Wallet Install
Home
Explore
Wallet
Video
Profile
Trends
English
vinnu♥️ - Author on ShareChat
vinnu♥️
540 views • 21 hours ago
#sports Siraj seemingly asks Niroshan Dickwella to get some bat on it, only to be met with a smile from the batter. 📸: Sony LIV
Criclracker  ٧  moose 00 Wrex 127 9 Criclracker  ٧  moose 00 Wrex 127 9
14 shares

More like this

  • Kalam Daily - Author on ShareChat
    Kalam Daily
    #Kalam #KalamPaper #KalamEpaper #kalamDaily #kalamNewsPaper #sports #pv sindhu #pv sindhu #🏸పీవీ సింధు😍 #పివి సింధూకి కాంస్య పతకం
    Kalam, KalamPaper
    10
    22
  • katamaraju - Author on ShareChat
    katamaraju
    #👩‍🎓GK & కరెంట్ అఫైర్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #sports #finance #education
    GK & కరెంట్ అఫైర్స్, ఈరోజు అప్‌డేట్స్
    4
    12
  • vinnu♥️ - Author on ShareChat
    vinnu♥️
    #sports
    India in Test Series England Test Series in Test Series in South Africa orig 2 CRICKE AuSTRALIA surtskeeda India in Test Series England Test Series in Test Series in South Africa orig 2 CRICKE AuSTRALIA surtskeeda
    7
    14
  • vinnu♥️ - Author on ShareChat
    vinnu♥️
    #sports company for Ravindra Jadeja 👏 4,000+ Test runs and 350+ wickets — Jadeja joins an exclusive club featuring Kapil Dev, Ian Botham and Daniel Vettori. 🇮🇳 📸: Sony LIV
    CricTracker dpglle 4000+ RUNS & 350+ WICKETS  IN TESTS WICKETS PLAYER RUNS MTS ~0++19 KAPIL DEV 131 5248 434 DANIEL VETTORI 362 113 4531 IAN BOTHAM 5200 383 102 RAVINDRA JADEJA 90 4108 350 4000+ RUNS & 350+ WICKETS IWTESTS PLAYER MTS RUNS WICKETS {l KAPIL DEV 131 5248 434 DANIEL VETTORI 113 4531 362 IAN BOTHAM 5200 102 383 RAMINDRAJADEJA 90 4108 350 CricTracker dpglle 4000+ RUNS & 350+ WICKETS  IN TESTS WICKETS PLAYER RUNS MTS ~0++19 KAPIL DEV 131 5248 434 DANIEL VETTORI 362 113 4531 IAN BOTHAM 5200 383 102 RAVINDRA JADEJA 90 4108 350 4000+ RUNS & 350+ WICKETS IWTESTS PLAYER MTS RUNS WICKETS {l KAPIL DEV 131 5248 434 DANIEL VETTORI 113 4531 362 IAN BOTHAM 5200 102 383 RAMINDRAJADEJA 90 4108 350
    10
    12
  • katamaraju - Author on ShareChat
    katamaraju
    #👩‍🎓GK & కరెంట్ అఫైర్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #finance #sports #education
    GK & కరెంట్ అఫైర్స్, ఈరోజు అప్‌డేట్స్
    8
    13
  • katamaraju - Author on ShareChat
    katamaraju
    #👩‍🎓GK & కరెంట్ అఫైర్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #sports #education #teachers
    GK & కరెంట్ అఫైర్స్, ఈరోజు అప్‌డేట్స్
    8
    14
  • vinnu♥️ - Author on ShareChat
    vinnu♥️
    #sports
    sports
    14
    11
  • katamaraju - Author on ShareChat
    katamaraju
    #📰ఈరోజు అప్‌డేట్స్ #👩‍🎓GK & కరెంట్ అఫైర్స్ #sports #education #teachers
    లంక పర్యటనలో టీమ్ ఇండియా ఆరంభం అదిరిపోయింది . గాలె టెస్టులో గిల్ బృందం ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది . దేవ్ దత్ పడిక్కల్ కెరీర్లో తొలి శతకం బాదిన వేళ .. భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది . రాహుల్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడడంతో తొలి రోజు భారత్ పటిష్ఠ స్థితిలో నిలిచింది . మూడో స్థానం బ్యాటర్ సెంచరీ కోసం భారత్ 20 టెస్టుల నిరీక్షణకు పడిక్కల్ తెరదించాడు . ఛాంపియన్ ఆంధ్ర ఘనారంభం పడిక్కల్ అజేయ శతకం రాణించిన రాహుల్ శ్రీలంకతో తొలి టెస్టు శ్రీలంకతో తొలి టెస్టు తొలి రోజు టీమిండియా సత్తా చాటింది . దేవదత్ పడిక్కల్ ( 191 బ్యాటింగ్ : 178 బంతుల్లో 121 , 1x6 ) , రాహుల్ ( 77 రిటైర్డ్ హర్ట్ 162 బంతుల్లో 94 , 1.6 ) మెరవడంతో శనివారం ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్లకు 288 పరుగులు చేసింది . రాహుల్ , పడిక్కల్ జంట 150 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది . పడిక్కలకు తోడుగా రిషబ్ పంత్ ( 27 ; 36 బంతుల్లో 3.4 , 1.6 ) క్రీజులో ఉన్నాడు . ముందు ముందు స్పిను బాగా సహకరిస్తుందని భావిస్తున్న పిచ్ పై భారత జట్టు నాలుగొందల పరుగులు చేసినా .. శ్రీలంకకు ఇబ్బంది తప్పక పోవచ్చని భావిస్తున్నారు . వర్షం కారణంగా తొలి రోజు కొంత ఆట వృథా అయింది . 73 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది . పడిక్కల్ అలవోకగా ... తొలి రోజు ఆటలో దేవ్ దత్ పడిక్కుల్ అటే హైలైట్ , టీమ్ ఇండియా మెరుగైన స్థితిలో నిలవడంలో అతడు పాత్ర పోషించాడు . 2024 తర్వాత తొలిసారి టెస్టు బరిలోకి దిగిన ఈ యువ బ్యాటర్ ఎంతో పరిణతిని పట్టుదలను ప్రదర్శించాడు . ఆలవోకగా బ్యాటింగ్ చేస్తూ , 134 బంతుల్లో తన తొలి టెస్టు శతకాన్ని అందుకున్నాడు . విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు . ముఖ్యంగా ఓపెనర్ రాహుల్తో అతడి భాగస్వామ్యం ఎంతో కీలకం . ఈ భాగస్వామ్యంలో పడిక్కల్ దూకుడే ఎక్కువ . మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగిన పడిక్కల్ .. చాలా ఆత్మవిశ్వాసంతో కనిపించాడు 11 బ్యాటింగ్ యశస్వి రనౌట్ కు ముందు .. బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొన్నాడు . తన తొలి 20 పరుగులను అతడు దాదాపు 100 ( స్ట్రైక్లెట్లో రాబట్టడం విశేషం . ఆరంగేట్ ఆఫ్ స్పిన్నర్ నువంతతో అతడి పోరు ఆసక్తికరంగా సాగింది . ఎడమచేతి వాటం బ్యాటరైన పడికల్ రాగానే .. లంక నువంతను ఎటాక్కు దించింది . నువంత ఓ ఔట్ సైడ్ ఎడ్జ్ రాబట్టగలిగాడు . బంతి స్లిప్ ఫీల్డర్కు ముందు అందకుండా పడింది . కానీ ఎంతో దృఢ సంకల్పాన్ని ప్రదర్శించిన పడిక్కల్ .. క్రీజులో నిలదొక్కుకుని , చక్కని షాట్లతో ఆలరించాడు . మిడ్చికెట్లో ఫోర్తో నుమంతపై ఆధిపత్యాన్ని చూపిన అతడు , ఎడమచేతి వాటం స్పిన్నర్ ప్రభాత్ జయసూర్యను కూడా నిల దొక్కుకోనివ్వలేదు . అతడి బౌలింగ్లో ఎదుర్కొన్న తొలి బంతినే ముందుకొచ్చి సిక్స్ కొట్టాడు . రాహుల్ సహకరిస్తుం డగా పడిక్కల్ స్కోరు బోర్డును నడిపిం చాడు . వీలైనప్పుడల్లా ఫోర్లు కొడుతూ సాగిన అతడు .. 81 బంతుల్లో అర్ధశత కాన్ని అందుకున్నాడు . చక్కని బ్యాటిం గను కొనసాగించిన పడిక్కల్ ... కుమార బౌలింగ్లో వరుసగా రెండు ఫోర్లతో 35 కు చేరుకున్నాడు . కాసేపటి తర్వాత నువంత బౌలింగ్లో సింగిల్ తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు . పడికల్ స్వీప్ లతో లంక స్పిన్నర్లను ప్రభావశూన్యు లుగా మార్చాడు . ఈ ఇన్నింగ్స్ అతడు ముందుకొచ్చి ఆడిన పాటు , స్క్వేర్ లెగ్ లో ఆడిన షాట్లు కూడా ఎంతో ఆకట్టుకున్నాయి నిలిచిన రాహుల్ : రాహుల్ కూడా సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు . స్పిన్నర్లను స్ట్రెయిట్ బ్యాట్ ఎదుర్కొన్నాడు . ఆరంభంలో కుమార బౌలింగ్లో కాస్త ఇబ్బంది . పడ్డా .. రాహుల్ క్రమంగా లయను అందుకున్నాడు . చక్కగా స్ట్రైటేట్ చేస్తూ , వీలైనప్పుడు బంతిని బౌండరీ దాటిస్తూ సాగిపోయాడు . అదిరే టైమింగ్తో జయసూర్య బౌలింగ్లో కొట్టిన తీరాల్చింది . పరిస్థితుల్లో సిక్స్ ను చూసి apollo భారత్ 288/2 • భారత దినోత్సవ నాడు టెస్టు సెంచరీ సాధిం చిన తొలి టీమ్ ఇండియా బ్యాటర్ దేవ్ అతడు ... ఇన్నింగ్స్ సాఫీగా సాగిపోతున్న దశలో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు . టీ తర్వాత మైదానంలోకి వచ్చిన అతడు .. ముంజేయి గాయం కారణంగా బ్యాటింగ్ ప్రారంభించకుండానే వెనుదిరిగాడు . అప్పటికి స్కోరు 1971/1 . రాహుల్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగినా , ఉక్కు పోత ఇబ్బంది పెడుతున్నా .. పడిక్కల్ చక్కని బ్యాటింగ్ను కొనసాగిం చాడు . కెప్టెన్ శుభ్ర్మన్ గిల్ ( 16 ) తో రెండో వికెట్కు 311 , సంతో అభేద్యమైన మూడో వికెట్లకు 152 పరుగులు జోడిం చాడు . జయసూర్య బౌలింగ్ లాస్ట్ చేయబోయిన గిల్ .. జగలగమగేకు చిక్కాడు . పడిక్కల్కు పంత్ మంచి సహకారాన్నిచ్చాడు . గిల్ నిష్క్రమణకు ముందు శ్రీలండకు సంతోషాన్నిచ్చిన సందర్భం ఒక్కటే . అది యశస్వి జైస్వాల్ రనౌట్ . భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా .. రాహుల్తో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్ను ఆరంభించాడు . చక్కగా బ్యాటింగ్ చేశాడు . అంతా బాగానే సాగు తున్నట్లనిపించిన దశలో రాహుల్తో సమ స్వీయ లోపం కారణంగా జైస్వాల్ రనౌట యాడు . తొలి రోజుజు ఆఖరి 1 నిమి పాల్లో బంతి ఎక్కువగా టర్న్ కావడం తర్వాత బ్యాటింగ్కు రాబోయే శ్రీలంకకు ఆందోళన కలిగించే విషయమే . | పాపం జైస్వాల్ తొలి రోజు ఉదయం నిలకడగా ఆడుతున్న యశస్వి జైస్వాల్ దురదృష్టవశాత్తూ రనౌట యాడు . అందులో అతడి తప్పిదమేమీ లేదు . 11 వ 1 ఓవర్లో రాహుల్ మిడాన్ వైపు బంతి ఆడి పరుగు కోసం ప్రయత్నించాడు . బంతిని అందుకోబోయిన బౌబర్ నువంత నాన్ స్ట్రైకర్ జైస్వాల్న పక్కుకు తోసేశాడు . రాహుల్ అది గమనించి కూడా , ఆగకుండా ముందుకు వెళ్లిపోయాడు . యశస్వి పైకి లేచి పరుగెత్తే లోపే మిడాన్లో బంతిని అందుకున్న ప్రభాత్ జయసూర్య .. వికెట్కిపర్కు పంపించేశాడు . యశస్వి వెనక్కి మళ్లినప్పటికీ .. తనకంటే ముందు ' రాహుల్ క్రీజులోకి రావడంతో అతడు పెవిలియను వెళ్లక తప్పలేదు . భాగస్వామ్యంలో స్లోగానే ఆడినప్పటికీ రాహుల్ ముఖ్యమైన ఇన్నింగ్సే . 127 బంతుల్లో ఆర్ధశతకం సాధించిన చరిత్రకు చేరువలో .. ఆస్ట్రేలియాతో తొలి టెస్టుపై బంగ్లా పట్టు డార్విన్ : ఆస్ట్రేలియా పేలవ బ్యాటింగ్ కొనసాగుతున్న వేళ .. బంగ్లాదేశ్ తన టెస్టు క్రికెట్ చరిత్రలో అతి పెద్ద విజయానికి చేరువైంది . తొలి టెస్టుపై మరింత బిగించింది . కంగారూల గడ్డపై మొదటిసారి టెస్టు విజయాన్నందుకునే దిశగా బంగ్లా ఆడుగులేస్తోంది . తొలి ఇన్నింగ్స్లో 2208 పరుగుల ఆధిక్యం సమర్పించుకున్న ఆస్ట్రే లియా .... రెండో ఇన్నింగ్స్లోనూ బ్యాటుతో తడబడింది . మూడో రోజు , శనివారం ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది . గ్రీన్ ( 41 బ్యాటింగ్ ) , స్మిత్ ( 44 ) రాణించారు . ఓ దశలో ఆసీస్ 122 / 4 తో నిలవగా .. గ్రీన్ , కేర్ ( 19 బ్యాటింగ్ ) ఆబేద్యమైన అయిదో వికెట్లు 39 పరుగులు జోడించారు . హసన్ మహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు . ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే ఆస్ట్రేలియా ఇంకా 67 పరుగులు చేయాలి . ఉదయం 151 / 6 తో తొలి ఇన్నింగ్స్ కొసాగించిన బంగ్లాదేశ్ 426 పరుగులకు ఆలౌటైంది . ఓవర్ నైట్ వ్యక్తిగత స్కోరు 12 తో ఆరంభించిన మెహిదీ హసన్ మిరాజ్ ( HS ) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు . హేజిల్ వుడ్ ఆరు వికెట్లు పడగొట్టాడు . ఈ క్రమంలో టెస్టుల్లో 300 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు . తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 198 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే . ప్రజానంద గేమ్ సెయింట్ లూయిస్ ( అమెరికా ) : సింక్పల్డ్ కప్ చెస్ టోర్నీలో ప్రజ్ఞానద నిలకడగా ఆడుతున్నాడు . టోర్నీ సాగేకొద్దీ పోడియంపై నిలిచే అవకాశాల్ని మెరు గుపరుచుకుంటున్నాడు . గత రౌండ్లో విజయం సాధిం చిన ప్రజ్ఞ . శనివారం అయిదో రౌండ్లో గేమ్ను డ్రా చేసుకున్నాడు . అతడు .. చెస్ట్ సో ( అమెరికా ) తో పాయింట్ పంచుకున్నాడు . ప్రస్తుతం 3 పాయింట్లతో విన్సెంట్ కీమర్ ( జర్మనీ ) , లాగ్రెవ్ ( ఫ్రాన్స్ ) , కరువానా ( అమెరికా ) లతో కలిసి ప్రజ్ఞానంద ఉమ్మడిగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు . వెస్ట్ ( 3.5 పాయింట్లు ) ఆగ్రస్థానంలో ఉన్నాడు . అతడికి ప్రజ్ఞకు అర పాయింట్ మాత్రమే అంతరం ఉండటంతో టైటిల్ రేసు ఆసక్తికరంగా మారింది . ప్రజ్ఞానంద తర్వాతి రౌండ్లో ఆరోనియన్ ( అమెరికా ) తో తలపడనున్నాడు . భారత్ తొలి ఇన్నింగ్స్ : జైస్వాల్ రనౌట్ 32 , రాహుల్ రిటైర్డ్ హర్ట్ 17 , దేవి దత్ పడిక్కల్ బ్యాటింగ్ 131 , గిల్ ( సి ) ఇగలగమగే ( బి ) ప్రభాత్ జయ సూర్య 16 , రిషబ్ పంత్ బ్యాటింగ్ 2 ఎక్స్ ట్రాలు 5 మొత్తం : ( 73 ) ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 288 . వికెట్ల పతనం : 1-47 , 2-298 , బౌలింగ్ : ఆ ఫెర్నాండో 10-1-28-4 బహిరు కుమార 10-1-51-0 , నువంత 21-0-08-0 ప్రభాత్ జయసూర్య 24-4-77-1 ; ధనంజయ డిసిల్వా 40-15-0 , సోనాల్ దినుష 1-0-17-0 గువాహటిలో అస్సాం ప్రీమియర్ లీగ్ కు హాజరైన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు చాముండీ శ్వరీనాథ్ను సత్కరిస్తున్న బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా . వాటిని వేరుగానే ఉంచాలి పారిస్ : ఆన్లైన్ చెస్ రేటింగ్స్న ఆటగాడి అధికారిక ఫిడే రేటింగ్ పాయింట్లుగా మార్చకూడదని , రెండింటినీ వేర్వేరుగానే ఉంచాలని భారత గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగే అభిప్రాయప డ్డాడు . ప్రపంచ చెస్ , పిడే ప్రయోగాత్మకంగా చేపట్టాలని భావిస్తున్న ఈ ప్రతిపాదనను అర్జున్ వ్యతిరేకించాడు . ఆన్లైన్ గేమ్కు , బోర్డుపై ఆడే చెస్కు మధ్య ప్రాథమిక వ్యత్యాసాల్ని అతడు ఎత్తిచూపాడు . నాకు దీని గురించి పూర్తిగా తెలీదు . కానీ ఆన్లైన్ గేమ్ మౌస్ స్లిప్ అవుతుంటుంది . ఇతర ప్రతికూల అంశాలుంటాయి . కాబట్టి ఈ రెండింటినీ వేర్వేరుగా ఉంచడమే ఉత్తమమని భావిస్తున్నా . ఆన్లైన్ టోర్నీల్లో ప్లేయర్లు ఇంటి దగ్గర్నుంచే పోటీపడతారు . వారిని పర్యవేక్షించేందుకు ఎవరూ ఉండరు . ఒకవేళ ఎవరైనా మోసానికి పాల్పడాలను కుంటే , ఏదో ఒక మార్గంలో వేస్తారు అని అర్జున్ అన్నాడు . • అత్యధిక బిడ్తో డబ్ల్యూఏపీఎల్ జట్టును దక్కించుకున్న ఉషోదయ • సెప్టెంబర్ 15 నుంచి మంగళగిరిలో లీగ్ క్రికెట్లోనూ అడుగు THE ANDHRA CRICT ASSOCIATION విలేకరుల సమావేశంలో సుష్మా రవిరాజ్ , మిథాలి రాజ్ , కేశినేని శివనాథ్ , దండమూడి శ్రీనివాస్ , కళ్యాణ్ కృష్ణ ఈనాడు , అమరావతి - విజయవాడ క్రీడలు , న్యూస్టుడే తెలంగాణలో ఈ ఏడాదే మొదలైన టీజీ 20 లీగ్లో అత్యధిక బిడ్తో హైదరాబాద్ ఫ్రాంచైజీని దక్కించుకున్న రామోజీ గ్రూపు సంస్థ ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ .. ఇప్పుడు ఆంధ్ర క్రికెట్లోకి ఆడుగు పెట్టింది . ఆంధ్ర క్రికెట్ సంఘం ( ఏసీఏ ) నిర్వహించబోయే మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అత్యధికంగా రూ . 89 లక్షల బిడ్ సెంట్రల్ జోన్ జట్టును ఉషోదయ సొంతం చేసుకుంది . లీగ్ మరో మూడు జట్లుండగా వాటిని గ్యారిసన్ కన్స్ట్రక్షన్స్ రూ . 85.58 లక్షలు , ఓరా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెన్ రూ . 77.77 లక్షలు , ఎన్ఎస్ఆర్ ఇండస్ట్రీస్ రూ .61.11 లక్షలతో దక్కించుకున్నాయి . బిడ్డింగ్తో పాటు లీగ్ వివరాలను విజయవాడలోని ఏసీఏ కార్యాలయంలో సంఘం అధ్యక్షుడు కేశినేని శివనాథ్ ( చిన్ని ) , కోశాధికారి దండమూడి శ్రీనివాస్ , డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ కల్యాణ్ కృష్ణ భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ సారథి మిథాలీరాజ్ శనివారం విలేకరులతో పంచుకున్నారు . మంగళగిరి లోని ఏసీఏ క్రికెట్ స్టేడియంలో సెప్టెంబర్ 15 నుంచి 28 వరకూ లీగ్ నిర్వహించనున్నట్లు శివనాథ్ తెలిపారు . బిడ్డింగ్లో 11 సంస్థలు పాల్గొన్నాయని .. కనీస బిడ్ రూ . 35 లక్షలని ఆయన వెల్లడించారు . టీజీ 20 లీగ్ తొలి సీజన్లో ఉషో హాకీ ప్రపంచ కప్ లో భారత్కు అదిరే ఆరంభం . కెప్టెన్ హర్మన్ ప్రీత్ ముందుండి నడిపిం చిన వేళ టోర్నీలో జట్టు బోణీ కొట్టింది . తొలి మ్యాచ్లో వేలున్ను ఓడించి పాయింట్ల ఖాతా తెరిచింది . బోణీ SUKIJEET 34 అదిరింది ఆమ్ స్టెర్వీస్ జట్టు హైదరాబాద్ ఈ ఛాంపియన్స్లో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే . మూలపాడు స్టేడియంలో ' సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ' వచ్చే జనవరికి మూలపాడులో క్రికెట్ ' సెంటర్ ఆఫ్ ఎక్స్టెన్స్ ' ను ప్రారం భిస్తామని , ఈ కార్యక్రమానికి ఐసీసీ చైర్మన్ జైపాతో పాటు క్రికెట్ పెద్దల్ని ఆహ్వానిస్తామని శివనాథ్ తెలిపారు . మహిళల ప్రీమియర్ లీగ్ కు మిథాలి రాజ్ నేతృత్వం వహిస్తారని .. ఏడాదిగా ఆమె ఏసీఏ తరఫున కోచ్గా , మెంటార్ గా సేవలందిస్తున్నారని .. పురుషులు కోచ్ గ్యారీని నియమించామని ఆయన చెప్పారు . డబ్ల్యూఏపీఎల్ మ్యాచ్లు చూసేందుకు విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించను న్నట్లు శివనాథ్ వెల్లడించారు . డబ్ల్యూఏపీఎల్ కోసం 200 మందికి పైగా మహిళా క్రికెటర్లు నమోదు చేసుకున్నారని , భవిష్యత్తులో ఈ లీగ్ .. బీసీసీఐ నిర్వహించే డబ్ల్యూపీఎల్ స్థాయికి ఎదుగుతుందని మిథాలీరాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు . ODSHA adia సహచరులతో • వేల్స్పై భారత్ ఘన విజయం పురుషుల హాకీ ప్రపంచకప్ సలీమా SHA భారత్కు చైనా పరీక్ష హాకీ ప్రపంచకప్ లో పతకమే లక్ష్యంగా బరిలో దిగిన భారత పురుషుల జట్టు శుభారంభం చేసింది . స్వాతంత్య్ర దినోత్సవాన అభిమానులను మురిపించే విజయాన్ని అందుకుంది . శని వారం పూల్ పోరులో హర్మన్ ప్రీత్ బృందం 3-1తో వేలను చిత్తు చేసింది . ఈ మ్యాచ్లో ఆరంభం నుంచి భారత్ దూకుడుగానే ఆడింది . అవకాశాలను అందిపుచ్చుకుంటూ ప్రత డిపెన్స్ ను చేధిస్తూ వరుస గోల్స్ కొట్టింది . తొలి క్వార్టర్ ఎనిమిదో నిమిషంలోనే తొలి గోల్ పడింది . పెనాల్టీ కార్నర్ను సంజయ్ సద్వినియోగం చేసి భారత్కు ఆధిక్యాన్ని అందిం చాడు . సంజయ్ కొట్టిన బుల్లెట్ షాట్ వేల్స్ గోల్ కీపర్ రెండు కాళ్ల మధ్య నుంచి నెట్ లోకి దూసుకెళ్లింది . మరో మూడు నిమిషాలకే అధిక్యం రెట్టింపైంది . ఈసారి హర్మన్ ప్రీత్ స్టిక్ నుంచి గోల్ వచ్చింది . పెనాల్టీ కార్నన్న అతడు తేలిగ్గా గోల్ చేసే శాడు . రెండో క్వార్టర్లోనూ భారత్ జోరి కొనసాగింది . భారత్ తరచూ దాడులు చేయగా .. వేలేరు గోలే కాకుండా కాచుకోవడమే సరిపోయింది . ప్రత్యర్థికి ఒక ట్రెండు అవకాశాలు వచ్చినా .. గోడలా నిలిచిన భారత డిఫెన్స్ ఆ ప్రయత్నా బను వమ్ము చేసింది . రెండో క్వార్టర్లో గోల్ పడకపోయినా .. మూడో క్వార్టర్ మొదలైన కాసేపటికే భారత్ ఆధిక్యం 3-0కు పెరిగింది . ఈసారి కూడా హర్మన్ ప్రతే సఫలమయ్యాడు . 48 వ నిమిషంలో లభించిన పీసీని అతడు సద్వినియోగం చేశాడు . ఆఖరి క్వార్టర్లోనూ గోల్స్ కోసం భారత్ గట్టి ప్రయత్నమే చేసింది . కానీ సఫలం కాలేకపోయింది . మ్యాచ్ ముగియ దానికి కొన్ని నిమిషాలే ఉండడంతో భారత్ 3-0తో నెగ్గడం ఖాయంగా కనిపించింది . అయితే ఆఖర్లో వేల్స్ ( 18 వ నిమిషం ) ఓ గోల్ కొట్టింది . మరో నాలుగు నిమిషాల్లో మ్యాచ్ అయిపోతుందనగా భారత గోల్ దగ్గరకు అయిదుగురు వేల్స్ ఆటగాళ్లు దూసుకొచ్చారు . అందులో ఒకరు కొట్టిన బలమైన షాట్న గోల్ కీపర్ మోహిత్ అపే ప్రయత్నం చేశాడు . బీబౌండ్ అయిన బంతిని అక్కడే ఉన్న సామ్ వెల్ష్ నెట్లోకి పంపాడు సోమవారం ఇంగ్లాండ్ను భారత్ ఢీ కొనబోతోంది . ప్రపంచకప్లో స్వర్ణానికి గట్టి పోటీదారు , డిఫెండింగ్ ఛాంపియన్ జర్మనీ బోణీ కొట్టింది . పూల్ - బి పోరులో ఆ జట్టు 5-1తో మలేసియాను చిత్తు చేసింది . జాకోబ్ ( 1 వ ) , క్రిస్టోఫర్ ( 5 వ ) , ఆస్టన్ ( 8 వ ) , వార్వెగ్ ( 15 వ ) , ఫిలిప్ ( 58 వ ) జర్మనీని గెలిపించారు . మలేసియా తరఫున ఏకైక గోల్న కమల్ ఆజ్రాయ్ ( 40 వ ) చేశాడు . నెదర్లాండ్స్ శుభారంభం : మహిళల ప్రపంచకప్లో డిఫెండింగ్ ఛాంపియన్ నెదర్లాండ్స్ శుభారంభం చేసింది . పూల్ - ఎ తొలి మ్యాచ్లో డచ్ బుకట్టు 2-0తో చిలీ పై గెలిచింది . వీన్ ( 24 వ ) , జాన్సన్ యిలీ ( 38 వ ) గోల్స్ చేసి జట్టును గెలిపించారు . పూల్ - బి పోరులో జర్మనీ 3-0తో స్కాట్లాండ్ను ఓడించింది . యాని ( 20 వ ) , జోహన్నా ( 25 వ ) , క్రింగ్స్ ( 00 వ ) జర్మనీ తరపున సఫలమయ్యారు . పూల్ - ఎ మ్యాచ్లో ఆస్ట్రేలియా 2-0తో జపాన్పై గెలిచింది . క్లెయిర్ ( 27 వ , 51 వ ) రెండు గోల్ఫ్ ఆస్ట్రేలియాను విజయపథంలో నడిపించింది . అర్జెంటీనా , అమెరికా మ్యాచ్ 1-1తో డ్రా అయింది . అలా పిలిపించుకోవాలంటే .. ముంబయి : అంతర్జాతీయ టోర్నీ పట్టికలో ఆగ్రదేశాల సరసన నిలిచినప్పుడే .. భారత్కు క్రీడా దేశమనే పిలుపు దక్కుతుందని మాజీ షట్లర్ సైనా నెహ్వాల్ అభిప్రాయపడింది . మనం ఒలింపిక్స్ , ఇతర పెద్ద టోర్నీలకు ఆతిథ్యమిచ్చే దిశగా సాగుతున్నాం . పతకాల పట్టికలో ఉత్తమ దేశాల సరసన నిలిచినప్పుడే భారత్ క్రీడా దేశమని పిలుచుకోగలం . దశాబ్దంగా మహిళల క్రీడల్లో పెద్ద మార్పులు వచ్చాయి . మహిళా క్రీడాకారిణులు తమ సామర్థ్యాన్ని గుర్తించి , మేమూ సత్తాచాటగలమని ఆటల్లోకి వస్తున్నారు . ముఖ్యంగా హరియాణా నుంచి ఎందరో అమ్మాయిలు రెజ్లింగ్ , బాక్సింగ్ , బ్యాడ్మింటన్ లో ఆదరగొడుతున్నారు . ఇలాగే దేశం నలుమూ లబ నుంచీ అమ్మాయిలు క్రీడల్లోకి రావాలి . క్రికెట్లో ఉన్నట్లు ఆర్థిక భద్రత ఉంటే ఇతర ఆటల్లోని ప్లేయర్లకు అనువుగా ఉంటుంది అని సైనా పేర్కొంది . మహిళల హాకీ ప్రపంచకప్ సాయంత్రం 4.30 నుంచి ఆమ్ స్టెర్వీన్ ( నెదర్లాండ్స్ ) : మహిళల భారత్ సవాలు సిద్ధమైంది . ఆదివారం పూల్ - లో బలమైన చైనాతో సలీమా బృందం తలపడనుంది . రెండో ర్యాంకు జట్టు చైనాను ఓడించడం భారత్కు ( తొమ్మిదో ర్యాంకు ) కష్టమే . ఇంగ్లాండ్ , దక్షిణాఫ్రికా బాంటి మెరుగైన ఉన్న నేపథ్యంలో భారత్కు శుభారంభం చాలా అవసరం . ఐరోపా పరిస్థితులకు అలవాటు పడడం కోసం భారత జట్టు ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్ నెదర్లాండ్స్ ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది . స్థానిక వాగ్నర్ స్టేడియంలో సాధన చేసింది . మరి ఈ ప్రాక్టీస్ భారత్కు ఎంతమేర ఉప యోగపడుతుందో చూడాలి . 313 అంతర్జాతీయ మ్యాచ్లు అడిన గోల్కీపర్ సవిత పునియా అనుభవం భారత్కు పెద్ద _బలం . సుశీల చాను ( 282 మ్యాచ్లు ) , నేహా గోయర్ ( 202 ) అండ కూడా జట్టుకు ఉంది . ఇటీవలే న్యూజిలాం డ్లో నేషన్స్ కప్ గెలిచిన సలీమా బృందం జోరు మీద ఉంది . ప్రా హాకీ లీగ్ ఆరు గోల్స్ కొట్టిన దీపిక , ప్రపంచకప్ క్వాలిఫయర్స్ నాలుగు గోల్స్ మెరిసిన నవ త్ కాక్ ప్రపంచకప్ లోనూ రాణించాలి . చైనాపై మెరుగైన ప్రదర్శన చేస్తే .. ఆ జోష్తో మున్ముందు మ్యాచ్ భారత్ మరింత మెరుగ్గా అదే అవకా శాలున్నాయి . 2020 టోక్యో ఒలింపిక్స్లో పతకం కొద్దిలో చేజార్చుకోవడం ఇంకా బాధిస్తోంది . ఈసారి పోడియంపై నిలుస్తామనే అంచనాతో ఉన్నాం అని సవిత తెలిపింది . 2125 చిరాగక్కు చిరాకొస్తోంది . ఢిల్లీ : భుజం తిరగబెడుతుండటం నిరాశకు గురి ఆసియాకప్లో భారత్ 1-4తో చైనా చేతిలో ఓడింది . చేస్తోందని బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ స్టార్ సాత్విక్ సాయిరాజు పేర్కొన్నాడు . అది తన బాగ స్వామి చిరాగ్ శెట్టికి కొన్నిసార్లు చిరాకు తెప్పిస్తోందని .. అతడు అన్నాడు . చిరాగ్ , సాత్విక్ ద్వయం ఇటీవల సింగపూర్ ఓపెన్ సూపర్ 750 టోర్నీ నెగ్గి , రెండేళ్ల టైటిల్ కరవు తీర్చుకుంది . అయితే సాత్విక్ భుజు గాయం కారణంగా ఇండోనేసియా , జపాన్ ఓపెన్ టోర్నీల్లో మధ్యలోనే నిష్క్రమించింది . సోమవారం నుంచి బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అతడు తన గాయం గురించి మాట్లాడాడు . కొన్నేళ్లుగా భుజం గాయంతో ఇబ్బంది పడుతున్నా . మంచి ఫామ్లో ఉన్నప్పుడు అది తిరగబెడుతుండటం వల్ల లయ కోల్పోతున్నా . అది నా భాగస్వామికి కూడా విసుగొచ్చేలా ఉంది . రాబోయే ప్రపంచ ఛాంపియన్షిప్స్ లో దూకుడుగా ఆడేందుకే మొగ్గు చూపుతాం . పురుషుల డబుల్స్లో పలానా జంట విజయం సాధిస్తుందని చెప్పలేం . ప్రతి జోడీకి పతకం నెగ్గగల సామర్ధ్యం ఉంది . కాబట్టి ఫేవరెట్లు ఉన్నారని నేను అనుకోవడం లేదు అని సాత్విక్ తెలిపాడు .
    18
    19
  • katamaraju - Author on ShareChat
    katamaraju
    #👩‍🎓GK & కరెంట్ అఫైర్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #education #finance #sports
    GK & కరెంట్ అఫైర్స్, ఈరోజు అప్‌డేట్స్
    12
    12
Home
Explore
Wallet
Video