకోవాలి . కానీ అది మానవ శరీరం . ప్రతిసారీ టైమ్న్ ప్రకారం నడుచుకోవడానికి అది యంత్రం కాదు . ఓ ఆటగాడి పురోగతిని అర్ధం చేసుకోవడమనేది ఓ నిరంతర ప్రక్రియ . దాని ఆధారంగా పనిభారాన్ని పెంచుతాం . వాళ్ల గాయాన్ని గుర్తించడం నుంచి సీఓఈని వీడే వరకు ఈ పక్రియ కొనసాగుతుంది అని లక్ష్మణ్ చెప్పాడు . తన వాదనకు బలం చేకూర్చ డానికి అతడు బుమ్రా , సుదర్శన్ల గురించి ప్రస్తావించాడు . వాళ్లను ఎంపిక చేసేట ప్పుడు .. ' ఫిట్నెస్ పరీక్ష నెగ్గితే అన్న షరతు ఎప్పుడూ ఉంటుంది . వాళ్లు పురోగతి నెమ్మదిగా ఉంటే ఆ విషయాన్ని సెలక్షన్ కమిటీ చైర్మన్ , ప్రధాన కోచ్లకు తెలియ చేస్తాం . ఆ ప్రక్రియ సాఫీగా సాగుతోంది . అంతర్జాతీయ ' సిరీస్ ఆడేందుకు తామింకా సిద్ధంగా లేమని వాళ్లు అర్ధం చేసుకున్నారు అని లక్ష్మణ్ పేర్కొన్నాడు . అనేక మంది ఆటగాళ్లు తర చుగా గాయపడుతుండడంపై వ్యక్తమవుతున్న ఆందోళనను అతడు కొట్టిపారేశాడు . గాయాలు కెరీర్లో భాగమని అన్నాడు . ఇది ఆందోళన కలిగించే విషయం కాదు . అత్యున్నత స్థాయి క్రికెట్లో ఓఓ ఆటగాడు 100 శాతానికి మించి శ్రమించాల్సివుంటుంది . గాయాలు ఆటగాడి కెరీర్లో భాగం . ఓ ఆటగాడు గాయం కాకుండా ఉండడం గురించి ఆలోచి స్తున్నాడు అంటే .. శక్తి మేర అడట్లేదనే అర్థం అని లక్ష్మణ్ మీడియాకు వివరించాడు . ఆటగాళ్ల పురోగతిని పర్యవేక్షించే మంచి వ్యవస్థ సీఓఈలో ఉందని అతడు తెలిపాడు . నిర్దేశిత ప్రమాణాలను అందు కున్న తర్వాతే ఆటగాళ్లను సీఈ నుంచి విడుదల చేస్తా మని చెప్పాడు . సీఓఈని వీడాక తొలి మ్యాచ్లోనే ఆటగాడు తన సామర్థ్యం మేరకు ఆడగలగాలి అన్నదే తమ ఉద్దేశమని లక్ష్మణ్ స్పష్టం చేశాడు . బెంగళూరు : ఈ ఏడాది జరిగే దులీప్ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్ల్న బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కాకుండా బయట స్టేడియంలో నిర్వహించే అవకాశం ఉంది . 21 : 26-27 దేశవాళి సీజన్ దులీప్ ట్రోఫీతో మొదలు కానుంది . ఈ టోర్నీ ఈనెల 23 న బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఆరంభం కానుంది . అయితే సీఓఈలో అభిమానులకు ప్రవేశం లేదు . ఫైనల్ను ఎక్కువ మంది అభిమానులు నేరుగా వీక్షించా లనే ఉద్దేశంతో సీవోరులో కాకుండా బయట మైదానంలో నిర్వహించాలని బీసీసీఐ భావి స్తోంది . సీఓఈకు భూమిని కేటాయించినప్పుడు జనాలను ఎక్కువమంది గుమిగూడ కుండా చూడాలని ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది . ఆ నిబంధనలను మీరలేం . అందుకే దులీప్ ట్రోఫీ మ్యాచ్లకు అభిమానులను నేరుగా ఆనుమతించట్లేదు . జట్టు సభ్యులతో సన్నిహితంగా ఉండేవాళ్లు మాత్రమే రావొచ్చు . ఈ ఏడాది దులీప్ ట్రోఫీ మ్యాచ్లలకు లైవ్ కవరేజీని పెంచుతున్నాం . ఫైనల్ మ్యాచ్ ను సీఓఈలో కాకుండా బయట నిర్వహించడంపై ఆలోచిస్తున్నాం . కానీ ఈ టోర్నీకి ఇంకా సమయం ఉంది . అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా చెప్పారు . గత సీజన్లో కూడా దులీప్ ట్రోఫీ సీఓఈలోనే జరిగింది . ఎర్ర బంతికి క్రికెట్కు అవసర మైన నాణ్యమైన పిజ్లతో పాటు మెరుగైన శిక్షణ సదుపా ఈ టోర్నీని ఇపుడే నిర్వహించాలని బోర్డు నిర్ణయిం ఢిల్లీ : కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన అథ్లెట్లతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు . గ్లాస్గోలో జరిగిన ఈ టోర్నీలో ఉత్తమ ప్రదర్శనతో పతకాలు గెలిచిన వారందరిపై ఆయన ప్రశంసలు కురిపించారు . దేశానికి గర్వకారణమైన ' మీరాబాయికి అథ్లెట్లను కలవడం చాలా ప్రత్యేకంగా ఉందని ప్రధాని వ్యాఖ్యానించారు . ఈ కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ మొత్తం 13 స్వర్ణాలు సహా 39 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది . ఒక్క బాక్సింగ్ లోనే మనోళ్లు 7 పసిడి , 3 రజతాలతో మొత్తం 10 పతకాలు తేవడం విశేషం . లడ్డు తినిపిస్తూ .. చింది .
    8
    9
Home
Explore
Wallet
Video