Aaryan Rajesh
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 29న ప్రసిద్ధ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటారు.
థీమ్ (ఇతివృత్తం): “ఖేలేగా భారత్, జీతేగా భారత్”
హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ దేశానికి అందించిన సేవలను స్మరించుకోవడం.యువతలో క్రీడాస్ఫూర్తిని, శారీరక దారుఢ్యాన్ని మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించడం.
రాజేష్ #జాతీయ క్రీడా దినోత్సవం